అమెరిక‌న్ ఆంకాల‌జీ హాస్పిట‌ల్‌కి ప్రతిష్టాత్మక పురస్కారం

క్యాన్సర్ వ్యాధి చికిత్సలో అవలంభిస్తున్న అత్యాధునిక విధానాలకు గుర్తింపుగా అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ కు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ అయిన ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ 2020 సంవత్సరానికి గాను ఈ అవార్డును ఏవోఐకి అందజేసింది.తన 16 అత్యాధునిక … Read More

రెవెన్యూ అధికారిపై మహిళ దాడి

డెక్క‌న్ న్యూస్ఆ, దిలాబాద్ జిల్లా ప్ర‌తినిధి, సయ్యద్ ఖమర్ : రాష్ట్రస్థాయిలో ఆఫీసర్లు భూ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టిన కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రజల యొక్క భూ సమస్యలకు పరిష్కరించబటం లేదు.కొందరు ఆఫీసర్ల నిర్లక్ష్యం వలన పేద … Read More

ఆవు దూడ‌పై లైంగిక దాడి చేసిన యువ‌కుడు

స‌మాజంలో ఏం జ‌రుగుతుంది. చెప్ప‌రాని అఘాయిత్యం. కామంధులు మూగ జీవాల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు. చిన్న పిల్ల‌ల నుండి ముస‌లి వారి వ‌ర‌కు వ‌ద‌ల‌ని కామంధులు చివ‌ర‌కు మూగ జీవాల‌ను సైతం వ‌ద‌ల‌డం లేదు. మూగ జీవిపై అఘాయిత్యానికి పాల్పడి జైలు … Read More

ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత

డెక్క‌న్ న్యూస్ఆ, దిలాబాద్ జిల్లా ప్ర‌తినిధి, సయ్యద్ ఖమర్ :ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో శనివారం రోజు రోడ్డు ఇరువైపుల మరియు ఆర్ అండ్ బి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి వెలిసిన దుకాణాలను గ్రామపంచాయతీ , రెవెన్యూశాఖ అధికారులు పోలీసు … Read More

అందుకే ఆ రోడ్లు వేస్తున్నాం: ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా. డెక్కన్‌న్యూస్ ప్ర‌తినిధి, సయ్యద్ ఖమర్‌ :గ్రామాలు అభివృద్ధి చెందిన‌ప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి బాట‌లో ప‌య‌నిస్తుంద‌న్నారు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ‌, అట‌వీశాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి. ఇచ్చోడ మండలం లో రఘు గూడా నుండి మూకురా కే మీదుగా … Read More

మ‌ద్యం ధ‌ర‌ల‌ను త‌గ్గించిన ఏపీ స‌ర్కార్

మ‌ద్యంప్రియుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం శుభవార్త‌ను చెప్పింది. మ‌ద్యం ధ‌ర‌ల‌ను భారీగా త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఐఎమ్ఎఫ్ లిక్క‌ర్‌, ఫారిన్ లిక్క‌ర్(మ‌ధ్య‌, ఉన్న‌త శ్రేణి బ్రాండ్లు) ధ‌ర‌ల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తూ మార్పుచేర్పులు చేసింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం గురువారం నాడు ఉత్త‌ర్వులు జారీ చేసింది. … Read More

ఏసీబీ వ‌ల‌లో న‌ర్సంపేట ప్ర‌భుత్వ అధికారి

నర్సంపేటలో పనిచేస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ రాము, రూ.4వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం పట్టుపడ్డాడు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్‌ తెలిపిన వివరాల మేరకు.. ఖనాపురం మండలం మనుబోతుల గడ్డకు చెందిన కాంట్రాక్టర్‌ బోదాసు రాజకొంరయ్య ఖానాపురం మండలం పెద్దమ్మగడ్డ, పెద్దమ్మగడ్డ … Read More

దేశానికే ఆద‌ర్శం ధ‌ర‌ణి : ‌తిరుప‌తి యాద‌వ్‌

భూ ఆక్ర‌మాణ‌లు క‌ట్ట‌డి చేయ‌డానికి తీసుకొచ్చిన ధ‌ర‌ణి వెబ్‌సైట్ దేశానికే ఆద‌ర్శ‌మ‌ని పేర్కొన్నారు తెరాస రాష్ట్ర యువ నాయ‌కులు తిరుప‌తి యాద‌వ్‌. రైతుల భూములకు సంపూర్ణ రక్షణ ఉండాలని ధరణి పోర్టల్ సీఎం సూచ‌న‌ల మేర‌కు రూపకల్పన చేశార‌న్నారు. కోటి 45 … Read More

సన్న వ‌డ్ల‌కు ఇక సున్నమే

తెలంగాణ పాలకుల నిర్లక్ష్యం.. అన్నదాతల పాలిట శాపంగా మారింది. రైతును రాజును చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా వానాకాలం సీజన్ నుంచి నియంత్రిత పంటల సాగు విధానాన్ని ప్రవేశపెట్టింది. డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తేనే.. మంచి మద్దతు ధరను పొందగలమంటూ … Read More

వరంగల్ హత్యకేసులో నిందితుడికి ఉరిశిక్ష

తెలంగాణలో సంచలనం వరంగల్ బావిలో తొమ్మిది మంది హత్య కేసులో నిందితుడికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. సంచలనం సృష్టించిన గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో నిందుతుడు సంజయ్ కుమార్ యాదవ్ కు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష విధిస్తూ … Read More