కిమ్స్ ఆసుప‌త్రిలో సిరివెన్న‌ల‌కు చికిత్స‌

సికింద్రాబాద్ కిమ్స్ ఆసుప్ర‌తిలో సిరివెన్న‌ల సీతారామ‌శాస్త్రికి చికిత్స అందిస్తున్న‌ట్లు ఆసుప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు. ఈ నెల 24వ తేదీన నిమోనియా వ్యాధితో బాధ‌ప‌డుతూ ఆసుప‌త్రిలో చేరిన‌ట్లు ఆసుప‌త్రి వ‌ర్గాలు ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించాయి. సీతారామ‌శాస్త్రి ఆరోగ్యంపై ఎప్ప‌టిక‌ప్పుడు హెల్త్ బులెటెన్ విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.