తగ్గుతున్న రోగాలు

ప్రపంచ దేశాల ప్రజలను ఇప్పటికీ భయపెడుతున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌–19 ఆస్పత్రులు మినహా మిగతా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డులు దాదాపు ఖాళీగా ఉన్నాయి. సాధారణ పరిస్థితుల్లో అవన్నీ హద్రోగులు, క్యాన్సర్‌ … Read More

ఆమెకు మళ్ళీ  అనారోగ్యం

హిందీ బిగ్‌బాస్ పార్టిసిపెంట్‌, ప్ర‌ముఖ డ్యాన్స‌ర్‌, న‌టి సంభావ‌నా సేథ్ అనారోగ్యానికి గుర‌య్యారు. ఈ విషయాన్ని స్వ‌యంగా ఆమె భ‌ర్త అవినాష్ ద్వివేది ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించారు. మే 4 న అనారోగ్యం కార‌ణంగా సంభావ‌నను ఆసుప‌త్రిలో చేర్పించ‌గా, ఈరోజు డిశ్చార్జ్ … Read More

తెలంగాణలో వైన్ షాపులు ఓపెన్

తెలంగాణలో మద్యం షాపులు తెరబోతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం ఇచ్చిన మినహాయింపుల కారణంగా మన రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు మద్యం అమ్మకాలు మొదలుపెట్టాయన్న సీఎం కేసీఆర్… సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ ప్రజలు మద్యం … Read More

తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్ష‌ల‌ స‌డ‌లింపులివే

రెడ్ జోన్ లో నిత్యావసర షాపులు, సిమెంట్, స్టీల్, హర్డ్ వేర్ షాపులు, నిర్మాణ రంగ ప‌నులు, వ్యవసాయ సంబంధ పనిముట్ల షాపులు మాత్ర‌మే ఓపెన్ అవుతాయి. హైదరాబాద్ లో ఎటుంటి స‌డ‌లింపులు ఉండ‌వు. 15 వతేది రివ్యూ చేసి.. అప్ప‌టి … Read More

రాష్ట్రంలో మే 29 వరకు లాక్‌డౌన్‌: కేసీఆర్‌

మానవ ప్రపంచాన్ని అనేక ఇబ్బందులు, కష్టనష్టాలకు గురిచేస్తున్న కరోనా వైరస్‌.. తెలంగాణను కూడా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈరోజు 11 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1096 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు చెప్పారు. దీనిలో ఈరోజు … Read More

కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం.

ఆరున్నర గంటలుగా కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం. రాష్ట్రంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులిచ్చే అంశంపై చర్చిస్తున్న కేబినెట్. లాక్ డౌన్ ను మరో మూడు వారాలపాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం? మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో … Read More

సింగపూర్‌లో 4800 మంది భారతీయులకు కరోనా

సింగపూర్‌లో అనేక మంది భారతీయులకు కరోనా సోకింది అని అక్కడి అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ చివరినాటికి 4800 మంది భారతీయులు కొవిడ్‌-19 బారిన పడ్డారని భారత హైకమిషనర్‌ జావేద్‌ అష్రఫ్‌ తెలిపారు. వారిలో ఇద్దరు మరణించారని వెల్లడించారు. బాధితుల్లో 90శాతం మంది … Read More

బయట దేశాల నుండి భారతదేశానికి

డెక్కన్ న్యూస్ : కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేపడుతున్నది. ఈ నెల 7 నుంచి విడుతల వారీగా వారిని తరలించనున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. పేమెంట్‌ ప్రాతిపదికన … Read More

యూపీఎస్సీ పరీక్షలు వాయిదా

ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్‌ ఉద్యోగాలకు అర్హత కల్పించే యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్ష ఈ నెల 31న జరగాల్సి ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా దీన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 20న … Read More

మళ్ళీ తెగబడ్డ ఉగ్రవాదులు

కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కుప్వారా జిల్లాలోని ఒక చెక్‌పాయింట్‌ వద్ద సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు గాయపడ్డారు. అనంతరం, ఇరు వర్గాల కాల్పుల్లో మొహమ్మద్‌ హజీమ్‌ భట్‌ అనే 15 … Read More