నాన్న బాగానే ఉన్నాడు

కోవిడ్‌తో నాన్న పోరాటం కాస్త కష్టంగా మారిందని, ఆయన త్వరగా కోలుకోవాలని దయచేసి ప్రార్థనలు చేయండని కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసిన శివాత్మిక తాజాగా మరో ట్వీట్ చేసింది. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, భయం వద్దని సూచించింది. `మీ … Read More

జయశ్రీ మాటలపై హరీశ్ రావు అందుకే ప్రెస్ మీట్ పెట్టాడా?

ఆమె ఒక సాధారణ భాజపా కార్యకర్త. కానీ ఆమె మాటలు తూటాల్లా ఉంటాయి. ఆమె మాట్లాడిన మాటలే ఇప్పుడు దుబ్బాక రాజకీయాల్లో ఓ మలుపు తిప్పాయి అని చెప్పుకోవాలి. ఎంతగా అంటే రాష్ట్ర ఆర్ధికమంత్రి ప్రెస్ మీట్ పెట్టి సవాల్ విసిరేలా. … Read More

5 లక్షలకు భర్తను అమ్మేసిన భార్య

ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తపై పరాయి మహిళల కన్ను పడింది అంటే చాలు భార్య పరాశక్తిగా మారి పోయి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ ఒక భార్య మాత్రం ఏకంగా తన భర్త … Read More

పెచ్చులుడిన దుబ్బాక బస్టాండ్

తెలంగాణ వచ్చాక దుబ్బాక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున్న అభివృద్ధి జరిగింది అని ఈ సారి కూడా తెరాసకు ఓట్లు వేయాలని మంత్రి హరీశ్ రావు కోరుతున్నారు. బీజేపీ కేంద్రంలో ఉండి కూడా ఏమి సహాయం చేయడం లేదని విమర్శించారు. ఇటీవల ఓ … Read More

తెలంగాణలో మళ్ళీ పుంజుకుంటున్న తెలుగుదేశం పార్టీ

అచ్చంపేట నియోజకవర్గం పదర మండల అధ్యక్షుడు బొడ్డు రాజయ్య గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన పలువురు యువకులు చేరారు. వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ టి. మోపతయ్య గారు, ఈ సమావేశంలో … Read More

ఏపీ ప్ర‌జ‌ల‌కు వైఎస్సార్ బీమా పథకం

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ బీమా పథకం ప్రారంభమైంది. సీఎం వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. 18-50 ఏళ్ల మధ్య వారు మరణిస్తే నామినీకి రూ.5 లక్షల బీమా వర్తిస్తుంది. 51-70 ఏళ్ల మధ్య లబ్ధిదారుడు మరణిస్తే … Read More

ఎల్లలు దాటినా బతుకమ్మ సంబురాలు

బతుకమ్మ పండుగ కేవలం ఒక్క తెలంగాణకే గర్వకారణం. కానీ ఇప్పుడు ఆ సంబరం ఎల్లలు దాటి తెలంగాణకి కీర్తి ప్రతిష్ఠలను తెచ్చి పెడుతుంది. పూలతో భగవంతుని పూజించడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంప్రదాయం, కానీ ఆ పూలనే గౌరీ దేవిగా పూజించడం … Read More

మాస్క్‌లు ధరించకపోతే ప్రమాదంలో పడినట్టే : మోడీ

దేశ ప్రజలనుద్దేశించి ఏడోసారి ప్రసంగం కరోనాతో భారత్‌ పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందని తెలిపారు. మరణాల రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. … Read More

రొమ్ము క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే ప్రాణాలను కాపాడవచ్చు

◆ అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత రొమ్ము క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాలను కాపాడవచ్చని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ రేడియేషన్ ఆంకాలజిస్టు డాక్టర్ సునీత పేర్కొన్నారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసోత్సవాల్లో భాగంగా కొన్ని … Read More

మా తడాఖా చూపిస్తాం : హర్షవర్ధన్

కరోన వ్యాప్తి ప్రారంభం నుండి జీత భత్యాలు లేకుండా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్లిన ప్రైవేట్ ఉపాధ్యాయుల్ని లెక్చరర్లను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసింది బీజేపీ పార్టీ. బీజేవైఎమ్ భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు … Read More