దేశ వ్యాప్తంగా త‌గ్గుతున్నా… తెలంగాణ‌లో పెరుగుతున్నాయి

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు తగ్గుముఖం ప‌డుతున్నా…. తెలంగాణ‌లో మాత్రం పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. గ‌డిచిన 24 గంటల్లో 97,549 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 3,944 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో … Read More

కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టార్ హీరోయిన్‌

దేశంలో ప‌లు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ఎన్నిక‌లు కాకాపుట్టుస్తున్నాయి. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుండగా, ఆయా పార్టీల్లో చేరికలు, వలసలు ఊపందుకున్నాయి. తాజాగా, మిస్ గ్రాండ్ ఇండియా మాజీ అందాలరాణి అనుకృతి గుసైన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనుకృతి ఉత్తరాఖండ్ … Read More

సీఎం కేసీఆర్‌ని క‌లిసిన శంభీపూర్ రాజు

మేడ్చ‌ల్ జిల్లాలో తెరాస‌ను అగ్ర‌గామిగా నిల‌ప‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని అన్నారు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. జిల్లా అధ్య‌క్షుడి ప‌దవి చేప‌ట్టిన త‌ర్వాత మొద‌టిసారిగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ని క‌లిశారు. జిల్లా అధ్య‌క్షుడిగా ప‌ద‌వి బాధ్య‌త‌లు ఇచ్చినందుకు మార్యాద‌పూర్వ‌కంగా క‌లిసి ధ‌న్య‌వాదాలు … Read More

విప‌ణిలోకి సరికొత్త డిష్‌వాషర్స్‌

కిచెన్‌వేర్‌ రంగంలో అద్భుతమైన ఉత్పత్తులతో అప్రతిహతంగా దూసుకుపోతోంది హింద్‌వేర్‌. ఇప్పటికే ఎన్నో ఉత్పత్తుల్ని పరిచయం చేసిన హింద్‌వేర్‌… తాజాగా డిష్‌వాషర్‌ సెగ్మెంట్‌లో అడుగుపెట్టింది. అంగులో భాగంగా భారతీయ మార్కెట్‌ కోసం అద్భుతంగా ఉపయోగపడే ఆరు వేరియంట్‌లను విడుదల చేసింది. వాటి ధరని … Read More

మేడ్చ‌ల్ జిల్లా తెరాస అధ్య‌క్షుడిగా శంభిపురం రాజు

తెలంగాణ‌లో పార్టీ ప‌టిప‌టిష్ట‌త మ‌రింత పెంచాల‌ని యోచిస్తున్నారు సీఎం కేసీఆర్‌. ఇప్ప‌టికే పార్టీ కోసం ప‌ని చేస్తున్న‌వారిని గుర్తించి కీల‌క ప‌దువులు క‌ట్ట‌బెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌కు పార్టీ అధ్య‌క్షుల‌గా ప్ర‌స్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నియ‌మించారు. పార్టీకి ప్ర‌ధాన జిల్లాగా … Read More

హీరో చిరంజీవికి మ‌రోమారు క‌రోనా

క‌రోనా వైర‌స్ ఇప్పుడు ఎవ్వ‌రినీ వ‌ద‌లడం లేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరోసారి కరోనా బారినపడ్డారు. గతంలో ఒకసారి కరోనా బారినపడిన చిరంజీవికి మరోసారి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అన్ని … Read More

45 కోట్ల రూపాయలను సమీకరించిన అగ్రిటెక్‌ స్టార్టప్‌ అవర్‌ ఫుడ్‌

వినూత్నమైన, అతి తక్కువ వ్యయం కలిగిన మరియు వికేంద్రీకృత మినీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను కలిగిన అగ్రిటెక్‌ స్టార్టప్‌ అవర్‌ ఫుడ్‌ ఇప్పుడు తమ గ్రోత్‌ ఫండింగ్‌లో భాగంగా 45 కోట్ల రూపాయలను సమీకరించింది. ఈ కంపెనీ తమ కార్యకలాపాలు విస్తరించడంతో … Read More

ఇనార్బిట్‌లోప్రత్యేకమైన రిపబ్లిక్‌ దినోత్సవ ఆఫర్లు

ఈ గణతంత్య్ర దినోత్సవ వేళ మీ అభిమాన షాపింగ్‌ కేంద్రం– ఇనార్బిట్‌ మాల్‌ , హైదరాబాద్‌లోని స్టోర్‌లలో లభించే విలువైన ఆఫర్లును కనుగొనండి. ఆహార, ఫ్యాషన్‌ మరియు బ్యూటీ ప్రియులకు ఆకర్షణీయమైన మాల్‌గా వెలుగొందుతున్న ఈ మాల్‌ , అందుబాటులోని అనేక … Read More

ఛాతీ మ‌ధ్యలో అతి పెద్ద క‌ణితి తొల‌గించిన కిమ్స్ వైద్యులు

విజ‌యంవంతంగా తొల‌గించిన కిమ్స్ వైద్యులు రాజ‌మండ్రి వాసికి కిమ్స్ సికింద్రాబాద్‌లో ఆధునాత‌న శ‌స్త్ర‌చికిత్స‌ ఛాతీ మ‌ధ్య‌లో పెరిగిన అతి పెద్ద క‌ణితిని విజ‌య‌వంతంగా తొల‌గించారు కిమ్స్ సికింద్రాబాద్ వైద్యులు. రాజమ‌హేంద్ర‌వ‌రం ప్రాంతానికి చెందిన వ్య‌క్తికి అరుదైన శ‌స్త్ర‌చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. … Read More

ప్రేగులు ప‌గల‌కుండా రోగి ప్రాణాలు కాపాడిన కిమ్స్ వైద్యులు

అరుదైన హెర్నియా శ‌స్త్రచికిత్స ద్వారా రోగి ప్రాణాలు కాపాడారు కిమ్స్ హాస్పిట‌ల్స్ క‌ర్నూలు వైద్యులు. ఇలాంటి శ‌స్త్ర‌చికిత్స ఈ ప్రాంతంలో అరుదుగా చేశామ‌ని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను కిమ్స్ హాస్పిట‌ల్స్ బెరియాట్రిక్‌, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్‌. వ‌సీం హాస‌న్ … Read More