శృంగారం చేస్తే కరోనా వస్తుందా ?

కరోనా ప్రపంచాన్ని కకావికలం చేసింది. అంటుకుంటే చాలు, దగ్గినా, తుమ్మినా , గాలిలో ఇలా ఎలా వస్తుందో తెలియదు కానీ యావత్తు భూమండలాన్ని తన గుప్పిటిలో పెట్టుకుంది. ఇప్పటి వరకు ఈ కరోనా సోకి లక్షల మంది మరణించారు. ఎంతో మంది … Read More

ఘట్‌కేసర్‌ నుంచి తరలివెళ్లిన వలస కార్మికులు

రాష్ట్రంలోని ఇతర రాష్ర్టాల వలస కార్మికుల తరలింపు కొనసాగుతున్నది. బీహార్‌కు చెందిన 1200 మంది వలస కూలీలు ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రత్యేక రైలులో తరలివెళ్లారు. కూలీకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించిన తర్వాత, వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ … Read More

సింగపూర్‌లో 4800 మంది భారతీయులకు కరోనా

సింగపూర్‌లో అనేక మంది భారతీయులకు కరోనా సోకింది అని అక్కడి అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ చివరినాటికి 4800 మంది భారతీయులు కొవిడ్‌-19 బారిన పడ్డారని భారత హైకమిషనర్‌ జావేద్‌ అష్రఫ్‌ తెలిపారు. వారిలో ఇద్దరు మరణించారని వెల్లడించారు. బాధితుల్లో 90శాతం మంది … Read More

ఏడాది చివరికల్లా టీకా!

కరోనా రక్కసికి టీకా ఈ ఏడాది చివరికల్లా సిద్ధమవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ చికిత్సకు రెమిడెస్‌విర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఫాక్స్‌ న్యూస్‌ చానల్‌ నిర్వహించిన టౌన్‌హాల్‌ కార్యక్రమంలో ఆయన చానల్‌ సోషల్‌ … Read More

రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు పంపించేందుకు మంగళవారం నుంచి వారం రోజుల పాటు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు వరంగల్, … Read More

మరింత కట్టుదిట్టంగా

కరోనా వైరస్ సోకుతున్న వారిలో, ఈ వైరస్ తో మరణిస్తున్న వారిలో అత్యధిక శాతం మంది హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్నమరో 3 జిల్లాల వారే ఉంటున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలిపారు. కాబట్టి … Read More

లాక్ డౌన్ ను ప్రజలు తప్పక పాటించాలి : ముఖ్యమంత్రి

కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ఎప్పటికప్పుడు తలెత్తే పరిస్థితులకు అనుగుణంగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. వైరస్ సోకిన వారు కలిసిన వారందరి పరిస్థిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని చెప్పారు. వైరస్ వ్యాప్తి జరగకుండా అమలు … Read More

భారత్‌లో 40 వేలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు 40 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,487 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 83 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో నమోదైన కేసుల సంఖ్య … Read More

తెలంగాణలో ఇవాళ 21 కరోనా కేసులు

తెలంగాణలో ఇవాళ కొత్తగా 21 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 20 కేసులు నమోదవగా.. జగిత్యాల జిల్లాలో ఒక కేసు నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడి 29 మంది ప్రాణాలు … Read More

హైదరాబాద్ లో పెరుగుతున్న కంటైన్మెంట్ జోన్లు

కరోనా కంటిమీది కునుకులేకండా చేస్తుంది. హమ్మయ్య అనుకుంటున్నా సమయంలో మరిన్ని కంటైన్మెంట్ జోన్లు పెరిగాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న అక్కడక్కడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో మరో ఎనిమిది కంటైన్మెంట్‌ జోన్లను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు … Read More