వారి కోసం ౩౦౦ ప్రత్యేక రైళ్లు : కేంద్రం

వివిధ రాష్ట్రాలలో చిక్కుకున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా ఉన్నదని కేంద్ర హోమ్ సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కరోనాని కట్టడి చేయడానికి కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది వెల్లడించారు. శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన … Read More

బయట కనిపించిన కిమ్

కిమ్ ఆరోగ్యం మీద వస్తున్న వార్తలను తేటతెల్లం చేస్తూ… అందికీ ఆశ్చర్య పరిచాడు ఉత్తర కొరియా బాస్ కిమ్ జోంగ్. ఒక నియంతగా పేరు పొందిన ఆయన  20రోజుల తర్వాత కనిపించారు. కిమ్‌ ఆరోగ్యం విషమించిందంటూ గతకొంత కాలంగా పెద్ద ఎత్తున … Read More

మే 4 నుంచి ఆన్ లైన్ విక్రయాలకు అనుమతి

ఆన్ లైన్ షాపింగ్ చేసే వారికీ కేంద్రం మరో తీపి కబురు అందించింది. ఇవాళ సాయత్రం లాక్ డౌన్ ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం ఆన్ లైన్ కొనుగోలు దారులకు వెసులుబాటు కలిపించింది. మే 17 వరకూ లాక్‌డౌన్‌ పొడిగించినా … Read More

భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

కరోనా లాక్ డౌన్ వల్ల అన్ని నిత్యవసర సరుకుల ధరలు పెంచినా… గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గడడంతో సామాన్య ప్రజలకు కాస్త ఊరట లభించింది. నెలవారీ సమీక్షలో భాగంగా చమురు మార్కెటింగ్ సంస్థలు సిలిండర్ ధరను భారీగా తగ్గించాయి. దీంతో ఎల్‌పిజి … Read More

గ్రీన్‌ జోన్లు, ఆరేంజ్‌ జోన్లలో ఆంక్షల సడలింపు

దేశవ్యాప్తంగా మే 17వరకు కొనసాగనున్న లాక్‌డౌన్‌ గ్రీన్‌ జోన్లు, ఆరేంజ్‌ జోన్లలో ఆంక్షల సడలింపువిమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాల నిషేధంస్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు బంద్‌హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు బంద్‌స్విమ్మింగ్‌ పూల్స్‌, స్టేడియంలు మూసి ఉంచాలిఅన్ని ప్రార్థనా స్థలాలు, … Read More

గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు అనుమతి

గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు కూడా అనుమతి మద్యం షాపు వద్ద 5 గురికి మించకుండా ఉండాలి మద్యం షాపుల వద్ద భౌతిక దూరం తప్పకుండా పాటించాలి ఈ జిల్లాల్లో మద్యం అమ్ముకోవచ్చు తెలంగాణలో రెడ్‌, ఆరంజ్‌, గ్రీన్‌ జోన్లను … Read More

కరొనపై ప్లాస్మా చికిత్స ఫెయిల్

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కరోనా వైరస్ ని నుండి కాపాడుకునే ఏకైక మార్గం ప్లాస్మా చికిత్స. ఇది ఇప్పటికే ఢిల్లీ మంచి ఫలితాలు ఇవ్వడంతో… కరోనా కేసులు ఎక్కవగా ఉన్న మహారాష్ట్రలలో ప్రయత్నం చేసారు. ఈ చికిత్స చేసిన సమయంలో బాగానే … Read More

పుట్టి పెరిగిన ఊరి ప్రేమ విడదీయలేనిది : శ్రీధర్ రెడ్డి

ప్రపంచం అంతా కరోనా వైరస్ వచ్చి లక్షలాది మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారు. లెక్కలేని జనం అంతా దిక్కుతోచని వారు అవుతున్నారు. జానెడు కడుపు నింపుకోవడానికి పుట్టెడు కష్టాలు పడుతున్నారు. కరోనా కంటే ముందే ఆకలి చంపేసేలా ఉంది అంటూ అరిస్థితున్న … Read More

ఆ రెండు రాష్ట్రాలకు వెళ్ళకండి : టీఎస్ సర్కార్

తెలంగాణకు పొరుగు రాష్ట్రాలు అయినా.. ఏపీ మహారాష్ట్రాలకు వెళ్ళవద్దు అని తెలంగాణ సర్కార్ ప్రజలకు పిలుపునిచ్చింది. అక్కడ అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్నూలు విజయవాడ గుంటూరు … Read More

ఖాకీలపై కరోనా కలకలం  

దేశంలో ఎక్కడ లేని విధంగా కరోనా ముంబైని అల్లకల్లోలం చేస్తుంది. ఇప్పటికే ముంబైతో పాటు మహారాష్ట్రలో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో వైపు మరణాలు కూడా అదేవిదంగా ఉన్నాయి. తాజాగా  క‌రోనా వైర‌స్ ముంబై  పోలీసు శాఖ‌లో క‌ల‌క‌లం … Read More