కేసీఆర్ చేతిలో కోట్ల రూపాయ‌ల భూములు

ధరణి పోర్టల్​ తెచ్చిన కేసీఆర్ రూ.18 లక్షల కోట్ల విలువైన భూములు ఆక్రమించుకున్నడని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూముల కోసం ధరణి పోర్టల్ తెచ్చిన సీఎం … Read More

నాటి న‌క్సలైట్ నేటి ఎమ్మెల్యేకు డాక్ట‌రేట్‌

కాంగ్రెస్ పార్టీ నేత‌, ములుగు ఎమ్మెల్యే ధ‌నిసిరి అన‌సూయ అలియాస్ సీతక్క ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో డాక్ట‌రేట్ సంపాదించారు. ఓ విద్యార్థిని మాదిరిగా ప‌రిశోధ‌న చేసి… ఆ ప‌రిశోధ‌నా ప‌త్రాన్ని వ‌ర్సిటీకి స‌మ‌ర్పించి మ‌రీ సీత‌క్క పీహెచ్‌డీ సంపాదించారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్, ఖ‌మ్మం … Read More

ఢిల్లీ పార్టీ ఆఫీస్‌లో కేసీఆర్‌

తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..మంగళవారం ఢిల్లీ లోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని పరిశీలించారు. స‌మాజ్‌వాదీ పార్టీ వ్య‌వస్థాప‌కుడు ములాయం సింగ్ యాద‌వ్ అంత్యక్రియ‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఉత్త‌ర ప్ర‌దేశ్ వెళ్లిన కేసీఆర్‌… ములాయం అంత్య‌క్రియ‌లు ముగిసిన త‌ర్వాత అటు నుంచి … Read More

క‌వ‌ల పిల్ల‌ల్ని క‌ని క‌ట‌క‌టాల్లోకి వెళ్లనున్న న‌య‌న‌తారా ?

తమిళ నటి నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివన్ దంపతులకు ట్విన్స్ (కవల పిల్లలు) పుట్టిన సంగతి తెలిసిందే. తమకు ఇద్దరు అబ్బాయిలు జన్మించారని విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియా వేదికగా సంతోషం ప్రకటించారు. అయితే జూలైలో వీరిద్దరి పెళ్లి జరిగింది. పెళ్లి … Read More

ప‌బ్‌పై ఎస్ఓటీ పోలీసుల దాడులు

హైదరాబాద్ గచ్చిబౌలిలోని శరత్ సిటీ మాల్ లో నడుస్తున్న ఎయిర్ లైవ్ పబ్ పై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ పబ్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని తెలిపారు. సోమవారం అర్ధరాత్రి దాటినా భారీగా డీజే సౌండ్స్ పెట్టి … Read More

మ‌హిళ‌ల‌లోనే ఎక్కువ‌గా కీళ్ల స‌మ‌స్య‌లు

మన దేశంలో సుమారు 6 కోట్ల మంది ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఆర్థరైటిస్ మరియు రుమటాలజికల్ వ్యాధులను చాలామంది తరచు నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ సమస్యలు వృద్ధాప్యం వల్ల వచ్చాయనుకుంటారు. ఈ అపోహ వల్ల చాలా మంది ప్రజలు చికిత్స … Read More

మ‌హేష్‌బాబుతో రోమాన్స్ చేయ‌నున్న అన‌న్య‌పాండే

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు బాలీవుడ్ నుంచి చాలామంది హీరోయిన్స్ పరిచయమయ్యారు. ఆ జాబితాలో అనన్య పాండే కూడా కనిపిస్తుంది. ‘లైగర్’ సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో .. పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ … Read More

ట్విట్టర్‌కు గుడ్ బై చెప్పిన కరణ్ జోహర్

బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ ట్విట్టర్ కు గుడ్ బై చెప్పారు. కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ సినీ పరిశ్రమలో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాతో అసిస్టెంట్ … Read More

క‌స్ట‌డిలో బోయిన‌ప‌ల్లి అభిషేక్‌

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్​రావును సీబీఐ అరెస్ట్​ చేసింది. మొదటి నుంచి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతడికి రాష్ట్రంలోని పలువురు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. కేసులో తమకు సహకరించడం లేదని, తప్పు … Read More

పార్టీలో మ‌హిళ‌ల‌కు స్థానం లేదు – కాట్ర‌గ‌డ్డ‌

తెలుగుదేశం పార్టీలో మ‌హిళ‌ల‌కు స‌ముచిత స్థానం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు కాట్ర‌గ‌డ్డ ప్రసూన‌. పార్టీలో మ‌హిళ‌ల‌కు స‌రైన గౌర‌వం ఇవ్వ‌డం లేద‌ని, అధికారిక స‌మావేశాల‌కు ఆహ్వానం ఇవ్వడం లేద‌ని పేర్కొన్నారు. … Read More