దుబ్బాకలో కత్తి కార్తీకకు బెదిరింపులు

దుబ్బాక ఉప ఎన్నికల తేదీలు కూడా ఖరారు కాకముందే రాజకీయం కాకపుటిస్తుంది. ఓ వైపు భాజపా, తెరాస నువ్వా నేనా అన్నట్టు… ఇప్పటికే ప్రచారం జోరుగా సాగిస్తున్న తరుణంలో కత్తి కార్తీక ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ ఉదయం దుబ్బాక సమీపంలో కత్తి … Read More

భాజ‌పాలోకి పెరుగుతున్న వ‌ల‌స‌లు : ర‌ఘునంద‌న్‌రావు

దుబ్బాక‌లో త‌మ‌న పార్టీ పెరుతున్న ఆధార‌ణ చూసి తెరాస పార్టీ త‌ట్టుకోలేక‌పోతుంద‌న్నారు భాజ‌పా నాయ‌కులు ర‌ఘునంద‌న్ రావు. గ‌త కొన్ని రోజులు నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని పార్టీల నాయ‌కులు, యువ‌త పెద్ద ఎత్తున్న త‌మ పార్టీలో చేరుతున్నార‌ని తెలిపారు. త‌మ గెలుపుకు ఈ … Read More

దళారుల నుండి అన్నదాతలకు విముక్తి

వ్యవసాయ రంగంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించిందని రాష్ట్ర మహిళ మోర్చా నాయకురాలు లలిత తెలిపారు. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన ఫార్మర్స్‌ప్రొడ్యూస్‌ట్రేడ్‌అండ్‌కామర్స్‌ బిల్లు,ఫార్మర్స్‌అగ్రిమెంట్‌ఆన్ప్రైస్‌అస్యూరెన్స్‌అండ్ఫార్మర్స్‌_సర్వీసు’ బిల్లులు తాజాగా రాజ్యసభ ఆమోదం కూడా పొందాయి. విపక్షాల … Read More

నిరుద్యోగ భృతి ఏది? : ‌లింగిడి

గత మీ ఎన్నికల మానిఫెస్టోలో అధికారం లోనికి వస్తే యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని మోసం చేశార‌ని లింగిడి వేంట‌క‌టేశ్వ‌ర్లు అన్నారు. మరచిపోయి మా నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారా అని ప్ర‌శ్నించారు. రాబోయే నల్గొండ /ఖమ్మం /వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో … Read More

తెలంగాణ‌లో ఎగిరేది భాజ‌పా జెండానే : అరుణ‌

భ‌విష్య‌త్తులో తెలంగాణ బిడ్డ‌లు ఆశ‌లు నేర‌వేరేది ఒక్క భార‌తీయ జ‌న‌తా పార్టీతో సాధ్య‌మ‌వుతంద‌న్నారు సిద్ధిపేట జిల్లా భాజ‌పా మ‌హిళా మోర్చా అధ్యక్షురాలు గాడిప‌ల్లి అరుణ‌. రాష్ట్రం సిద్దించిన నుండి నేటికి దొర ద‌గ్గ‌ర బానిస‌లాగే బ‌తుకులు వెల్ల‌దీస్తున్నార‌ని విమ‌ర్శించారు. దేశ ప్రధాని … Read More

దుబ్బాక చేసిన పాపం ఏమిటి ?

దుబ్బాక ఉప ఎన్నికలో భాగంగా నియోజకవర్గ యువకుడి ఆవేదన. తెలంగాణ అంటే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లేనా..?ఈ మూడు నియోజకవర్గాలు అభివృద్ధి చెందితే సరిపోతుందా..?దుబ్బాక ప్రజలు తెలంగాణ ఉద్యమం చెయ్యలేదా? దుబ్బాక ప్రజలు టీఆరెఎస్ పార్టీకి ఓటెయ్యలేదా?దుబ్బాక నియోజకవర్గం ఏం పాపం చేసింది..?గజ్వేల్, … Read More

హరీష్ రావు వి చిల్లర రాజకీయాలు : రఘునందన్ రావు

దుబ్బాక‌లో బీజేపీ అభ్య‌ర్ధిగా త‌న గెలుపు నిశ్చ‌య‌మ‌వ్వ‌డంతో హ‌రీశ్ రావు త‌ట్టుకోలేక చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నార‌ని బీజేపీ అభ్య‌ర్ధి ర‌ఘునంద‌న్ రావు ధ్వ‌జ‌మెత్తాడు. హ‌రీశ్ రావు మొద‌టి నుంచి ఇలాంటి చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డంలో దిట్ట అని , ఇప్పుడు ఆయ‌న … Read More

కరోనాతో ఎంపీ కన్నుమూత

కరోనాతో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు‌ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. 1994లో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయన.. 2019లో వైసీపీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా గెలుపొందారు. 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన … Read More

సిద్ధిపేట‌లో కాగడాలు చేత‌బూనిన భాజ‌పా నేత‌లు

తెలంగాణ సిద్దించిన త‌రువాత కూడా ప్ర‌జ‌లు స్వేచ్ఛ లేకుండా పోయింద‌ని సిద్ధిపేట భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయకులు. సెప్టెంబ‌ర్ 17వ తేదీన అధికారికంగా విమోచ‌న దినోత్స‌వాన్ని జ‌ర‌పాల‌ని డిమాండ్ చేసింది భాజ‌పా. ఇందులో భాగంగా బీజేవైఎం ఆధ్వ‌ర్యంలో కాగ‌డాల ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టి … Read More

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే పద్మ

మెదక్ నియోజకవర్గం తెరాస ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఐదు కోట్ల వ్యయంతో ఆసుపత్రి నిర్మాణం చేసినా రామాయంపేట ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉందని ప్రశ్నించారు. అసెంబ్లీలో గళం విప్పిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రభుత్వం పై … Read More