యాదాద్రి జిల్లాలో నలుగురికి పాజిటివ్
ఇప్పటి వరకూ ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాకుండా గ్రీన్ జోన్గా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్తగా కరోనా కేసులు వెలుగు చూడటం కలకలం రేపింది. తాజాగా జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు జిల్లా కలెక్టర్ అనితా … Read More











