ఒత్తిడి క‌లిగించే వాటికి దూరంగా ఉండండి : డాక్ట‌ర్ చ‌ర‌ణ్‌తేజా

డాక్ట‌ర్‌. చ‌ర‌ణ్‌తేజా కోగంటి,కన్సల్టెంట్ న్యూరోసైకియాట్రిస్ట్,కిమ్స్ హాస్పిట‌ల్స్, కొండాపూర్ కోవిడ్ -19 మహమ్మారితో పాటు లక్షలాది మంది ప్రజలలో మానసిక ఆరోగ్య సమస్యలు అధికంగా పెరుగుతున్నాయి. వైర‌స్‌ని అదుపులోకి తీసుకురావడానికి మరియు పరిష్కారాలను కనుగొనటానికి ప్రపంచం కష్టపడుతుండగా ఆందోళన, నిస్సహాయత, భయం, ఒంటరితనం, … Read More

80 ఏళ్ల వృద్ధురాలికి వెన్నెముకలో కేన్సర్ కణితి పూర్తిగా తొలగింపు

గుండె వైపు నుంచి అరుదైన శస్త్ర చికిత్స చేసిన కిమ్స్ వైద్యులు కృత్రిమ ఎముక అమరిక.. పూర్తిగా కోలుకుని నడుస్తున్న వృద్ధురాలు వెన్నెముకలోకి కేన్సర్ కణితి వ్యాపించి, కూర్చోవడానికి.. నిలబడటానికి కూడా ఇబ్బంది పడుతున్న 80 ఏళ్ల వృద్ధురాలికి కిమ్స్ వైద్యులు … Read More

కీళ్ల వాతం అందుకే వ‌స్తుంది : డాక్ట‌ర్‌ శ‌ర‌త్ చంద్ర‌మౌళి

డాక్టర్ వి. శరత్ చంద్రమౌళికన్సల్టెంట్ రుమటాలజిస్టుకిమ్స్ ఆసుపత్రి, సికింద్రాబాద్ ఆర్థరైటిస్ (కీళ్లవాతం) అనేది కొన్ని వ్యాధుల కలయిక. దానివల్ల కణుపుల వద్ద వాపు వస్తుంది. ఇది ఒక కీలు లేదా పలు కీళ్లను ప్రభావితం చేయొచ్చు. దాదాపు 100 రకాల ఆర్థరైటిస్ … Read More

పుట్టుక‌తో వ‌చ్చే వ్యాధుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి : డాక్ట‌ర్ తిరుప‌తి

డాక్ట‌ర్. తిరుప‌తి కేదార్‌క‌న్స‌ల్టెంట్ న్యూరాల‌జిస్ట్‌కిమ్స్ స‌వీర‌, అనంత‌పూరం. సెరిబ్ర‌ల్ పాల్సీ (సీపీ) అనగా గర్భములో వున్నపుడు కానీ ప్రసవసమయంలో కానీ శిశువు మెదడు పై కలిగే అవాంఛనీయ ఒత్తిడి వలన ఏర్పడే నరాల బలహీనత. ప్రతి వెయ్యి మందిలో సుమారు ఇద్దరు … Read More

నెల‌లు నిండ‌క ముందే జ‌న్మిస్తే ఇబ్బందులే : డాక్ట‌ర్ విజ‌య్

డాక్ట‌ర్‌. సి.హెచ్‌.విజ‌య్‌క‌న్స‌ల్టెంట్ న్యూరాల‌జిస్ట్‌కిమ్స్ ఐకాన్‌, వైజాగ్‌ సెరిబ్రల్ పాల్సీ (సీపీ) అనగా గర్భములో వున్నపుడు కానీ ప్రసవసమయంలో కానీ శిశువు మెదడు పై కలిగే అవాంఛనీయ ఒత్తిడి వలన ఏర్పడే నరాల బలహీనత. ప్రతి వెయ్యి మందిలో సుమారు ఇద్దరు శిశువులు … Read More

సెరిబ్ర‌ల్ పాల్సీతో పిల్ల‌లు జాగ్ర‌త్తాగా చూసుకోవాలి: ‌నిషాంత్ రెడ్డి

డాక్ట‌ర్‌. నిషాంత్‌రెడ్డి,క‌న్స‌ల్టెంట్ న్యూరాల‌జిస్ట్‌కిమ్స్ హాస్పిట‌ల్స్, క‌ర్నూలు. సెరిబ్రల్ పాల్సీ అంటే ఏమిటి?సెరిబ్రల్ పాల్సీ (సీపీ) అనేది కండరాల నియంత్రణ మరియు కదలికలను ప్రభావితం చేసేది. పుట్టుకకు ముందు లేదా అభివృద్ధి చెందుతున్న మెదడుకు ఒక్క‌సారి గాయం కారణంగా ఏర్ప‌డుతుంది. సీపీ యొక్క … Read More

రొమ్ము క్యాన్స‌ర్ ప‌ట్ల మ‌హిళ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌లి : ‌డాక్ట‌ర్ గీతారాణి

డాక్టర్. ఎన్.గీతారాణి,స్త్రీల వైద్య నిపుణురాలు,కిమ్స్ సవీర, అనంతపురం.ప్రపంచ వ్యాప్తంగా మహిళలలో వచ్చే అత్యంత సాధరణ క్యాన్సర్ ఇది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 1 మిలియన్ కొత్త క్యాన్సర్ రోగులు నిర్ధారణ అవుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో జీవనశైలిని అవలంబించడం వల్ల గత … Read More

రొమ్ము క్యాన్సర్‌పై అవ‌గాహాన పెర‌గాలి : ‌డాక్టర్ వ‌సీం

డాక్ట‌ర్. వ‌సీం హ‌స‌న్ రాజ్ షేక్‌,క‌న్స‌ల్టెంట్ జ‌న‌రల్ స‌ర్జ‌న్‌కిమ్స్ హాస్పిట‌ల్స్‌, క‌ర్నూలు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలలో వచ్చే అత్యంత సాధరణ క్యాన్సర్ ఇది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 1 మిలియన్ కొత్త క్యాన్సర్ రోగులు నిర్ధారణ అవుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో … Read More

జగన్ అన్న కలలను సాకారం చేద్దాం : కవురు శ్రీనివాస్

సీఎం జగన్ కలలు సాకారం చేస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. అందుకోసం కష్టపడి పని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు పాలకొల్లు వైకాపా ఇంఛార్జి కవురు శ్రీనివాస్. యలమంచిలి మండలం అబ్బిరాజు పాలెం లో గ్రామ సచివాలయంకి శంకుస్థాపన చేశారు.

రెడ్డిప‌ల్లిలో భాజ‌పా ధూంధాం

దుబ్బాక ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. పోటా పోటీగా నువ్వా నేనా అన్న‌ట్లు తెరాస‌, భాజ‌పా ప్ర‌చారం చేస్తున్నాయి. గ‌త కొన్ని రోజులుగా భాజ‌పాకి మ‌ద్ద‌తు పెర‌గ‌డంతో తెరాస శ్రేణులు ఉత్స‌హాం త‌గ్గిన‌ట్లు క‌నిపిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలోని రెడ్డిపల్లి ర‌ఘునంద‌న్‌రావు ప్ర‌చారాని వ‌స్తున్న‌ట్లు ఆ … Read More