కోవిడ్-19 షట్ డౌన్ మధ్య విద్యార్థుల సహాయం కోసం మెరిట్ నేషన్ 6-12 గ్రేడుల కొరకు ఆన్ లైన్ లైవ్ క్లాసులు ఉచితంగా అందిస్తున్నది

లాక్ డౌన్ నుండి యాప్ ఇన్ స్టాల్స్ లో 400% అభివృద్ధి. లాక్ డౌన్ నుండి స్టూడెంట్స్ 1 లక్ష గంటలకు పైగా లైవ్ క్లాసులుకు హాజరు అయ్యారు. ఇప్పటి వరకు ఫ్రీ లైవ్ క్లాసెస్ కోర్సు లో 1.4 లక్ష స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. మెరిట్ నేషన్ ఫ్రీ యాప్ ద్వారా … Read More

నిన్న బయపెట్టిన కరోనా ఇవాళ కాస్త తగ్గింది

తెలంగాణాలో కరోనా ఉధృతి రోజు రోజుకి పెరుగుతుంది. అయితే నిన్నటి కేసులతో పోలిస్తే ఇవాళ కాస్త తక్కువ కేసులు నమోదు అయినట్టు చెప్పుకోవాలి. మంగళవారం 56 కేసులు నమోదు కాగా…. బుధవారం ఒక్క రోజే కొత్తగా 15 కరోనా పాజిటివ్‌ కేసులు … Read More

మూడు జిల్లాలే టార్గెట్

తెలంగాణాలోని మూడు జిల్లాలో అదుపు లేకుండా విజృంభిస్తున్న కరోనాని ఎలా కట్టడి చేయాలో అనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర సీఎస్, డీజీపీ సూర్యాపేట, వికారాబాద్, గద్వాల్ జిల్లాలో ఆకస్మిక పర్యటన చేసారు. … Read More

శానిటేషన్, డిఆర్‌ఎఫ్, ఎంటమాలజీ సిబ్బందితో కలిసి భోజనం చేసిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.ఆర్‌

మీరందరూ వైద్యులు, పోలీస్ లకు ధీటుగా పనిచేస్తున్నారని అభినందించిన కె.టి.ఆర్‌ కె.టి.ఆర్‌తో పాటు సామాజిక దూరం పాటిస్తూ భోజ‌నం చేసిన మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌, డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్‌ సంజీవ‌య్య పార్కు ఎదురుగా … Read More

చైనా పెట్టుబడులకు అనుమతి తప్పనిసరి

భారత సరిహద్దుల్లోని దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎ్‌ఫడీఐ)కు  ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరిక. ఇందుకోసం ఎఫ్‌డీఐ నిబంధనలను సవరించినట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక డిపార్ట్‌మెంట్‌ (డీపీఐఐటీ) ప్రకటించింది. ప్రస్తుత లేదా భవిష్యత్‌ ఎఫ్‌డీఐలకు సంబంధించి దేశీయ కంపెనీల … Read More

ప్లాన్ల వ్యాలిడిటీ గడువు పెంచిన నాలుగు టెల్కోలు

రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ వినియోగదారులకు ఊరట కల్పించాయి. లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకొని వారి ప్యాక్‌ల చెల్లుబాటు గడువు (వ్యాలిడిటీ పీరియడ్‌)ను పొడిగించాయి. లాక్‌డౌన్‌ ముగిసే వరకు తమ వినియోగదారులకు ఇన్‌కమింగ్‌ కాల్స్‌ను అందజేస్తామని రిలయన్స్‌ … Read More

అక్కడ ఆరా తీయండి

కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో ఫీవర్ సర్వైలెన్స్‌లోనికి మెడికల్ షాపులు రానున్నాయి. మెడికల్ షాపులు ఫీవర్ సర్వైలైన్స్‌లోకి భాగస్వామ్యం చేస్తూ శనివారం మధ్యాహ్నం ప్రభుత్వం … Read More

యూనివన్ ఫౌండేషన్, పిఎం కేర్స్ ఫండ్‌కు విరాళం

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్స్ భార్యలచే నిర్వహించబడుతున్న ‘యునైటెడ్ ఫర్ ఎ గుడ్ కాజ్’ ఉద్దేశ్యంతో ఏర్పడిన యూనివన్ ఫౌండేషన్, భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారితో పోరాడడానికి, ఈ రోజు రూ. 2.50 లక్షల (అక్షరాలా రెండు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే) ను పిఎం కేర్స్ … Read More

ప్రపంచవ్యాప్తంగా 18 లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 210 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 17 లక్షల 80 వేల 271కు చేరుకుంది. ఇప్పటివరకు కోవిడ్‌-19 కారణంగా 1 లక్షా 8 వేల 822 మంది మృతిచెందారు. వ్యాధి నుంచి 4 … Read More

లిజెల్లీ వివాహం క్రోనేతో వాయిదా

కరోనా దెబ్బకు ప్రపంచం వణికిపోతుంది . దేశాలు గడగడలాడిపోతున్నాయి. కరోనా ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. ఇప్పటికే ఈ మహమ్మారి బాధితుల సంఖ్య 10లక్షలకు చేరువైంది. 50వేలకు మరణాల సంఖ్య చేరుకుంది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి నియంత్రణకు చాలా … Read More