గ‌వ‌ర్న‌ర్ పై తెరాస ఎమ్మెల్యే సైదిరెడ్డి ఫైర్..!

తెలంగాణ గవర్నర్ బీజేపీ అధ్యక్షరాలుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. హుజూర్ న‌గ‌ర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి. మంగ‌ళ‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ ట్వీట్స్ చేశాడు. అలాగే దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పథకలకు మా ముఖ్యమంత్రి కేసీఆర్ రోల్ మాడల్ అని … Read More

కేసీఆర్ చెబితేనే చేస్తారా లేక‌పోతే ప‌ట్టించుకోరా : ‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

రాష్ట్ర మంత్రుల‌కు క‌నీసం మాన‌వ‌త దృక్ప‌తం కూడా లేకుండా పోయిందని తెలంగాణ జ‌న స‌మితి యువ‌జ‌న విభాగం నాయ‌కులు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు. ఓ వైపు వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణం నీటిలో తేలిఆడుతుంటే…. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల‌కు క‌నీస సృహ లేకుండా పోయింద‌ని మండిప‌డ్డారు. … Read More

చంద్ర‌బాబును ఆ మాట అనేసిన లక్ష్మీపార్వ‌తి

చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, వ్యవస్థల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆయన చేసిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని ఏపీ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి సవాలు విసిరారు. గతంలో తాను చంద్రబాబు అక్రమాలపై వేసిన కేసును 14 ఏళ్లపాటు … Read More

సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు

సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులతో చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నందున అసెంబ్లీ వర్షాకాల … Read More

కోల‌గ‌ట్ల ఇంట్లో సంద‌డి చేసిన ఉప ముఖ్య‌మంత్రి, మంత్రులు

విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో ఏపీ ఉపముఖ్యమంత్రి, మంత్రులు సంద‌డి చేశారు. దీంతో విజ‌య‌న‌గ‌రంలోని ఎమ్మెల్యే ఇంట్లో కోల‌హాలం నెల‌కొంది. ఈ సంద‌ర్భంగా వీర‌భ‌ధ్ర‌స్వామి త‌మ కుటుంబ స‌భ్యుల‌ను ఉప ముఖ్య‌మంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పేర్ని నాని, ఎమ్మెల్యే … Read More

గాంధీభవన్ లో అదే అంశంపై మాట్లాడారా

తెలంగాణ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. ప్రజల అవసరాలు పక్కన పెట్టి వారికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అని దుయ్యబట్టింది. గాంధీభవన్ లో ఈ మేరకు ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. సచివాలయంలో కూల్చిన భవనాలు, గుడి, మసీదు చర్చించారు. … Read More

నగర వాసులు అప్రమత్తంగా ఉండాలి : కాట్రగడ్డ

గత మూడు రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వానలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని పేర్కొన్నారు సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసునా. ఓ వైపు కరోన, మరో వైపు వానలు ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది … Read More

సిద్దిపేట భాజాపా మహిళ మోర్చా అధ్యక్షరాలుగా గాడిపల్లి అరుణ

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతోంది. ఇప్పటికే అన్ని మార్పులకు శ్రీకారం చుట్టారు. సిద్దిపేటలో జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలుగా గాడిపల్లి అరుణను నియమించారు. ఈ మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. … Read More

మహిళలందరికి పెద్దన్న మన జగనన్న : శ్రావణి

రాష్ట్ర మహిళల రక్షణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారు అని అన్నారు వైకాపా మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలగట్ల శ్రావణి. దేశంలో ఎక్కడా లేని విధంగా స్పెషల్ బిల్లు తీసుకవచ్చారు అని పేర్కొన్నారు. అన్నిరంగాల్లో మహిళలు … Read More

భాజ‌పాలోకి గాడిప‌ల్లి అరుణ రెడ్డి

భార‌త‌దేశం అభివృద్ధిలో సాగాలంటే ఒక్క భార‌తీయ జ‌న‌తా పార్టీతోనే సాధ్య‌మ‌న్నారు గాడిప‌ల్లి అరుణ రెడ్డి. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ మ‌హిళ విభాగం ఉపాధ్యక్షురాలు గాడిప‌ల్లి అనురాధ భాజపా చేరారు. దేశం కోసం … Read More