కేటీఆర్ సీఎం ప‌ద‌వికి కూడా అర్హుడే : గుత్తా

ఏ పదవినైనా సమర్ధంగా నిర్వహించే సత్తా మంత్రి కే తారక రామారావుకు ఉన్నదని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. అయితే ఆయనకు ఎప్పుడు ఏ పదవి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని అభిప్రాయపడ్డారు. శాసనమండలిలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. … Read More

ల‌క్ష‌ణాలు లేకుండానే సోకుతున్న క‌రోనా

రాష్ట్రంలో ఎక్కువ మంది లక్షణాలు లేకుండానే కరోనా బారినపడుతున్నారని తేలింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటివరకు వచ్చిన కేసులను విశ్లేషించింది. మొత్తం కేసుల్లో 69 శాతం మంది లక్షణాలు లేకుండానే కరోనా బారినపడ్డారు. ఇక 31 శాతం మందికే కరోనా లక్షణాలు … Read More

అందుకే సీఎం జ‌గ‌న్ ఇడుపులపాయ‌కు వెళ్తున్నారు

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం(నేడు) సాయంత్రం వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు బయల్దేరుతారు. 5.16 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. తన … Read More

మ‌ళ్లీ మ‌ద్యం దుకాణాలు బంద్ ఎందుకో తెలుసా?

గణేష్‌ నిమజ్జనం చివరి రోజైన మంగళవారం జంటనగరాల్లో శాంతి భద్రల దృష్ట్యా మద్యం దుకాణాలను మూసి ఉంచాలని హైదరాబాద్‌ నగర పోలీస్ ‌కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 … Read More

అందుకే ఆమె మాట మార్చిందా

139 మంది అత్యాచారం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తనపై ప్రముఖులు అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు తాజాగా వాటి వెనుక డాలర్‌ బాయ్ ఒత్తిడి ఉందని మీడియాకు తెలిపారు. సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో బాధితురాలు సోమవారం మీడియాతో … Read More

ఆయ‌న సేవ‌లు మ‌రువ‌లేనివి : ర‌ఘునంద‌న్ రావు

డెక్క‌న్ న్యూస్ :భార‌త మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) మ‌ర‌ణం దేశానికి తీర‌ని లోటని అన్నారు భాజ‌పా నేత ర‌ఘునంద‌న్‌రావు. కోవిడ్ కార‌ణంగా ఆయ‌న మ‌ర‌ణం చాలా బాధ‌క‌లిగించే విష‌య‌మ‌న్నారు. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చిన గొప్ప నేత … Read More

ప్రణబ్‌ ముఖర్జీ క‌న్నుమూత‌

డెక్క‌న్ న్యూస్ :మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) కన్నుమూశారు. కరోనా వైరస్‌ బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిశారు. కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ … Read More

కోపాన్ని నియంత్రించడం ఎలా ?

మీకు బాగా కోపం వస్తుందా?అందరి మీద అరుస్తున్నారా? ఆలా ఐతే ఎలా?కోపాన్ని తగ్గించుకోవడం ఎలానో చూద్దాం!కోపంగా ఉంటె ఎం చేస్తారు?ఓ నాలుగు మాటలు అనేస్తారు, ఎదుటి వారి మనసును గాయపరుస్తారు. మీ గురించి తెలిసినవారు ఐతే లైట్ తీసుకుంటారు… కానీ అందరు … Read More

భాజ‌పా ఎమ్మెల్యే రాజాసింగ్‌కి ఉగ్ర‌ముప్పు

ఉగ్ర‌వాదుల నుండి త‌న‌కు ముప్పు ఉంద‌ని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ తనకు భద్రత పెంచుతూ లేఖ రాశారని గోశామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల అరెస్టైన ఉగ్రవాదుల హిట్ లిస్టులో తన పేరు … Read More

ఆన్‌లాక్ 4.0 లోని స‌డ‌లింపులు ఏంటో తెలుసా ?

కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాన్‌డౌన్‌ నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో పలు కీలక రంగాలకు ఆంక్షల నుంచి సడలింపులు కల్పించింది. కేంద్రం తాజాగా ప్రకటించిన … Read More