స్వదేశీ కంపెనీలను ప్రోత్సహించాలి

భారతదేశంలో కరోనా వైరస్ తో పోరాడటానికి మీకు ఇష్టమైన కంపెనీలు ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి తమ వంతు సహయం? జౌమెటో: 0.00,సబ్వే: 0.00పిజ్జా హట్: 0.00డొమినో: 0.00మక్డోనాల్డ్: 0.00బర్గర్ కింగ్: 0.00బారిస్టా: 0.00బార్బెక్యూ నేషన్: 0.00కె ఎఫ్ సీ: 0.00ఫ్లిప్‌కార్ట్: … Read More

ఆరోగ్య సేతు యాప్‌

కరోనావైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ వ్యాధి ఎవరి నుంచి ఎవరికి సోకింది అక్కడి నుంచి ఈ మహమ్మారి మరెంతమందికి సోకిందనేది చాలా ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే వైరస్‌ వ్యాప్తిని … Read More

పోలీసు బృందానికి రూ.20వేల రివార్డు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ నుంచి రుద్రాపూర్ వచ్చిన తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు 13 మందిని పట్టుకున్న పోలీసు బృందానికి రూ.20వేల రివార్డును ఉత్తరాఖండ్ పోలీసు డైరెక్టర్ జనరల్ ప్రకటించారు. మొరాదాబాద్ జమాత్ సమావేశంలో పాల్గొని రుద్రాపూర్ వచ్చిన 13 మంది తబ్లిగ్ … Read More

లక్షన్నర మంది ప్రజలు స్వీయ నిర్బంధంలో

కేరళ రాష్ట్రంలో 280 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడగా… లక్షన్నర మంది ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అయితే కేరళ రాష్ట్రం కరోనా కి హాట్ స్పాట్ కేంద్రంగా మారడం వలన… అక్కడ లాక్ డౌన్ చాలా కఠినంగా … Read More

కరొణ పై భారత ప్రజలు యుద్ధం చేస్తున్నారు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారి వీడియో సందేశం. 1)లాక్ డౌన్ అద్భుతంగా జరుగుతున్న.2)లాక్ డౌన్ దెశ శక్తి చాటి చెపుతుంది..3)కరొణ పై భారత ప్రజలు యుద్ధం చేస్తున్నారు 4)భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది ప్రజలంతా ఇళ్లలో ఉన్న కరుణపై సమష్టిగా … Read More

పీఎం కేర్ కు కోటిరూపాయలు…కిషన్ రెడ్డి

Breaking ఎంపీ లాడ్స్ నుండి రెండు కోట్ల రూపాయలను పీఎం కేర్స్ ఫండ్ కు .. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు, సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గ నికి కేటాయించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పీఎం … Read More

రైల్వే ఐసోలేషన్ వార్డు లు

ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే… రెండు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చిన రైల్వే.. సక్సెస్ అయితే మరిన్ని బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మలిచే అవకాశం… దేశ వ్యాప్తంగా అవసరాన్ని భట్టి రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మలుచుకునేందుకు … Read More

ఆపరేషన్ నిజాముద్దీన్ రంగంలోకి ఇంటెలిజెన్స్

ఆపరేషన్ నిజాముద్దీన్తబ్లీగీజమాత్-మర్కజ్ -ఢిల్లీ మర్కజ్ లో జరిగిన తబ్లీగీ జమాత్ కు వెళ్లిన వాళ్ళకోసం గాలింపు. -తబ్లీగీ జమాత్ కు తెలంగాణ నుంచి 2200 మంది! -హైదరాబాద్, జిల్లాల నుంచి హాజరైనవాళ్ళ వివరాల కోసం ప్రత్యేక బృందాలు. -ఇప్పటికే 2 వేల … Read More

కరోనతో తస్మాత్ జాగ్రత్త

కొరొనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది* *కుత్బుల్లాపూర్ ఏరియా నుంచి ఒకటే కుటుంబం నుంచి నాలుగు కేసులు నమోదు* *కొరొనా ఇప్పటి తెలంగాణ ప్రజలకు సోకలేదు* *కొరొనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము* *ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి … Read More