దేశంలో 24 గంటల్లో 3,722 పాజిటివ్‌ కేసులు

దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 3722 కొత్త కేసులు నమోదయ్యాయి. 134 మంది మరణించారని పేర్కొంది. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 78,003కి చేరింది. అందులో 49,219 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 26,235 మంది … Read More

కరోనా ఎప్పటికీ తగ్గదేమో..!

కరోనా వైరస్‌ను ప్రపంచం నుంచి మటుమాయం చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. చాలా దేశాలు లాక్‌డౌన్‌ నిబంధనలను సడలిస్తున్న నేపథ్యంలో ప్రజలు కరోనా వైరస్‌తో జీవించటం అలవాటు చేసుకోవాలని అంతర్జాతీయ సంస్థ సూచించింది. అంతేకాకుండా కొవిడ్-19ను సమూలంగా తుడిచిపెట్టడం ఇప్పట్లో … Read More

గట్టిగ మాట్లాడితే కరోనా వస్తుంది

కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం అయినప్పటి నుండి రోజుకు ఒక కొత్త విషయం బయటకి వస్తుంది. కరోనా ఆలా వస్తుంది , ఇలా వస్తుంది అని జోరుగా ప్రచారం జరుగుతుంది. కరోనా లక్షణాలు కూడా రోజుకు ఒకటి బయటకి వస్తున్నాయి. దీనితో … Read More

పెళ్లి చేసుకుంటే ఆ ఊరిలోనే చేసుకుంటా : సాయి పల్లవి

సాయి పల్లవి పరిచయం లేని అమ్మాయి. అంతగా అందరిని తన నటనతో ఆకట్టుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.తన నటనతోనే కాకుండా డ్యాన్స్‌ స్టెప్పులతో అలరిస్తున్న ఈ కేరళ నటికి యూత్‌తో మంచి క్రేజ్‌ … Read More

ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా లింక్ రోడ్లు ఏర్పాటు: సి.హెచ్ మల్లా రెడ్డి

బోడుప్పల్ మరియు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు లింక్ రోడ్డు కోసం ఈరోజు స్థలాలను పరిశీలించడం జరిగింది. పీర్జాదిగూడ,బోడుప్పల్ లో ట్రాఫిక్ ను మళ్లించేందుకు ఈ లింక్ రోడ్లను ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్ నగరం నుండి … Read More

ప్రతిపక్షాలపై నిరంజన్ రెడ్డి ఆగ్రహం

ఒక రైతుగా చెప్తున్నా మంత్రి గా కాదు,ఏపీ ప్రతిపాదనకు మా దగ్గర విరుగుడు వ్యూహం ఉంది..తెలంగాణా ప్రజలకు ఒక్క నీటి బొట్టు కూడా నష్టం జరగనివ్వం.. ప్రతిపక్షాల తీరు హత్య చేసిన వారు సంతాపాలు ప్రకటించినట్టు ఉంది..జల దోపిడీ చేసిన వారికి … Read More

హైదరాబాద్‌ లో చిరుత రోడ్ల పైకి

రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పరిధిలో కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై చిరుత. ఆ చిరుతను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారని ఆయన తెలిపారు. కాటేదాన్‌, బుద్వేల్‌ … Read More

జూన్‌ 3న తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు

కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా స్కూళ్లు, కాలేజీలు, పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడు పరిస్థితులు కొంచెం కుదుట పడిన నేపథ్యంలో వాయిదా పడిన పరీక్షలను నిర్వహించడానికి సంబంధిత బోర్డులు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వాయిదా పడిన రెండు … Read More

రైతులకు 33,713 కోట్ల రుణం : కేంద్రం

కరోనా కష్టాలను గట్టెకెందుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీయని కవీబూరు చెప్పింది. రానున్న వానాకాలానికి రైతులు తీసుకునే పంట రుణాలకు అదనంగా 10 శాతం కలిపి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ బ్యాంకర్లకు … Read More

ఎస్‌బీఐలో వేతన ఖాతాలు క‌లిగిన వారికి ప‌ర్స‌న‌ల్ లోన్స్‌

త‌మ ఖాతా దారుల‌కు ప‌ర్స‌న‌ల్ లోన్స్ అందజేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‌(ఎస్‌బీఐ) తెలిపింది. ఈ మేరకు ఆ బ్యాంకు ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. త‌మ బ్యాంకులో ఖాతా క‌లిగిన వారికి ప‌ర్స‌న‌ల్ లోన్స్ అందించ‌బోతున్నామ‌ని బ్యాంకు అధికారులు … Read More