స‌ర్పంచ్ దారుణ హ‌త్య‌

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఓ సర్పంచ్ దారుణహత్యకు గురయ్యాడు. లర్కిపొర ప్రాంతంలోని లక్‌భవన్‌ గ్రామ సర్పంచ్ అయిన అజయ్ పండిత భారతి(40)ని ఆయన ఇంటి సమీపంలోనే ఉగ్రవాదులు కాల్చిచంపారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. … Read More

కేటీఆర్ మౌనం ఎందుకు ? : రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న ఎందుకు మౌనంగా ఉంటున్నార‌ని తెజ‌స మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌శ్నించారు. జ‌న‌వాడ‌లోని ఫాంహౌస్ విష‌యంలో మంత్రి మౌనం వెనుక ఉన్న నిజాలు ఎంటో ప్ర‌జానికానికి … Read More

షేక్‌పేట ఎమ్మార్వో సుజాత అరెస్ట్‌

బంజారాహిల్స్‌ భూవివాదం కేసులో షేక్‌పేట ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఖలీద్‌ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. వైద్య పరీక్షల కోసం సుజాతను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను … Read More

బ‌ట్ట‌త‌ల ఉన్న‌వారికే క‌రోనా ఎక్కువ‌గా సోకుతోందా ?

క‌రోనా సృష్టిస్తున్న ప్ర‌ళ‌యం అంతా ఇంతా కాదు. చిన్న పెద్ద అంటూ ఏ తేడా లేదు. అంద‌ర్ని త‌న రక్క‌సిలో పొట్ట‌న పెట్ట‌కుటుంది. ఒక్కొక్క ఆధ్య‌యానం ఒక్కొక్క ర‌క‌మైన నివేధిక‌లు వెల్ల‌డిస్తున్నాయి. ఇదిలా ఉండగా బట్టతల ఉన్న మగవారికి కరోనా వైరస్ … Read More

తూప్రాన్‌లో క‌రోన క‌ల‌క‌లం

డెక్క‌న్ న్యూస్‌, మెద‌క్ ప్ర‌తి‌నిధి, శ్రీకాంత్‌చారిక‌రోనా హైద‌రాబాద్ దాటి పొరుగు జిల్లాల‌కు వ్యాప్తి చెందుతోంది. ఇప్ప‌ట‌టికే మెద‌క్ జిల్లాలో నాలుగు పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇవాళ తూప్రాన్‌‌లో క‌రోన క‌ల‌క‌లం సృష్టించింది. తూప్రాన్ మున్సిపల్ వాటర్ మెన్ కి కరోనా … Read More

ఎయిర్‌టెల్‌ సిమ్‌ కార్డులను హోమ్‌ డెలివరీ

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో మొబైల్‌ దిగ్గజం ఎయిర్‌టెల్‌ వినుత్న అలోచనకు అంకురార్పన చేసింది. హైదరాబాద్‌లో నివిసిస్తున్న ఎయిర్‌టెల్ వినియోగదారుల శ్రేయస్సు దృష్యా సిమ్‌ కార్డులను హోమ్‌ డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. అదే విధంగా … Read More

సినిమా, టివి షూటింగులకు అనుమతి

కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు … Read More

బోనాల ఉత్సవాల కోసం సమావేశం

ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించే ఆషాడ బోనాల ఉత్సవాలు కరోనా నేపధ్యంలో ఈ సంవత్సరం నిర్వహించాలా?వద్దా? అనే విషయమై ఈ నెల 10 వ తేదీన ఉదయం 11.00 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం( MCHRD) … Read More

బెల్లంపల్లి దళిత అమ్మాయి పై దాడి పై స్పందించిన కమిషన్

సమగ్ర విచారణకు ఆదేశించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ బెల్లంపల్లి లో దళిత అమ్మాయి పై జరిగిన దాడి సోషల్ మీడియాలో వైరల్ అయిన దాని మీద స్పందించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల … Read More

రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు విద్యాశాఖ ఆదేశాలు..

పదోతరగతి విద్యార్థుల SA-1, ప్రీ ఫైనల్ అండ్ ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కుల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు.. ఇప్పటికే ఇంటర్నల్ మార్కులు ssc బోర్డ్ వెబ్ సైట్ లోకి అప్లోడ్ చేసిన పాఠశాలలు.. ఈ మూడింటి ప్రాతిపదికన ssc అప్గ్రేడ్ … Read More