భార‌త్‌లో 15లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒకటిన్నర మిలియన్ (15 లక్షలు) దాటింది. ప్రపంచంలోనే అత్యధిక వేగంతో కొత్త కేసులు పెరుగుతున్న దేశం భారత్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. గడచిన వారంరోజుల గణాంకాలను విశ్లేషించగా భారత్‌లో సగటున 3.6% చొప్పున … Read More

సెప్టెంబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం: సీఎం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైరస్ కార‌ణంగా ఇన్నాళ్లు మూసి ఉంచిన‌ స్కూళ్లను పునఃప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. సెప్టెంబ‌ర్ 5వ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠ‌శాల‌లు ప్రారంభమవుతాయని ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సీఎం జ‌గ‌న్‌ జిల్లా … Read More

భార‌త‌గ‌డ్డపై నేడే అడుగు పెట్ట‌నున్న రాఫెల్

దశాబ్దాలుగా సరిహద్దుల్లో రావణకాష్టాన్ని రగిలిస్తున్న పాకిస్థాన్‌కు, ఇటీవలి కాలంలో తరచూ కయ్యానికి దిగుతున్న చైనాకూ.. ఏకకాలంలో బుద్ధిచెప్పగల సైనిక సామర్థ్యాన్ని రాఫెల్‌ ఫైటర్‌జెట్‌లతో భారత్‌ సంతరించుకోనున్నది. ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన 36 రాఫెల్‌ యుద్ధవిమానాల్లో ఐదు నేడు (బుధవారం) హర్యానాలోని … Read More

గ‌ర్భ‌వ‌తి అని తెలిసిన గంట‌కే ప్ర‌స‌వం

ఏ మహిళ అయినా గర్భం దాల్చితే ఆ విషయం వెంటనే తెలుస్తుంది. కడుపు సైజు పెరుగుతూ పోతుంది. గర్భవతి నవమాసాలు బిడ్డను కడుపులో మోస్తుంది. ఆ తర్వాతే ప్రసవం జరుగుతుంది. ఇది సృష్టి. ఇలాగే జరుగుతుంది. కానీ, ఇండోనేషియాలో చిత్రవిచిత్రం జరిగింది. … Read More

మొద్దు శీను హత్య కేసు నిందితుడి మృతి

టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దుశీనును హత్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మదనపల్లె ఓంప్రకాశ్‌ ఆదివారం తెల్లవారుజామున విశాఖలోని కేజీహెచ్‌లో మృతి చెందాడు. మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఓంప్రకాశ్‌.. శనివారం రాత్రి అనారోగ్య … Read More

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును ప్రకటిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల క్రితం ఎన్నికలకు ముందు కన్నా లక్ష్మీనారాయణను నియమించిన హైకమాండ్‌ ఆయన్ను తొలగించింది. తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిని ప్రకటించినప్పటి నుంచే ఏపీకి కూడా కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని … Read More

మొగుడు వ‌ద్దు హస్తప్రయోగమే ముద్దంటున్న హీరోయిన్

ఇప్పుడు పలువురు నటీనటులు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. కొందరు పాపులారిటీ కోసం అయితే.. మరికొందరు సరదా కోసం.. ఇంకొందరు తమ వ్యక్తిగత అభిప్రాయం అని సమాధానమిస్తున్నారు.ఈ కోవలోకే ఒవియా హెలెన్ కూడా వచ్చిచేరింది. ఈ నటి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా … Read More

ఆ చర్చలో అరుణ మాట్లాడే అంశం ఏంది? ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు ప్రజలు.

షి ది పీపుల్ నిర్వహిస్తున్న ఆసియాలో మొట్టమొదటి స్త్రీవాద కవిత్వ పండుగలో పాల్గొనమని ప్రముఖ సామాజిక నాయకురాలు అరుణకి అహ్వనం అందింది. వచ్చేనెల మొదటివారంలో జూమ్ లో ఈ చర్చ జరగనుంది. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న … Read More

కోడ‌లు ఇంటికి మామా ఇంకా ద‌వ‌ఖాన‌లోనే

బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ ఎట్టకేలకు ఒక శుభవార్తను తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల కరోనా వైరస్‌ సోకిన తన భార్య, హీరోయిన్‌ ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, కుమార్తె ఆరాధ‍్య ఇంటికి చేరారని ప్రకటించారు. తాజాగా వారిద్దరికీ నిర్వహించిన కోవిడ్‌-19 నిర్దారిత పరీక్షల్లొ … Read More

ఆర్బిట్రేజ్‌ ఫండ్‌తో స్వల్పకాలపు ఒడిదుడుకులపై సవారీ చేయండి

మార్కెట్‌ ఒడిదుడుకుల వేళ పెట్టుబడిదారుల నుంచి ఆర్బిట్రేజ్‌ విభాగపు నిధుల పట్ల అమితాసక్తిని గమనించడం జరిగింది. పెట్టుబడిదారులు కనీస రిస్క్‌, ఆవర్తన ఆదాయ, పన్ను ప్రయోజనాలతో మూలధన వృద్ధి లక్ష్యంగా చేసుకుని ఆర్బిట్రేజ్‌ ఫండ్‌ను ఉపయోగిస్తున్నారు. పూర్తిస్థాయి హెడ్జ్డ్‌ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో … Read More