భారత్లో 60వేలకు చేరువైన కరోనా కేసులు
భారత్లో రోజురోజుకీ విస్తరిస్తున్న కరోనా మహమ్మారి గత 24 గంటల్లో మరో 95 మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 1,981కి చేరింది. మరో 3,320 మంది కొత్తగా వైరస్ బారినపడడంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా సోకిన … Read More