క‌ష్ట‌కాలంలోనూ క‌రెంట్ ఉద్యోగాలు

ఏపీఈపీడీసీఎల్ ఏపీ లిమిటెడ్ యొక్క ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ JLM జూనియర్ లైన్‌మ్యాన్ APEPDCL (ఎనర్జీ అసిస్టెంట్స్) JLM జూనియర్ లైన్‌మన్ పోస్టుల రిక్రూట్‌మెంట్ 2020 నోటిఫికేషన్‌ను జూలై 29 న ఇచ్చింది. వివిధ జిల్లాల్లోని విలేజ్ సెక్రటేరియట్స్ / … Read More

కూతుళ్లకు పెళ్లి చేసే ఆర్థిక స్తోమత లేక తండ్రి ఆత్మహత్య

కూతుళ్లకు పెళ్లి చేసే ఆర్థిక స్తోమత లేదన్న ఆవేదనతో సురేంద్ర నాయక్ (45) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనఅనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి తండాలో జరిగింది. ఐదుగురు కూతుళ్లు ఉన్న ఆ తండ్రి … Read More

రూ.3 వేలు కోసం ప్రాణం తీశాడు

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పెదవేగి మండలం మొండూరు వద్ద మహిళ అనూష హత్య కేసును పోలీసులు చేధించారు. నిందితుడు ఆటో డ్రైవర్ గుజ్జుల సందీప్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడికి హతురాలికి మధ్య వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు సందీప్ నుంచి రూ.3 … Read More

మొక్క‌లు నాటిన కాట‌ప‌ల్లి ల‌తా రామ‌చంద్రారెడ్డి

హరిత హారం ఆరోవ విడత లో భాగంగా బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ 7వ డివిజన్ పరిధిలోని గాయత్రీ నగర్,లక్ష్మీ నగర్(HUDA) కాలనీ లలో 7వ డివిజన్ కార్పొరేటర్ కాటపల్లి లతా రామచంద్రా రెడ్డి గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో … Read More

ఆలా మాట్లాడితే త‌గిన బుద్ధి చెబుతాం: ‌తిరుప‌తి యాద‌వ్

స్వ‌రాష్ట్రంలో ప‌రిపాల‌న సౌల‌భ్యం కోస‌మే కొత్త సచివాల‌యాన్ని నిర్మిస్తున్నార‌ని తెలంగాణ యువ నాయ‌కుడు తిరుప‌తి యాద‌వ్ అన్నారు. విప‌క్షాలు అన‌వ‌స‌ర రాద్దాంతం చేయ‌డం స‌రైంది కాద‌ని పేర్కొన్నారు. త్వ‌ర‌లో హైకోర్టు నుంచి ప్ర‌భుత్వంకి అనుకూలంగా తీర్పు వ‌స్తుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. … Read More

అడ్డంగా దొరికిపోయిన జూబ్లీహిల్స్ ప‌బ్లిక్ స్యూల్‌

జూబ్లీహిల్స్‌లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు స్కూల్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో డీఈఓ తనిఖీలు నిర్వహిస్తుంటే స్కూల్‌ ముందు యాజమాన్యం నిఘా … Read More

1700 రోజుల మైలురాయికి చేరుకోబోతున్న విశ్వ‌మాన‌వ‌వేదిక నిత్యాన్న‌దానం

-2015 న‌వంబ‌ర్ 17వ తేదిన ప్రారంభ‌మైన విశ్వ‌మాన‌వ‌వేదిక నిత్యాన్న‌దానం విశ్వ‌మాన‌వ‌వేదిక ఉచిత వృద్ధాశ్ర‌మంతో పాటు ఎంతోమంది ఆద‌ర‌ణ‌లేని వృద్ధుల ఆక‌లి తీరుస్తున్న నిత్యాన్న‌దానంకాలే క‌డుపుల‌కు కాస్త అన్న‌పెడ‌దామ‌న్న నినాదంతో 2015 న‌వంబ‌ర్ 17వ తేదిన పాల‌కొల్లు ప్రాంతంలో ప్రారంభి్ంచిన విశ్వ‌మాన‌వ‌వేదిక నిత్యాన్న‌దానానికి … Read More

రైతుబంధుకి టైం లిమిట్ లేదు : కేసీఆర్‌

రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలనున్నా వెంటనే వారిని గుర్తించి వారందరికీ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు నియంత్రిత పద్ధతిలో వానాకాలం పంట సాగు చేస్తుండడం శుభసూచకమన్నారు. ఇది … Read More

రాయ‌ల‌సీమ‌లోనే అరుదైన చికిత్స చేసిన కిమ్స్ క‌ర్నూలు

పది కేజీల బరువు గల ఆరేళ్ల పాప‌  ప్యాంక్రియాటైటిస్ కు అరుదైన చికిత్స‌. రాయ‌ల‌సీమ‌లోనే మొద‌టిసారిరాయ‌ల‌సీమ ప్రాంతంలోనే ఆరేళ్ల పాపాకు అరుదైన చికిత్స చేసింది కిమ్స్ క‌ర్నూలు హాస్పిట‌ల్‌. శ‌స్త్ర‌చికిత్ప ద్వారా కాకుండా అధునాత‌న ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేసి ప్రాణాలు … Read More

భ‌యం క‌రోనా కంటే ప్ర‌మాదంగా మారింది!

హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఆసుపత్రులలో ఒకటైన కాంటినెంటల్ ఆసుపత్రికి ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ‘‘స్ట్రోక్’’ రోగుల కుటుంబసభ్యుల నుంచి వందలాది ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాళ్లంతా ప్రాణాలు కాపాడుకోడానికి మరణంతో పోరాడుతున్నవాళ్లే. వాళ్ల కుటుంబసభ్యులు వారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి … Read More