నేడే తేలనున్న భారత్ భవితత్వం
నేటితో తేలిపోనుంది ఎవరు ఫైనల్ …? ఎవరు ఇంటికి వస్తారో…? ఓవల్ వేదికగా జరిగే ఇంగ్లండ్ భారత్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వారు ఆదివారం ఫైనల్ లో పాకిస్థాన్తో తలపడి కప్ సాధించుకుంటుంది. మరీ ఇరు జట్ల గత చరిత్రను … Read More
Telugu News, Latest Telugu News, Telugu Breaking News, Hyderabad Deccan News
Telugu News Portal
నేటితో తేలిపోనుంది ఎవరు ఫైనల్ …? ఎవరు ఇంటికి వస్తారో…? ఓవల్ వేదికగా జరిగే ఇంగ్లండ్ భారత్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వారు ఆదివారం ఫైనల్ లో పాకిస్థాన్తో తలపడి కప్ సాధించుకుంటుంది. మరీ ఇరు జట్ల గత చరిత్రను … Read More
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మళ్లీ సమన్లు జారీ చేసింది.జార్ఖండ్ రాష్ట్రంలో అక్రమ మైనింగ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 17వతేదీన రాంచీలో హాజరుకావాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ … Read More
వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు గాను 175 సీట్లు గెలుస్తామని ఒకవైపు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే మరోవైపు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.అయితే చాలా మంది పార్టీ సీనియర్లు జగన్ … Read More
వక్షోజాలు చిన్నగా ఉండటం కొన్నిసార్లు సామాజిక అపోహలకు, ఆత్మన్యూనతకు కారణం అవుతుంది. ముఖ్యంగా ఇంటి నుంచి బయటకు వచ్చి, ఉద్యోగాలు చేసుకునే మహిళలకు ఈ సమస్య అధికంగా ఉంటుంది. భారతదేశంలో ప్రబలంగా ఉన్న సామాజిక పరిస్థితులు, పితృస్వామ్యం కారణంగా ఈ పరిస్థితి … Read More
వరల్డ్ ఇమ్యూనైజేషన్ డేనవంబర్ 10 న డాక్టర్. ప్రణిత రెడ్డికన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్ & పీడియాట్రిషన్కిమ్స్ కడల్స్, కొండాపూర్. మనజాతిపై భారీ ప్రభావాన్ని చూపిన కొన్ని ఆవిష్కరణలు ఉన్నాయి. వాటిలో టీకాలు కూడా ఒకటి. భారతదేశం అధిక సంఖ్యలో పిల్లలు ఉన్నారు. దేశంలో … Read More
తెరాస దాడులు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు మాధవి విమర్శించారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పైన కక్ష సాధింపు జరుగుతోందని వెల్లడించారు. సెల్ ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు … Read More
శారీరక సమస్యలకు దివ్యౌషధం ఫిజియోథెరపీ. ముఖ్యంగా మోకాళ్లు, నడుము, భుజం, మెడ నొప్పులతోపాటు పక్షవాతం, వెన్ను సమస్యలు, నరాల సంబంధ వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్లేని చికిత్స ఇది. ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్తో ఆర్థో, న్యూరో సమస్యలను దూరం చేసుకోవచ్చు. డా. … Read More
నల్గొండ జిల్లా మంత్రి జి.జగదీశ్రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికా రులు సోదాలు నిర్వహించారు. నల్గొండలోని తిరుమల నగర్లో ఆయన నివాసం ఉంటున్న ఇంట్లో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు తనిఖీలు … Read More
హరియానాలోని గురుగ్రామ్లో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న బాలికను బైక్పై హోటల్కు తీసుకెళ్లిన ఇద్దరు స్నేహితులు.. మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి కథనం … Read More
రాహుల్ గాంధీ పాదయాత్ర శంషాబాద్ తొండుపల్లి జంక్షన్ నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమై ఉ.10 గంటలకు హైదరాబాద్లోని బహదూర్ పురకు చేరుకోనుంది.సాయంత్రం 4.30 గంటలకు చార్మినార్ వద్ద రాహుల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.అక్కడి నుంచి నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం … Read More