న‌గ‌ర‌లంలో పెరుగుతున్న బ్రెస్ట్ ఇంప్లాంట్ స‌ర్జ‌రీలు

వక్షోజాలు చిన్నగా ఉండటం కొన్నిసార్లు సామాజిక అపోహలకు, ఆత్మన్యూనతకు కారణం అవుతుంది. ముఖ్యంగా ఇంటి నుంచి బయటకు వచ్చి, ఉద్యోగాలు చేసుకునే మహిళలకు ఈ సమస్య అధికంగా ఉంటుంది. భారతదేశంలో ప్రబలంగా ఉన్న సామాజిక పరిస్థితులు, పితృస్వామ్యం కారణంగా ఈ పరిస్థితి … Read More

వ్యాక్సిన్లపై అశ్రద్ద వహించొద్దు

వరల్డ్ ఇమ్యూనైజేషన్ డేనవంబర్ 10 న డాక్టర్. ప్రణిత రెడ్డికన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్ & పీడియాట్రిషన్కిమ్స్ కడల్స్, కొండాపూర్. మనజాతిపై భారీ ప్రభావాన్ని చూపిన కొన్ని ఆవిష్కరణలు ఉన్నాయి. వాటిలో టీకాలు కూడా ఒకటి. భారతదేశం అధిక సంఖ్యలో పిల్లలు ఉన్నారు. దేశంలో … Read More

ప‌క్కా ప్లాన్‌తో ఈట‌ల‌పై దాడి – మాధ‌వి

తెరాస దాడులు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుందని భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర నాయ‌కురాలు మాధ‌వి విమర్శించారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పైన కక్ష సాధింపు జరుగుతోందని వెల్లడించారు. సెల్ ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు … Read More

ఫిజియోథెర‌పీకి పెరుగుతున్న ప్రాధాన్యం – డా. దివ్య‌

శారీరక సమస్యలకు దివ్యౌషధం ఫిజియోథెరపీ. ముఖ్యంగా మోకాళ్లు, నడుము, భుజం, మెడ నొప్పులతోపాటు పక్షవాతం, వెన్ను సమస్యలు, నరాల సంబంధ వ్యాధులకు ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌లేని చికిత్స ఇది. ఈ ఫిజికల్‌ ఎక్సర్‌సైజ్‌తో ఆర్థో, న్యూరో సమస్యలను దూరం చేసుకోవచ్చు. డా. … Read More

జ‌గ‌దీష్ రెడ్డి పీఏ ఇంట్లో 48 ల‌క్ష‌లు

నల్గొండ జిల్లా మంత్రి జి.జగదీశ్​రెడ్డి పీఏ ప్రభాకర్​ రెడ్డి ఇంట్లో ఐటీ అధికా రులు సోదాలు నిర్వహించారు. నల్గొండలోని తిరుమల నగర్​లో ఆయన నివాసం ఉంటున్న ఇంట్లో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు తనిఖీలు … Read More

ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినిపై ఐదు మంది అత్యాచారం

హ‌రియానాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న బాలికను బైక్‌పై హోటల్‌కు తీసుకెళ్లిన ఇద్దరు స్నేహితులు.. మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి కథనం … Read More

హైద‌రాబాద్‌లో నేడు రాహుల్ పాద‌యాత్ర‌

రాహుల్ గాంధీ పాదయాత్ర శంషాబాద్ తొండుపల్లి జంక్షన్ నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమై ఉ.10 గంటలకు హైదరాబాద్లోని బహదూర్ పురకు చేరుకోనుంది.సాయంత్రం 4.30 గంటలకు చార్మినార్ వద్ద రాహుల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.అక్కడి నుంచి నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం … Read More

చిరంజీవి మ‌ద్ద‌తు కోరిన మ‌ల్లారెడ్డి

భారత్ రాష్ట్ర స‌మితి పార్టీకి మ‌ద్ద‌తు కావాల‌ని చిరంజీవిని కోరారు మంత్రి మ‌ల్లారెడ్డి. ఇస్కాన్ అధ్వర్యంలో మల్లారెడ్డి యూనివర్శిటీలో కిల్ క్యాన్సర్ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా సినీ నటులు చిరంజీవి, మంత్రి మల్లారెడ్డి హాజ‌రైనారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి … Read More

మూడు రోజులు వైన్ షాప్‌లు బంద్‌

మునుగోడు ఉప ఎన్నిక కోడ్‌ నేపథ్యంలో నవంబర్‌ 1న సాయంత్రం 6గంటల నుంచి 3న సాయంత్రం 6గంటల వరకు వైన్‌ షాపులు మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్‌ అధికారి సంతోష్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల అధికారి ఆదేశాలమేరకు మునుగోడు నియోజకవర్గంలోని … Read More

సమంతకు సానుభూతి

మయోసిటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపి క్రేజీ హీరోయిన్ సమంత షాక్ ఇచ్చింది. ఈ విషయం తెలిపిన దగ్గరి నుండి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం సానుభూతి తెలుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ..సమంత త్వరగా కోలుకోవాలని.. అన్ని విధాలా … Read More