ఈ సంవత్సరానికి రద్దు చేయబడిన సికింద్రాబాద్ జగన్నాథ్ యాత్ర
· కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి నడుమ, వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో అధికారులకు సహాయపడటానికి శ్రీ జగన్నాథ్ స్వామి రామ్గోపాల్ ట్రస్ట్ తమ వార్షిక రథయాత్ర ఉత్సవాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. శ్రీ జగన్నాథ్ స్వామి రామ్గోపాల్ ట్రస్ట్ వారు, భగవంతుడైన పూరి … Read More











