డెక్కన్ ఆసుపత్రి పై ప్రభుత్వ కొరడా

సోమాజిగూడ‌లోని డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స‌ల‌ను రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకుంది. ప్రజల నుండి ఫిర్యాదులు అందితే ఆసుపత్రి అనుమతులు కూడా రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ … Read More

బ‌ల‌మైన ఎముక‌లే మ‌నిషికి ఆరోగ్యం : ‌డాక్ట‌ర్ కిర‌ణ్‌కుమార్‌

ఎంత బ‌ల‌మైన ఎముక‌లు క‌లిగి ఉంటే అంతా ఆరోగ్యంగా మ‌నిషి త‌యార‌వుతార‌ని కిమ్స్ః క‌ర్నూలు వైద్యులు డాక్ట‌ర్ పి. కిర‌ణ్‌కుమార్ అన్నారు. మ‌న ఆరోగ్యంగా ఉండాలంటే ప్ర‌తి రోజు త‌ప్ప‌కుండా వ్యాయమం చేయాలి. ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ 2012 నుండి ఆగస్టు … Read More

ఎముక‌లే మ‌నిషిని కాపాడుతాయి : ‌కిమ్స్ స‌వీర వైద్యులు రామాంజ‌నేయులు

నేష‌న‌ల్ బోన్ & జాయింట్ డే – 4వ ఆగ‌ష్టు 2020 మ‌నిషి కాప‌డ‌డంలో ఎముక‌లు కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని అనంత‌ర‌పురం కిమ్స్ స‌వీర ప్ర‌ముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్ట‌ర్ టి. రామాంజ‌నేయులు అన్నారు. ప్ర‌తి సంవ‌త్స‌రం ఆగస్టు 4 న … Read More

మీడియా ప్ర‌తినిధుల‌కు 50 ల‌క్ష‌లు ఇవ్వాలి : ఏఐఎస్ఎఫ్‌

మీడియా ప్రతినిధులను కరుణ వారియర్స్ గా గుర్తించి వారికి 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించాలని ఏఐఎస్ఎఫ్‌ ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులను జాతీయం చేస్తూనే కరోనా చికిత్సలో విస్తృత పరుస్తూనే మీడియా ప్రతినిధులను కరోనా వారియర్స్ గా … Read More

24 గంట‌ల్లో తెలంగాణలో ఎన్ని కేసులో తెలుసా ?

రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో 1,986 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా .. వైర‌స్ తో 14 మంది చ‌నిపోయార‌ని శుక్ర‌వారం రాష్ట్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో … Read More

ఓయులో ఆ ప‌త్రాల‌ను ద‌హ‌నం చేసిన యువ నాయ‌కులు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన “నూతన విద్యా విధానం 2020” బిల్లును వ్యతిరేకిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీల ఆధ్యర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు బిల్లు యొక్క ప్రతులను దహనం చేశారు. ఉద‌యం ఓయు ప్ర‌ధాన భ‌వ‌నం ముందు నూత‌న … Read More

యుజిసి సర్క్యులర్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలి -కనుకుంట్ల సన్ని గౌడ్

-డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల ను కూడా ప్రమోట్ చేయాలిఅఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నస్పూర్ లోని ఎమ్మార్ఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన సందర్బంగా మంచిర్యాల జిల్లా … Read More

ఆర్ఎస్ఎస్ ఎజెండా కోసమే నూతన విద్యా విధానం : ఏఐవైఎఫ్‌

విద్య కాషాయీకరణ వ్యాపారీకరణ అధికార వికేంద్రీకరణ లో భాగంగా భారతదేశ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసేందుకు మరియు ఆర్ ఎస్ ఎస్ అజెండా తీసుకు వచ్చేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు బాలు అన్నారు … Read More

రక్తం గడ్డ కట్టడమే మరణాలకు కారణమా?

‘కొవిడ్-19 వస్తే మరణం తప్పదని సాధారణ ప్రజానీకంలో చాలా భయాలున్నాయి. చైనాలోని వూహాన్ పట్టణంలో మొదలై జులై మూడో వారానికి ప్రపంచవ్యాప్తంగా 1.45 కోట్ల కేసులు, 6 లక్షలకు పైగా మరణాలు సంభవించే స్థాయికి వ్యాపించింది. భారతదేశంలో ఈ వ్యాధి వల్ల … Read More

క‌రోన స‌మ‌యంలో బాలింత‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలి : డాక్ట‌ర్ రాధిక‌

క‌రోన వైర‌స్ వ్యాపించ‌కుండా బాలింత‌లు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కిమ్స్ ఐకాన్ స్త్రీల వైద్య నిపుణురాలు డాక్ట‌ర్ రాధిక అన్నారు. బాలింత తీసుకునే జాగ్ర‌త్త వ‌ల్ల బిడ్డ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంటుదంద‌ని పేర్కొన్నారు. ఇక తల్లి పాలివ్వడాన్ని ప్రోత్సహించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా … Read More