సోఫాల విభాగంలో అడుగిడిన సెంచురీ మాట్రెసెస్‌

హైద‌రాబాద్, సెప్టెంబ‌ర్ 26, 2025: భార‌త‌దేశంలో నిద్రవిష‌యంలో ప్ర‌త్యేక‌త సాధించిన సెంచురీ మాట్రెసెస్ ఇప్పుడుకొత్త‌గా సెంచురీ సోఫాల‌తో బెడ్రూంల నుంచి లివింగ్ రూంల‌లోకికూడా ప్ర‌వేశించింది. వీటిని కంపెనీ బ్రాండ్ అంబాసిడ‌ర్ పీవీసింధు హైద‌రాబాద్‌లో ఆవిష్క‌రించారు. ఇన్నాళ్లూ ప‌రుపులు, దిండ్ల‌కే ప‌రిమిత‌మైన ఈ … Read More

8 కిలోలు తగ్గిన రోహిత్ శర్మ

టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ ఫిట్‌నెస్ సీక్రెట్స్ గురించి సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ ర్యాన్ ఫెర్నాండో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రోహిత్ శర్మ డైట్, కఠోర శ్రమతోనే బరువు తగ్గాడని, ఎలాంటి ఫ్యాషన్ డ్రగ్స్ వాడలేదని ఆయన స్పష్టం చేశారు. … Read More

పర్యటాక కేంద్రంగా ఉత్తరాఖాండ్

శీతాకాలపు పర్యాటకు కేంద్రంగా, మంచు క్రీడలకు వేదికగా మారుతోంది ఉత్తరాఖాండ్. విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న మంచు క్రీడలకు ఇప్పుడు భారతదేశం కూడా చేరింది. ఇప్పటికే దేశంలోని కొన్ని మంచు ప్రదేశాల్లో అందుబాటులో క్రీడలు ఇప్పుడు ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో మరింత ముందకు … Read More

నేడే తేల‌నున్న భార‌త్ భ‌విత‌త్వం

నేటితో తేలిపోనుంది ఎవరు ఫైనల్‌ …? ఎవరు ఇంటికి వస్తారో…? ఓవల్‌ వేదికగా జరిగే ఇంగ్లండ్ భారత్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వారు ఆదివారం ఫైనల్ లో పాకిస్థాన్తో తలపడి కప్‌ సాధించుకుంటుంది. మరీ ఇరు జట్ల గత చరిత్రను … Read More

భార‌త్ ఖాత‌లో మ‌రో విజ‌యం

వరల్డ్ కప్ లో భారత్ ఘన విజయాలను వరుసగా సాధిస్తుంది. తాజాగా టీ20 వరల్డ్ కప్ లో భారత్ మరో విజయం సాధించింది.నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 179/2 చేసింది.తర్వాత … Read More

పాక్‌కి షాక్ ఇచ్చిన జింబాబ్వే

టీ 20 వరల్డ్ కప్ లో పాక్ జట్టు మరో ఓటమి చవిచూసింది. జింబాబ్వే చేతిలో ఒక్క పరుగు తేడాతో పాక్ ఓటమి చవిచూసింది. టీ 20 వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైన పాక్.. … Read More

రెండో వ‌న్డేలో భార‌త్ ఘ‌న‌విజ‌యం

ద‌క్షిణాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రాంచీలో జరిగిన ఈ మ్యాచ్ లో… సఫారీలు నిర్దేశించిన 279 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 45.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో … Read More

గ్రౌండ్‌లో తొక్కిస‌లాట 127 మంది మృతి

ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తూర్పు జావా ప్రావిన్సులోని ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. అరేమా ఫుట్‌బాల్ క్లబ్-పెర్సెబయ సురబయ మధ్య గతరాత్రి జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన … Read More

స‌ఫారీల‌ను చిత్తు చేసిన భార‌త్

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమ్​ఇండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భార‌త‌ బౌలర్ల దెబ్బకు ప్రత్యర్థి జట్టు చిత్తుగా ఓడిపోయింది. బ్యాటర్లు కేఎల్​ రాహుల్​(51), సూర్యకుమార్ యాదవ్​(50) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. సఫారీ సేన నిర్దేశించిన 107 పరుగుల … Read More

బిగ్ బాష్ బిజినెస్ లీగ్ జెర్సీల ఆవిష్క‌ర‌ణ‌

ముఖ్య అతిథులుగా హాజ‌రైన త‌ల‌సాని సాయికిర‌ణ్‌, అర్ష‌ద్ అయూబ్, జాన్ మ‌నోజ్ అక్టోబ‌ర్ 1 నుంచి మ్యాచ్‌లు డెక్క‌న్ న్యూస్‌, క్రీడా విభాగం: బిగ్ బాష్ బిజినెస్ లీగ్ 2022 సంద‌డి న‌గ‌రంలో మొద‌లైంది. దీనికి సంబంధించిన జెర్సీల‌ను బేగంపేట‌లోని కంట్రీక్ల‌బ్‌లో … Read More