బీఏసీ స‌మావేశంలో భ‌ట్టి రాజేసిన విక్ర‌మార్క‌

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కాక‌ముందే కాంగ్రెస్, తెరాస‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగింది. సోమ‌వారం ప్రారంభ‌మైన స‌మావేశాలుల‌లో భాగంగా బీఏసీ స‌మావేశం జ‌రిగింది. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ బేటీలో వర్షాకాల సమావేశాల నిర్వహణపై చర్చించారు. సమావేశాలు … Read More

తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ర్టేషన్ల నిలిపివేత

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ర్టేషన్‌లను నిలిపివేస్తూ రెవెన్యూ (రిజిస్ర్టేషన్‌)శాఖ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి అన్నిసబ్‌ రిజిస్ర్టార్‌కార్యాలయాల్లో భూముల, భవనాల రిజిస్ర్టేషన్‌లను నిలిపివేయనున్నారు. పౌరులకు నాణ్యమైన సేవలు అందించాలన్న ప్రధాన లక్ష్యంతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ రిజిస్ర్టేషన్‌లను నిలిపివేశారు. … Read More

దుబ్బాక‌లో తెరాస‌కి క‌ష్ట‌మేనా ?

తెలంగాణ‌లో రాజ‌కీయ‌నాయ‌కులు, మేధావుల దృష్టంతా ఇప్పుడు దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం మీద‌నే ఉన్నాయి. దుబ్బాక ఎమ్మెల్యే రాంలింగారెడ్డి ఆక‌స్మాతుగా చ‌నిపోవ‌డంతో ఉన ఎన్నిక అనివార్యమైంది. దీంతో మూడు పార్టీలు అక్క‌డ అధిప‌త్యం చెలియించాలని ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తున్నారు. కాగా అధికార పార్టీ … Read More

దుబ్బాక‌లో తెరాస‌కి క‌ష్ట‌మేనా ?

తెలంగాణ‌లో రాజ‌కీయ‌నాయ‌కులు, మేధావుల దృష్టంతా ఇప్పుడు దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం మీద‌నే ఉన్నాయి. దుబ్బాక ఎమ్మెల్యే రాంలింగారెడ్డి ఆక‌స్మాతుగా చ‌నిపోవ‌డంతో ఉన ఎన్నిక అనివార్యమైంది. దీంతో మూడు పార్టీలు అక్క‌డ అధిప‌త్యం చెలియించాలని ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తున్నారు. కాగా అధికార పార్టీ … Read More

బొడుప్ప‌ల్ తెరాస ర‌థ‌సార‌ధి సంజీవ‌రెడ్డి

బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా మంద సంజీవరెడ్డి ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ ప్ర‌తిష్ట‌త‌కు, బ‌లోపేతానికి కృషి చేస్తాన‌ని అన్నారు. ఎన్నిక త‌రువాత మంత్రి మ‌ల్లారెడ్డిని సంజీవ‌రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు క‌లిశారు.పార్టీలో ప‌ద‌వులు బాధ్య‌త‌ల‌ను పెంచుతాయ‌ని మంత్రి … Read More

న‌వంబ‌ర్‌లో దుబ్బాక ఎన్నిక‌లు ?

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు, పెండింగ్‌లో ఉన్న 65 స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు ఒకేసారి నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎన్నిక‌ల సంఘం శుక్రవారం తెలిపింది. వివిధ రాష్ర్టాల శాస‌న‌స‌భ‌ల‌లో 64 స్థానాల‌కు అదేవిధంగా ఒక లోక్‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. కేంద్ర బ‌ల‌గాల … Read More

ఆయ‌న ఎర్ర‌బెల్లినా.. ఎర్ర‌పిల్లినా… : బ‌ట్టి విక్ర‌మార్కా

కరోనా కష్ట కాలంలో జనాలను గాలికొదిలేసినందుకు ప్రజలే ముఖ్యమంత్రి కేసీఆర్ తోలు ఒలుస్తారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు. బుధవారం ఆయన నేతృత్వంలోని సీఎల్పీ బృందం వరంగల్ ఎం.జీ.ఎం ఆస్పత్రిని పరిశీలించింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో పేదల … Read More

రైతులు ఇబ్బంది ప‌డితే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తా : బాలినేని

ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నట్లుగా ఉచిత విద్యుత్‌కు సంబంధించి రైతులపై ఒక్క రూపాయి భారం పడినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్‌ చేశారు. బుధవారం ఒంగోలులో ఆయన మీడియాతో … Read More

కేటీఆర్ సీఎం ప‌ద‌వికి కూడా అర్హుడే : గుత్తా

ఏ పదవినైనా సమర్ధంగా నిర్వహించే సత్తా మంత్రి కే తారక రామారావుకు ఉన్నదని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. అయితే ఆయనకు ఎప్పుడు ఏ పదవి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని అభిప్రాయపడ్డారు. శాసనమండలిలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. … Read More

అందుకే సీఎం జ‌గ‌న్ ఇడుపులపాయ‌కు వెళ్తున్నారు

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం(నేడు) సాయంత్రం వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు బయల్దేరుతారు. 5.16 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. తన … Read More