బెయిల్‌పై విడుద‌లైన ఎమ్మెల్సీ

ఏపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్, ఆపై విడుద‌ల చేయ‌డం అంతా నాట‌కీయ ప‌రిమాణంగా సాగింది. ప్ర‌భుత్వానికి త‌ప్పుడు ఆధారాలు చూపి ప్ర‌భుత్వ ఉద్యోగంలో ప‌దోన్న‌తి పోందిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఎమ్మెల్సీ అశోక్‌బాబును అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే శ‌నివారం అర్ధ … Read More

మార్చిలో ఏపీ కొత్త జిల్లాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప‌క్రియ వ‌డివ‌డిగా ముందుకు వెళ్తుంది. ఏప్రిల్ నుండి కొత్త జిల్లాల నుండి పాల‌న సాగించాడానికి సిద్ద‌మ‌వుతోంది. ఈ మేరకు మార్చి 18 నాటికే ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది. మార్చి 15-17 మధ్య … Read More

మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌, ప్ర‌ధాని మోడీ మ‌ధ్య ప‌చ్చిగ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఇటీవ‌ల కాలంలో సీఎం కేసీఆర్ ప‌లు విలేక‌రుల స‌మావేశంలో బ‌హిరంగంగా విమ‌ర్శిస్తునే ఉన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల ముందు కేంద్రాన్ని దోషిగా నిల‌బెట్టాల‌నే ప్ర‌య‌త్నం గ‌ట్టిగానే చేస్తూనే ఉన్నారు. … Read More

కేసీఆర్ ఖేల్ ఖ‌త‌మైతోంది : రేవంత్ రెడ్డి

మోడీ హైదారాబాద్ వ‌చ్చినప్ప‌టి నుండి కేసీఆర్‌లో భ‌యం మొద‌లైంద‌న్నారు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి. జ‌నగామ‌లో కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రసంగించిన ఆయ‌న మాటాల్లో వ‌ణుకు కనిపిస్తోంద‌న్నారు. బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో … Read More

తెలంగాణ‌లో త‌గ్గుతున్న కోవిడ్ కేసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌డిచిన‌24 గంటల్లో 56,487 కరోనా పరీక్షలు నిర్వహించగా, 733 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 185 కొత్త కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 47, మేడ్చల్ … Read More

క్లీన్ స్వీప్ చేసిన భార‌త్

టీం ఇండియా త‌న‌దైన ఆట‌తో మ‌రోమారు మురిపించింది. ఎక్క‌డ త‌గ్గ‌కుండా అన్ని విభాగాల్లో దుమ్ము రేపింది. వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న వ‌న్టే సిరీస్‌లో చివరి వన్డేలో రోహిత్ సేన 96 పరుగుల తేడాతో వెస్టిండీస్ ను ఓడించింది. 266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు … Read More

చ‌నిపోయిన త‌ర్వాత అవ‌య‌వాలు దానం చేస్తా : జ‌గ‌ప‌తిబాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

దేశంలో చాలామంది ప‌లుర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ, అవ‌య‌వ మార్పిడి కోసం ఏళ్ల త‌ర‌బ‌డి ఎదురుచూస్తున్నారు. ఇలాంటి బాధితుల సంఖ్య ల‌క్ష‌ల్లో ఉంటే, అవ‌య‌వ‌దాత‌ల సంఖ్య మాత్రం వంద‌లు.. వేల‌ల్లోనే ఉంటోంది. ఫ‌లితంగా చాలామంది స‌మ‌యానికి అవ‌య‌వ‌మార్పిడి జ‌ర‌గ‌క ఇబ్బంది ప‌డుతున్నారు. … Read More

కారుదిగి క‌మ‌లం చేత‌బ‌ట్టిన తుక్కుగూడ మున్సిపాలిటీ

తెలంగాణ రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. రోజు రోజుకు అధికార పార్టీ ప‌ట్టుకొల్పోతున్న‌ట్లు క‌న‌బ‌డుతోంది. కొత్త‌గా జిల్లా అధ్య‌క్షులగా ప‌ద‌వులు ఇచ్చిన త‌రువాత పరిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారింద‌నే చెప్పుకోవాలి. ఒక్క‌సారిగా పార్టీలో ఉన్న అంత‌ర్గ‌త విభేధాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇక రంగారెడ్డి … Read More

యూపీలో ప్రారంభ‌మైన తొలిద‌శ పోలింగ్‌

ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తొలిదశ పోలింగ్‌లో 58 స్థానాలకు 623 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలిదశలో మొత్తం 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం … Read More

డీకే అరుణ కుమార్తెపై కేసు న‌మోదు

భారతీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నేత‌, జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డిపై కేసు న‌మోదు చేశారు పోలీసులు. త‌మ ఇంటి సమీపంలో ప్రహరీ గోడ నిర్మించుకుంటున్న వ్యక్తిని బెదిరించారనే ఫిర్యాదుపై ఆమెపై కేసు నమోదైంది. డీకే శృతిరెడ్డిపై పోలీసులు … Read More