ద‌ద్ద‌రిల్లిన బైర‌న్ ప‌ల్లి- కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన బండి సంజయ్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వ‌ల్లే తెలంగాణ పండుగ రోజైన సెప్టెంబర్ 17 (విమోచ‌న దినోత్స‌వం)ను అధికారికంగా నిర్వహించడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. 2023 లో కేసీఆర్ ఊక దంపుడు మాటలు బంద్ అవుతాయని అన్నారు. కేసీఆర్ నమ్మొద్దని, … Read More

ర‌ఘునంద‌న్‌రావు గెలుపే ల‌క్ష్యం : అరుణ

దుబ్బాక‌లో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని అన్నారు సిద్దిపేట జిల్లా మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు అరుణ‌. ఎన్ని అడ్డంకులు సృష్టించిన త‌మ గెలుపును ఎవ‌రూ అడ్డుకోలేర‌ని వ్యాఖ్యానించారు. తెరాస పార్టీ గురించి ప్ర‌జ‌ల‌కు ఎప్పుడో … Read More

బోగ‌స్ ఓట్ల‌పై తెరాస న‌జ‌ర్ : ‌రేవంత్ రెడ్డి

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం బోగస్ ఓట్లతో గెలవాలని ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం గాంధీ భవన్‌లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి సూచనలు, సలహాలు చేశారు. ఓట్లను చేర్పించడంలో కాంగ్రెస్ … Read More

అది చేస్తే ముంబాయి నుండి వెళ్లిపోతా : క‌ంగనా

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు డ్రగ్స్ అలవాటు ఉందనే విషయమై విచారణకు ఆదేశించినట్టు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై కంగనా రనౌత్ స్పందించారు. తాను డ్రగ్స్ వాడుతున్నాననే ఆరోపణలను నిరూపించాలని ముంబై పోలీసులకు సవాల్ … Read More

ఇప్పుడు వీఆర్ఏల సంగ‌తేంటి ?

రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది కేసీఆర్ నిర్ణ‌యం. వీఆర్ఓ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసి అంద‌ర‌ని ఆశ్చ‌ర్య ప‌రిచారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల సంఖ్య 7300, వీఆర్ఏల సంఖ్య 24వేలు. విధుల్లో మాత్రం 4,800 మంది వీఆర్వోలు, 21 వేల మంది వీఆర్ఏలు … Read More

అసెంబ్లీలో మాట్లాడేవి ఇవే

అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 25 అంశాలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీయాలని సీఎల్పీ నిర్ణయించింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం సోమవారం ఉదయం జరిగింది. కరోనా కేసులు, నదీ జలాల వివాదం, ఉద్యోగాల భర్తీ, కొత్త సచివాలయ నిర్మాణం, … Read More

ఈ నెల 21 నుండి అవి కూడా ఓపెన్ చేస్తున్నారు

ఈ నెల 21 నుండి దేశంలోని ప్రముఖ పర్యాటక క్షేత్రాలు తాజ్ మహల్, ఆగ్రా కోట ఓపెన్ కానున్నాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తన వెబ్‌సైట్‌లో ఈ సమాచారాన్ని తెలిపింది. జిల్లాలోని ఇతర స్మారక చిహ్నాలు సెప్టెంబర్ 1 … Read More

భాజ‌పాలోకి పెరుగుతున్న వ‌ల‌స‌లు

తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌ట్టు సాధించే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటిన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా త‌మ జోరును కొన‌సాగిస్తోంది. ముఖ్యంగా దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద ఎత్తున్న యువ‌కులు బిజేపీలో చేరుతున్నారు. తాజాగా రాష్ట్ర … Read More

దుబ్బాక‌లో తెరాస‌కు క‌ష్ట‌మే ఇదే సాక్ష్యం

తెలంగాణ‌లో ఇప్పుడు రాజ‌కీయ నాయ‌కులు, మేధావుల దృష్టి అంతా దుబ్బాక నియోజ‌క వ‌ర్గం మీద‌నే. ఎట్టి ప‌రిస్థితుల్లోనైన దుబ్బాక‌లో కారు జోరు మ‌ళ్లీ తీసుకురావాల‌ని తెరాస‌, క‌మ‌ల వికాసం చేయాల‌ని భాజ‌పా ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. అయితే అధికార పార్టీ ఎత్తుల‌కు పై … Read More

బీఏసీ స‌మావేశంలో భ‌ట్టి రాజేసిన విక్ర‌మార్క‌

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కాక‌ముందే కాంగ్రెస్, తెరాస‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగింది. సోమ‌వారం ప్రారంభ‌మైన స‌మావేశాలుల‌లో భాగంగా బీఏసీ స‌మావేశం జ‌రిగింది. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ బేటీలో వర్షాకాల సమావేశాల నిర్వహణపై చర్చించారు. సమావేశాలు … Read More