యాదాద్రి జిల్లాలో నలుగురికి పాజిటివ్

ఇప్పటి వరకూ ఎలాంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాకుండా గ్రీన్‌ జోన్‌గా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్తగా కరోనా కేసులు వెలుగు చూడటం కలకలం రేపింది. తాజాగా జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జిల్లా కలెక్టర్ అనితా … Read More

తెలంగాణలో మరో 33 కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఇవాళ కూడా పెరిగింది. నిన్న 31 కేసులు నమోదు అవ్వగా.. తాజాగా 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1196కి చేరింది. మరణాల సంఖ్య 30గా నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ … Read More

నెల్లూరు కెమికల్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

ఏపీలో ఒకదాని వెనుక మరో ఘటన ప్రజల్ని భయపెడుతున్నాయి. వైజాగ్ గ్యాస్ లీక్ ఘటన మరువక ముందే నెల్లూరులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ట్రాన్స్ ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు పక్కనే ఉన్న బాలాజీ కెమికల్స్ పరిశ్రమకు వ్యాపించడంతో భారీగా … Read More

ఇంటిని శుభ్రం చేసిన ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు

తెలంగాణ ఐటీ శాఖ, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామ రావు చెప్పిన మాట ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో పరిశుభ్రంగా ఉంచాలని పిలుపు మేరకు ఈరోజు శంబీపూర్ గ్రామంలోని తన నివాసాన్ని పరిశుభ్రం చేసారు ఎమ్మెల్సీ శంబీపూర్ … Read More

లాక్‌డౌన్ నిబంధనలు‌ ఉల్లంఘించిన ‘ప్యారడైజ్‌’

సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌ హోటల్‌ లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించింది. ‘టేక్‌ అవే’ పేరిట పార్శిల్‌ సర్వీసులు ప్రారంభించింది. దీంతో బిర్యానీ కోసం పెద్ద ఎత్తున జనం క్యూ కట్టడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు హోటల్‌ను మూసివేయించారు.

డిమాండ్ కి తగిన పంటలు వేయాలి

రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా సమగ్ర వ్యవసాయ విధానానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు పండించే విధంగా రైతుల దృక్పథంలో మార్పు తేవాలని కేసీఆర్ … Read More

భారీగా విరాళం

కరోనా వైరస్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు చేయూతనిచ్చేందుకు సీడ్స్ మెన్ అసోసియేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 3.25 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శనివారం ప్రగతి భవన్ లో … Read More

తెలంగాణలో భారీగా పెరిగిన కరోన పాజిటివ్ కేసులు

జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 కేసులు తెలంగాణలో కొత్తగా 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 30 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,163కి చేరింది. రాష్ట్రంలో … Read More

రెండో విడత పైసల పంపిణి

కరోనా లాక్ డౌన్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడలేక కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం 1500 డబ్బుల పంపిణి చేసింది. తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత పూర్తి కాగా, రెండో విడతలో 5లక్షల 38 వేల మందికి పోస్టాపీసు … Read More

మద్యం ప్రియులకు చేదు వార్త

కరోనా ప్రభావంతో ఇప్పటికే మద్యం లేక విలవిలాడుతున్న వారికి ఇప్పుడు మరో చేదు వార్త. కొన్ని సడలింపులతో మద్యం షాప్ వద్ద క్యూ కట్టి మరి మద్యం కొనుగోలు చేసారు. అయితే ఏపీలో మద్య నిషేదంలో భాగంగా మరిన్ని దుకాణాలను మూసివేస్తున్నట్లు … Read More