ఎక్కువగా స్క్రీన్ చూస్తే మెల్లకన్ను : డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్
లాక్డౌన్ ప్రభావం వల్ల విద్యార్థులు ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాస్లు చెప్పడం మెదలుపెట్టాయి. ఇక విద్యార్థులు ఇంటి నుండి చదవడం ప్రారంభించారు. దీనివల్ల స్క్రీన్ చూసే సమయం పెరుగుతున్నకారణంగా భారతదేశంలో పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో మయోపియా (దగ్గరి … Read More











