ఎవరెస్ట్ శిఖరంపై టిడిపి ఫ్లెక్సీని ప్రదర్శించిన 80 ఏళ్ల వృద్ధుడు

హిమాలయాల్లో సమున్నత శిఖరంగా పేరుగాంచిన మౌంట్ ఎవరెస్ట్ పై టిడిపి ఫ్లెక్సీ ఆవిష్కృతమైంది. గింజుపల్లి శివప్రసాద్ అనే వృద్ధుడు ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలను టిడిపి అధినేత చంద్రబాబు వెల్లడించారు. గింజుపల్లి శివప్రసాద్ వయసు 80 ఏళ్లని … Read More

మునుగోడు బ‌రిలో పెద్ద‌సారు పార్టీ

మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం మొదలుకావడంతో అన్ని పార్టీల నేతలు మునుగోడు కు చేరారు. ఎవరికీ వారు తమ ప్రచారం మొదలుపెట్టారు. ఎలాగైనా ఉప ఎన్నికలో గెలిచి తీరాలని వ్యూహాలు రచిస్తూ..ప్రజలకు దగ్గర అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉంటే … Read More

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌కి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ – కేటీఆర్‌

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతున్న మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. కోమ‌టిరెడ్డి క్విడ్ ప్రొకోకు పాల్ప‌డ్డారంటూ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేర‌కు శుక్ర‌వారం … Read More

కాళేశ్వ‌రం అవినీతిపై సీబిఐకి ఫిర్యాదు – ష‌ర్మిల

తెలంగాణ‌లోని కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవినీతి జ‌రిగింద‌న్నారు వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు ష‌ర్మిల. ఈ మేర‌కు ఢిల్లీలోని సీబీఐ కార్యాల‌యంలో ఫిర్యాదు చేశారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపించాలని ఈ రోజు ఢిల్లీలో సీబీఐకి … Read More

మాజీ ఎమ్మెల్యేను విచారించిన ఈడీ

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ ముందు హాజరయ్యారు. BS-3వాహనాలను BS-4గా మార్చి విక్రయించారనే కేసులో ఆయన ఈడీ ముందుహాజరయ్యారు . జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అతని కుమారుడు అశ్విత్ రెడ్డి కూడా ఈడీ విచారణకు … Read More

మునుగోడు బ‌రిలో కూసుకుంట్లే

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి శుక్రవారం సీఎం కేసీఆర్ పార్టీ బీ ఫాం అందజేశారు. ఉప ఎన్నికల ప్రచారం, తదితర ఖర్చుల కోసం పార్టీ నిధుల నుంచి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ రూ.40 లక్షల … Read More

అలియాభ‌ట్ సీమంతం

బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రస్తుతం అలియా గర్భిణీ కావడంతో ఆమె సీమంతం కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ జస్ట్‌ … Read More

ఫేస్‌బుక్ ఉద్యోగుల‌పై వేటు

సోష‌ల్ మీడియాలో త‌నకంటూ ఓ మంచి వేదికను ఏర్పాటు చేసుకుంది ఫేస్‌బుక్‌. అయితే ఆ సంస్థ‌లో ప‌ని చేసే ఉద్యోగుల‌పై వేటు వేస్తున్నార‌ని ప్ర‌చ‌రం జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే భారీగా ఉద్యోగాల కోత త‌ప్ప‌దంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాకు … Read More

ఏపీలో కేసీఆర్ పార్టీకి దిక్కుండ‌దు

తెలంగాణ సీఎం కేసీఆర్..ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రగతి సాధించాలని బీఆర్ఎస్ పార్టీ ని ప్రకటించారు. దసరా సందర్బంగా జాతీయ పార్టీ ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల రాజకీయ నేతలు, ప్రజలు బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఏపీలోను కేసీఆర్ … Read More

చిరంజీవి ఫై అసహనం వ్యక్తం చేసిన గరికపాటి

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి తో పలువురు హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే అలయ్ బలయ్ కార్యక్రమం 17 ఏళ్ల నుంచి సాగుతూ వస్తోంది. … Read More