కరొణ పై భారత ప్రజలు యుద్ధం చేస్తున్నారు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారి వీడియో సందేశం.

1)లాక్ డౌన్ అద్భుతంగా జరుగుతున్న.
2)లాక్ డౌన్ దెశ శక్తి చాటి చెపుతుంది..
3)కరొణ పై భారత ప్రజలు యుద్ధం చేస్తున్నారు 4)భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది ప్రజలంతా ఇళ్లలో ఉన్న కరుణపై సమష్టిగా పోరాడుతున్నారు..
5)130 కోట్ల మంది సామూహిక శక్తిగా ఒకటిగా నిలిచారు..

5 ఏప్రిల్ ఆదివారం న రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించాలని కోరారు