ప్రధాని అదే మాట్లాడనున్నారా ?

ప్రపంచంలోని అగ్ర దేశాలను వణికించిన కరోనా మహమ్మారి భారతదేశం పై కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుంది.అయితే అన్ని దేశాల కంటే మన దేశం కాస్త ముందే మేల్కొని లాక్ డౌన్ ప్రకటించింది. అయితే రేపటితో ముగియనున్న ఈ లాక్ డౌన్ మీద … Read More

ఐఐటీ జేఈఈ/నీట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ పాఠాల కోసం యప్‌ మాస్టర్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లు, ప్రఖ్యాత వైద్య కళాశాలల్లో సీటు సాధించడం ప్రతి విద్యార్థి కల. అలాంటివారి సాకారం చేసుకోవడంలో తమ వంతుగా సాయం చేసేందుకు దక్షిణాసియాలోనే పేరొందిన ప్రముఖ ఓవర్‌-ది-టాప్‌ (ఓటీటీ) ప్లాట్‌ఫాం సంస్థ యప్‌ టీవీ ముందుకొచ్చింది. … Read More

కొత్త కేసులు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి: ఐసీఎంఆర్.

విదేశీ ప్రయాణ చరిత్ర లేకపోయినా కరోనా లక్షణాలు 104 కేసుల్లో 40 కేసులు ఇలాంటివేనన్న ఐసీఎంఆర్ మూడో దశకు చేరుకుంటోందని అనుమానాలు అలాంటిదేమీ లేదన్న కేంద్రం భారత్ లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతుండడం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి … Read More

పీఎం-కేర్స్‌ నిధి విరాళాలను ఫారం 16లో చూపాలి

ఉద్యోగులు తమ వేతనాల నుంచి పీఎం-కేర్స్‌ నిధికి అందించిన విరాళాలను యజమానులు ఫారం 16లో చేర్చాలని ఆదాయ పన్ను శాఖ ఆదేశించింది. ఈ నిధికి అందించే విరాళాలకు ఐటీ చట్టంలోని 80జీ కింద నూరు శాతం పన్ను మినహాయింపు వర్తిస్తుంది. చాలా … Read More

ప్రపంచవ్యాప్తంగా 18 లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 210 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 17 లక్షల 80 వేల 271కు చేరుకుంది. ఇప్పటివరకు కోవిడ్‌-19 కారణంగా 1 లక్షా 8 వేల 822 మంది మృతిచెందారు. వ్యాధి నుంచి 4 … Read More

హెచ్‌డీఎఫ్‌సీలో 1 శాతం వాటాను కొనుగోలు చేసిన చైనా బ్యాంక్‌

భారత ఆర్థికరంగంలో మరో పెద్ద పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (హెచ్‌డీఎఫ్‌సీ)లో 1.01 శాతం వాటాను పీపుల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా (పీబీఓసీ) కొనుగోలు చేసింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో హెడ్‌ఎఫ్‌సీలో సుమారు … Read More

దేశవ్యాప్తంగా 8 వేలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,356కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 7,367. వ్యాధి నుంచి రికవరీ అయి డిశ్చార్జీ అయినవారు 715 మంది. ఒకరు విదేశీయుడు. కాగా కోవిడ్‌-19 కారణంగా ఇప్పటి వరకు దేశంలో 273 … Read More

ప్రీమియం చెల్లింపులకు మరింత గడువు: ఎల్‌ఐసీ

మార్చి, ఏప్రిల్‌ నెల ప్రీమియం బకాయిల చెల్లింపులకు 30 రోజుల గడువు ఇస్తున్నట్టు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) శనివారంనాడు ప్రకటించింది. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్రీమియంల గరిష్ఠ కాలపరిమితి మార్చి … Read More

మరిన్ని పట్టణాలకు జియో ఫైబర్‌ సేవలు

వినియోగదారులకు హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జియో ఫైబర్‌ స్పష్టం చేసింది. హైదరాబాద్‌, తెలంగాణలోని ముఖ్య నగరాల్లో హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌తో ఉత్తమ సేవలను అందించడంతోపాటు కవరేజీని పెంచుతున్నట్లు తెలిపింది. లాక్‌డౌన్‌తో అనేక మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని … Read More

అంధులకు గూగుల్ దృష్టి

అంధులకు ప్రముఖ టెక్నాలజీ సంస్థ గూగుల్‌ గొప్ప కబురు చెప్పింది. దృష్టిలోపం ఉన్నవారు స్మార్ట్‌ఫోన్లలో మెసేజులు, చాటింగ్‌లు చేసుకొనేందుకు వీలుగా టాక్‌బ్యాక్‌ బ్రెయిలీ వర్చువల్‌ కీబోర్డును రూపొందించినట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ యూజర్లకోసం తయారుచేసిన ఈ కీబోర్డు బ్రెయిలీ లిపిలో ఉంటుంది. … Read More