తుదుశ్వాస విడిచిన విద్యార్థిని శశికళ

విశాఖ పట్నం సమీపంలోని దువ్వాడ రైల్వే స్టేషన్ లో సిఏ చదువుతున్న విద్యార్థిని పట్టాల మద్య ఇరుక్కుని ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాటం చేసింది. పట్టాల మద్య నుంచి తీసిన వెంటనే చికిత్స కోసం షీలా నగర్ లోని కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ … Read More

ఐసీటీ ఆధారిత విద్యాభ్యాసం, ఉపాధి పొందడంలో నాణ్యతను విస్తరించేందుకు

 ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో టీమ్ లీజ్ ఎడ్ టెక్ భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్, నవంబర్ 2022 : ఆంధ్రప్రదేశ్ లో ఎంతగానో ప్రసిద్ధి చెందిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్ యు) తన దూరవిద్య విద్యార్థులకు సాంకేతిక ఆధారిత విద్యాభ్యాసం, ఉపాధి పొందడంలో … Read More

క‌న్నుల విందుగా మిసెస్ మామ్స్ సీజ‌న్ 6

హైటెక్స్ లో నిర్వహించిన మిసెస్ మామ్స్ కార్య‌క్ర‌మాన్ని మంత్రి హారీష్‌రావు, కిమ్స్ హాస్పిట‌ల్స్ ఎండీ డాక్ట‌ర్ భాస్క‌ర్ రావు, సిఇఓ డా. అభిన‌య్‌, డాక్ట‌ర్ శిల్పిరెడ్డి, డా. సుధీర్ జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హారీష్ రావు … Read More

స్పాలూన్ పేరిట స‌ర్వం అర్పిస్తున్నారు

హైద‌రాబాద్‌లో న‌గ‌రంలో స్పాలో ముసుగులో వ్య‌భిచారం విచ్చ‌లవిడిగా మారుతోంది. పోలీసులు ఎన్నిసార్లు రైడ్స్ చేసిన మారిన పాపాన పోవ‌డం లేదు. వ‌య‌సుతో సంబంధం లేకుండా కాలేజీ చ‌దువులు చ‌దువుతున్న అమ్మాయిల‌తో అడ్డ‌దారులు తొక్కిస్తున్నారు. ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ ప‌త్రిక విలేక‌రి జ‌రిపిన … Read More

విద్యార్థుల‌కు ఉజ్వ‌ల భ‌విష్యత్తు

ప్రీ ప్లానెస్టా ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ కోసం భారతదేశంలోనే నంబర్ 1 మరియు అత్యధికంగా సందర్శించే వెబ్‌సైట్ మరియు పెరుగుతున్న EdTech బ్రాండ్, అక్టోబర్ 2022లో 18857 మంది విద్యార్థులతో ఆకాశాన్నంటుతున్న ప్లేస్‌మెంట్ రికార్డ్‌ను ప్రదర్శిస్తుంది. 475 కంపెనీలు PrepInsta Prime విద్యార్థులను … Read More

‘సంకల్ప్ కిరణ్ పురస్కార్’ను అందుకోనున్న ప్రొఫెసర్ అరుణా రాయ్

ప్రముఖ సామాజిక కార్యకర్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ప్రొఫెసర్ అరుణా రాయ్ దక్షిణ భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్, ఆతిథ్య సంస్థల్లో ఒకటైన సుచిర్ ఇండియా సీఎస్ఆర్ విభాగమైన సుచిర్ఇండియా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ‘సంకల్ప్ కిరణ్ పురస్కార్’ అవార్డుకు … Read More

క‌డుపులో పుట్‌బాల్ సైజ్ క‌ణితిని తొల‌గించిన ఏఐఎన్‌యు వైద్యులు

ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఎ.ఐ.ఎన్.యు.) వైద్యులు మూత్రపిండాల్లో 10 కిలోల బరువున్న ‘ఫుట్ బాల్ సైజు’ కణితిని విజయవంతంగా తొలగించారు. ఈ శస్త్రచికిత్స తెలుగు రాష్ట్రాల్లో నమోదైన మొట్టమొదటిది, దేశంలో రెండోది మాత్రమే. డాక్టర్ సి.మల్లికార్జున … Read More

విద్యార్థులకువారివిదేశీవిద్యాప్రణాళికలతోసహాయంకోసంస్టడీగ్రూప్ఫ్లోరిడాఅట్లాంటిక్యూనివర్శిటీతోకలిసిఒకఈవెంట్

విద్యార్థులకుమెరుగైనప్రపంచాన్నిఅందించాలనేలక్ష్యంలో భాగంగా,ఈకార్యక్రమంనవంబర్ 18వతేదీసాయంత్రం 4 గంటలనుండి 7 గంటలవరకుహైదరాబాద్‌లోనితాజ్కృష్ణలోజరుగనుంది. హైదరాబాద్,నవంబర్ 2022: స్టడీ గ్రూప్, విద్యార్థుల కోసం భారతదేశం యొక్క ప్రముఖ గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రొవైడర్, ప్రపంచ స్థాయి విద్యకు ప్రాప్యతను అందించడానికి ప్రతిష్టాత్మక ఫ్లోరిడా అట్లాంటిక్ విశ్వవిద్యాలయం (FAU)తో భాగస్వామ్యం … Read More

కిమ్స్ కడల్స్ లో ‘హ్యూమన్ మిల్క్ బ్యాంక్’ను ప్రారంభించిన గవర్నర్

చొరవను ప్రశంసించిన డాక్టర్ (శ్రీమతి) తమిళిసై సౌందరరాజన్ డెక్క‌న్ న్యూస్‌, హెల్త్ బ్యూరో: అన్ని రకాల అత్యాధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంలో, అన్ని రకాల చికిత్సలు, సేవలను అందించడంలో ముందువరుసలో ఉండాలనే తపనతో కిమ్స్ ఆస్పత్రి తెలంగాణలో మరో అరుదైన … Read More

హైదరాబాద్ లో కొత్త సబ్సిడరీని ప్రారంభించిన డెట్రాయిట్

ఇన్నవేటివ్ ఇంటిగ్రేషన్ ఉత్పత్తులు, సేవలు అందించే అమెరికాకు చెందిన ఇన్ఫోవ్యూ సిస్టమ్స్ ఇంక్ తన ఇండియా డెవలప్ మెంట్ సెంటర్ (ఐడీసీ)ని హైదరాబాద్ నగరంలో ఈరోజు ప్రారంభించింది. హైసియా ప్రెసిడెంట్ & డెలివరీ హెడ్ ఇన్ఫోసిస్, మనీషా సబూ ఈ ఐడీసీని … Read More