ప‌క్కా ప్లాన్‌తో ఈట‌ల‌పై దాడి – మాధ‌వి

తెరాస దాడులు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుందని భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర నాయ‌కురాలు మాధ‌వి విమర్శించారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పైన కక్ష సాధింపు జరుగుతోందని వెల్లడించారు. సెల్ ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు … Read More

జ‌గ‌దీష్ రెడ్డి పీఏ ఇంట్లో 48 ల‌క్ష‌లు

నల్గొండ జిల్లా మంత్రి జి.జగదీశ్​రెడ్డి పీఏ ప్రభాకర్​ రెడ్డి ఇంట్లో ఐటీ అధికా రులు సోదాలు నిర్వహించారు. నల్గొండలోని తిరుమల నగర్​లో ఆయన నివాసం ఉంటున్న ఇంట్లో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు తనిఖీలు … Read More

హైద‌రాబాద్‌లో నేడు రాహుల్ పాద‌యాత్ర‌

రాహుల్ గాంధీ పాదయాత్ర శంషాబాద్ తొండుపల్లి జంక్షన్ నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమై ఉ.10 గంటలకు హైదరాబాద్లోని బహదూర్ పురకు చేరుకోనుంది.సాయంత్రం 4.30 గంటలకు చార్మినార్ వద్ద రాహుల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.అక్కడి నుంచి నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం … Read More

చిరంజీవి మ‌ద్ద‌తు కోరిన మ‌ల్లారెడ్డి

భారత్ రాష్ట్ర స‌మితి పార్టీకి మ‌ద్ద‌తు కావాల‌ని చిరంజీవిని కోరారు మంత్రి మ‌ల్లారెడ్డి. ఇస్కాన్ అధ్వర్యంలో మల్లారెడ్డి యూనివర్శిటీలో కిల్ క్యాన్సర్ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా సినీ నటులు చిరంజీవి, మంత్రి మల్లారెడ్డి హాజ‌రైనారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి … Read More

మూడు రోజులు వైన్ షాప్‌లు బంద్‌

మునుగోడు ఉప ఎన్నిక కోడ్‌ నేపథ్యంలో నవంబర్‌ 1న సాయంత్రం 6గంటల నుంచి 3న సాయంత్రం 6గంటల వరకు వైన్‌ షాపులు మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్‌ అధికారి సంతోష్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల అధికారి ఆదేశాలమేరకు మునుగోడు నియోజకవర్గంలోని … Read More

రిమాండ్‌లో ఆ ముగ్గురు

మొయినాబాద్ ఫాంహౌజ్ లో చోటుచేసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హైడ్రామా కేసులో ముగ్గురు నిందితులకు నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజుల (నవంబరు 11 వరకు) జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో నిందితులు నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతిలను చంచల్ గూడ జైలుకు … Read More

జ‌గ‌దీష్ రెడ్డిపై అంక్ష‌లు విధించిన ఈసీ

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవంటూ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఈ నోటీసులపై మంత్రి జగదీశ్ రెడ్డి నేడు ఈసీకి వివరణ ఇచ్చారు. అయితే మంత్రి … Read More

ఆలీకి కీలక పదవి

సినీ నటుడు , వైస్సార్సీపీ నేత అలీకి జగన్ సర్కార్ కీలక పదవి అప్పజెప్పింది. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో అలీ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఇతర ప్రభుత్వ సలహాదారుల … Read More

అంతా తూచ్‌…

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురు నిందితుల రిమాండ్‌‌ను ఏసీబీ కోర్టు జడ్జి రిజెక్ట్ చేశారు. నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ విధించేలా పోలీసులు రూల్స్ ఫాలో కాలేదని తెలిపారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ (పీసీ) యాక్ట్ సెక్షన్లు … Read More

బిర్యానీ అంటేనే ప్యార‌డైజ్‌

ప్రామాణికమైన భారతీయ క్యుఎస్‌ఆర్‌ బ్రాండ్‌గా నిలవాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా హైదరాబాద్‌కు గర్వకారణమైన కచ్చి దమ్‌ బిర్యానీని అందించడంలో సరికొత్త మంత్రాన్ని లెజండరీ ప్యారడైజ్‌ బిర్యానీ అనుసరిస్తోంది. ప్రామాణికతను కొనసాగించడం మరియు ఆహార ప్రేమికులకు ఈ రుచులను అందించడానికి ముందు నాణ్యత … Read More