మీకు ఆలా ఉంటే మాకు చెప్పండి : సర్కార్

కరోనా లాక్ డౌన్ కొన్ని సడలింపులు చేస్తూ అన్ని ఆసుపత్రులకు అవుట్ పేషంట్ విభాగాలకు అనుమతులు ఇస్తూ సర్కార్ ఉత్తరువులు జారీ చేసింది. అలాగే ఓపీ కోసం వచ్చేవారి వివరాలు తమకు తెలియజేయాలని చెప్పింది. కరోనా వైరస్ టెస్టుల విషయమై తెలంగాణ … Read More

బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వండి : పువ్వాడ

రవాణా శాఖకు కేంద్రం బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వాలని మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేశారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన మంత్రి పువ్వాడ.. లాక్‌డౌన్ కారణంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసినా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుకు తిప్పలు … Read More

కేటీఆర్‌ సమావేశం

• హైదరాబాద్ నగర పరిధిలో జరుగుతున్న రోడ్డు వర్కు లకు సంబంధించి రైల్వే శాఖ తో సమన్వయ సమావేశాన్ని నిర్వహిస్తున్న పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు  • జిహెచ్ఎంసి ఇప్పటికే అనేక రోడ్డు నిర్మాణ పనులను వేగంగా చేపడుతుందన్న మంత్రి  • ముఖ్యంగా … Read More

హైదరాబాద్‌లో తగ్గని కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్‌లో మళ్లీ పర్యటించనున్న కేంద్ర బృందంఏప్రిల్‌ 25 నుంచి ఈనెల 2వరకు పర్యటించిన కేంద్ర బృందంకేంద్రం బృందం సంతృప్తికరంగా నివేదిక ఇచ్చిందంటున్న రాష్ట్ర ప్రభుత్వంకేంద్ర బృందం అధికారులను తప్పుదోవపట్టించారని ..కేంద్ర హోంశాఖకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఫిర్యాదుసంజయ్‌ ఫిర్యాదుతో … Read More

నేటి నుంచి యాదాద్రి నృసింహుని జయంతి ఉత్సవాలు

డెక్కన్ న్యూస్ :యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నేటి నుంచి మూడు రోజులపాటు స్వామివారి జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. సోమవారం ఉదయం స్వస్తివాచనం, లక్షపుష్పార్చన సేవ, తిరువేంకటపతి అలంకార సేవ, రాత్రి గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవలు జరుగుతాయి. మంగళవారంం … Read More

నేటి నుండి మద్యం అమ్మకాలు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. మూడో దశ లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే … Read More

విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సెమిస్టర్‌ పరీక్షలు

కరోనా లాక్ డౌన్ కారణంగా డిగ్రీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థులకు కష్ట కాలం ఎదురైంది. పరీక్షలు రాయకుండా కరోనా అడ్డుకోవడంతో ఆందోళనలో ఉన్నారు. వారికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలనీ చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ ఫైనల్‌ … Read More

టోలిచౌకి వద్ద వలస కూలీల ఆందోళన

లాక్ డౌన్ నేపథ్యంలో తమకు తినడానికి తిండి కూడా దొరకడం లేదు అని వలస కూలీలు ఆందోళన వక్త్యం చేస్తున్నారు. హైదరాబాద్ లోని టోలీచౌ ఫ్లైఓవర్ వద్ద వివిధ రాష్ట్రాలకు చెందిన కూలీలు తమ సొంత గ్రామాలకు పంపాలని పెద్ద ఎత్తున … Read More

వెంకన్న నీ దర్శనం ఎప్పుడు ?

శ్రీవారి ద‌ర్శ‌నాలు లేక నేటికి 45 రోజులు ప్రసిద్ద పుణ్య ప్రదేశం తిరుమల తిరుపతి. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు శ్రీవారిని ఆరాధిస్తారు. అయితే కరోనా లాక్ డౌన్ వల్ల గత కొన్ని రోజులుగా మూసివేశారు. నిత్యం లక్షలాది మందికి … Read More

తెలంగాణాలో వారికి అనుమతి

తెలంగాణాలో ఎట్టకేలకు వారికీ అనుమతి దొరికింది. ఆర్ధికరంగానికి కాస్త వెసులుబాటు అయ్యేలా సర్కారు నిర్ణయం తీసుకుంది. అలాగే వలస కూలీలు , ఇక్కడి దినసరి కూలీలకు పనులు దొరికేలా అవకాశం వచ్చింది. ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బిల్డర్స్ … Read More