కాట్రగడ్డ ప్రసూన మౌనదీక్ష

రసూల్ పుర ఎన్టీఆర్ విగ్రహం వద్ద కాట్రగడ్డ ప్రసూన మౌనదీక్ష
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడిగారిని, ఆయన భార్యను, కుటుంబ సభ్యులను నిండుసభ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైకాపా నాయకులు దారుణంగా నిందించడం, అవమానించడాన్ని నిరసిస్తూ(శుక్రవారం) హైదరాబాద్ రసూల్ పురలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కాట్రగడ్డ ప్రసూన మౌనదీక్ష చేపడుతున్నారు. టిడిపి కార్యకర్తలు, అభిమానులు హాజరై సంఘీభావం ప్రకటించాలని కోరుతున్నాం.