ఏపీలో క‌రోనాతో ఒక్క‌రోజే 93 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్‌ వస్తున్న‌ వారి సంఖ్యతో పాటు మరణాల రేటు కూడా ఎక్కువగానే నమోదవుతోంది. కరోనా బారిన పడి ఒక్కరోజులోనే 93 మంది చనిపోయారు. తాజా లెక్కలతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల … Read More

క‌రోనాతో ఖాజాపూర్ మాజీ స‌ర్పంచ్ మృతి

క‌రోనాతో పోరాడుతున్న మృతిచెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్ప‌టికే మెద‌క్ జిల్లాలో క‌రోనా మర‌ణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇవాళ జిల్లాలోని చిన్న‌శంక‌రంపేట మండ‌లం ఖాజాపూర్ మాజీ స‌ర్పంచ్ తీగుళ్ల విజ‌య‌ల‌క్ష్మీ మృతి చెందారు. దీంతో ఆ గ్రామం … Read More

కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య కరోనాతో మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. దాదాపు పది రోజుల క్రితం … Read More

ఘ‌ట్‌కేస‌ర్‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు

న‌గ‌ర శివారు ప్రాంత‌మైన ఘ‌ట్‌కేస‌ర్‌లో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతునే ఉన్నాయి. అధికారులు ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్న క‌ట్ట‌డి మాత్రం కావ‌డం లేదు. దీంతో క‌రోనా ఎక్కువ‌గా పెరుగుతున్న ప్రాంతాల‌ను అధికారులు గుర్తించారు. ముఖ్యంగా వినాయ‌క్ న‌గ‌ర్‌, ఎన్ఎఫ్‌సి న‌గ‌ర్‌, … Read More

ఇద్ద‌రు మంత్రుల‌కు క‌రోనా పాజిటివ్

క‌రోనా వైర‌స్ పెద్ద, చిన్నా అంటూ ఏం తేడాలు చూపించ‌డం లేదు. ముఖ్యంగా రాజ‌కీయ నాయ‌కుల‌ను వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే ఎంతో మందికి క‌రోనా సోక‌గా.. తాజ‌గా మధ్యప్రదేశ్‌లో మరో ఇద్దరు మంత్రులకు కరోనా సోకింది. వాటర్ రీసోర్స్‌ మినిస్టర్ తులసీ … Read More

రాజ‌మౌళికి క‌రోనా పాజిటివ్‌

ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని.. అన్ని రకాల … Read More

క‌రోనాకి మ‌రోమందును విడుద‌ల చేసిన హెటిరో

ప్రపంచంలోనే అత్యధికంగా వైరస్ నిరోధక ఔషధాలను తయారు చేసే ప్రముఖ ఇండియన్ జెనరిక్ ఫార్మా కంపెనీ హెటిరో ఫవిపిరవిర్ జెనరిక్ ఔషధాన్ని ప్రకటించింది. దీనిని ‘‘ఫవివిర్’ పేరుతో విక్రయిస్తుంది. ఫవిఫిరవిర్ తయారీ, మార్కెటింగ్ కోసం హెటిరోకు భారత ఔషధ నియంత్రణ సంస్థ … Read More

క‌డుపులో ఉన్న బిడ్డ‌కు క‌రోనా… దేశంలోనే తొలి కేసు

నిండు చూలాలు కరోనా పేషెంట్ అయినా..కడుపులోని బిడ్డకు మాత్రం ఇప్పటిదాకా కరోనా రాలేదు. కానీ, దేశంలోనే తొలిసారిగా అలాంటి కేసు ఒకటి నమోదైంది. కడుపులో పెరుగుతున్న బిడ్డకు .. తల్లినుంచి కరోనాసోకింది. బిడ్డకు ఆక్సిజన్ , పోషకాలు అందించే మాయే కరోనా … Read More

ఏపీలో రికార్డు క‌రోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మంగళవారం ఉదయం 9గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 10,093 కేసులు నమోదైనట్లు అధికారులు హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,20,390కి … Read More

తెలంగాణ‌లో కొత్త‌గా 1,610 కేసులు..9 మంది మృతి

రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,610 కేసులు న‌మోదుకాగా.. వైర‌స్ తో 9 మంది చ‌నిపోయార‌ని తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ‌. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 57,142కు … Read More