తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నివాసులు ఇప్పుడు తమ ఎలక్ట్రిసిటీ, వాటర్,

ఇతర బిల్లులు పేటీఎం యాప్ ద్వారా చెల్లించవచ్చు ‘స్టే ఎట్ హోమ్ ఎసెన్షియల్ పేమెంట్స్’ ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్ ను అందిస్తోంది పేటీఎం యాప్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణవాసులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఎస్ … Read More

మే 4 నుండి విమాన ప్రయాణాలు

లాక్ డౌన్ ప్రభావంతో దేశంలో విమాన ప్రయాణాలు పూర్తిగా రద్దు చేసారు. ఇటీవల ప్రధాని మోడీ మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది అని వెల్లడించారు. అయితే ఆగిపోయిన విమాన సర్వీసులను త్వరలోనే పునఃప్రారంభం చేస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా సంస్థ … Read More

బిరుపాక్ష మిశ్రా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా శ్రీ బిరుపాక్ష మిశ్రా గారు బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు శ్రీ బిరుపాక్ష మిశ్రా కార్పొరేషన్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. శ్రీ బిరుపాక్ష మిశ్రా, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు ఇండియన్ … Read More

స్వర్గం దిగివచ్చింది – బంగారం మెరిసింది 

రచయిత: ప్రథమేష్ మాల్యా, చీఫ్ అనలిస్ట్, నాన్ అగ్రి కమోడిటీస్ అండ్ కరెన్సీలు, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్. అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ ఫ్యూచర్స్ 1460 డాలర్లు/ ఔన్స్ మార్క్ (16 మార్చి 2020 నాటికి) నుండి  1750 మార్కు (16 ఏప్రిల్ … Read More

రియల్‌‌ ఎస్టేట్‌‌ ఇప్పటికీ చాలా ముఖ్యమైన అసెట్‌‌ క్లాస్‌‌: హెచ్‌‌డీఎఫ్‌‌సీ చైర్మన్‌‌

కరోనా వ్యాధి, లాక్‌‌డౌన్‌‌ వల్ల దేశవ్యాప్తంగా రియల్టీ సెక్టార్‌‌ విపరీతంగా నష్టపోతోందని హెచ్‌‌డీఎఫ్‌‌సీ చైర్మన్‌‌ దీపక్‌‌ పరేఖ్‌‌ స్పష్టం చేశారు. స్థిరాస్తుల ధరలు 20 శాతం వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నిజానికి రియల్‌‌ ఎస్టేట్‌‌ ధరలు తగ్గాల్సి ఉందని, … Read More

హెచ్‌డీఎఫ్‌సీలో 1 శాతం వాటాను కొనుగోలు చేసిన చైనా బ్యాంక్‌

భారత ఆర్థికరంగంలో మరో పెద్ద పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (హెచ్‌డీఎఫ్‌సీ)లో 1.01 శాతం వాటాను పీపుల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా (పీబీఓసీ) కొనుగోలు చేసింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో హెడ్‌ఎఫ్‌సీలో సుమారు … Read More

చిన్న షేర్లు చితికిపోయాయ్‌..

మార్చిలో స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ సూచీల్లో 30 శాతం వరకు క్షీణతకరోనా భయాలతో మార్కెట్లో భారీ పతనమే కారణం కోవిడ్‌-19 సంక్షోభంతో ప్రపంచ వ్యాప్తంగా మార్చిలో స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఇంతకుముందెన్నడూ కనీవినీ ఎరుగని … Read More

ప్రీమియం చెల్లింపులకు మరింత గడువు: ఎల్‌ఐసీ

మార్చి, ఏప్రిల్‌ నెల ప్రీమియం బకాయిల చెల్లింపులకు 30 రోజుల గడువు ఇస్తున్నట్టు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) శనివారంనాడు ప్రకటించింది. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్రీమియంల గరిష్ఠ కాలపరిమితి మార్చి … Read More

ఎన్‌పీఎస్‌ నిధుల ఉపసంహరణకు పీఎఫ్‌‌ఆర్‌డీఏ ఆమోదం

నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌) చందాదారులందరూ కోవిడ్‌-19 సంబంధిత చికిత్స కోసం వారి ఖాతాలోని సొమ్మును పాక్షికంగా తీసుకునేందుకు పీఎ్‌ఫఆర్‌డీఏ అనుమతి ఇచ్చింది. ఆ వ్యాధిని మహమ్మారిగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రానాంతకమైన అనారోగ్యంగా దాన్ని పరిగణించి నిధుల ఉపసంహరణకు అనుమతించినట్టు … Read More

గుడ్ ఫ్రైడే మార్కెట్లకు సెలవు

దేశీయస్టాక్ మార్కెట్లుకు సెలవు. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు (శుక్రవారం 10) మార్కెట్లకు సెలవు. అలాగే బులియన్‌, కమోడిటీ మార్కెట్లు,  ఫారెక్స్‌ మార్కెట్లు సైతం పనిచేయవు. సోమవారం(13న) ఉదయం 9.15కు  యథావిధిగా ప్రారంభమవుతుంది. సెన్సెక్స్ 1266 పాయింట్లు ఎగిసి 31,160 వద్ద … Read More