ఐపీఓకి డీఆర్‌హెచ్‌పీ దరఖాస్తు చేసిన ఫ్యాబ్‌ ఇండియా లిమిటెడ్‌

భారతదేశపు మొట్టమొదటి ఈఎస్‌జీ ఐపీఓ సిద్ధమవుతుంది. ఫ్యాబ్‌ ఇండియా లిమిటెడ్‌ తమ తొలి ఐపీఓ కోసం డీఆర్‌హెచ్‌పీని మార్కెట్‌ రెగ్యులేటర్‌ వద్ద దరఖాస్తు చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా 500 కోట్ల రూపాయల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయడంతో పాటుగా … Read More

చీల‌మండ‌ చుట్టూ ప‌ద‌కొండు కొత్త ఎముక‌లు

చీల‌మండ‌ చుట్టూ పుట్టుకొచ్చిన రాళ్ల‌లాంటి ప‌ద‌కొండు కొత్త ఎముక‌ల‌ను విజ‌య‌వంతంగా తొల‌గించారు కిమ్స్ క‌ర్నూలు వైద్యులు. క‌ర్నూలు జిల్లాలో ఇలాంటి శ‌స్త్ర‌చికిత్స చేయ‌డం జిల్లాలో ఇదే మొద‌టిసారి కావ‌డం విశేఫం. పాదం చుట్టూ కొత్త ఎముక‌లు ఎలా పుట్టుకొచ్చాయి, వాటి ఏ … Read More

టీకాలు వేసుకోనివారే ఆస్పత్రిలో చేరుతున్నారు

కరోనాలో డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్తో ముప్పు చాలా తక్కువగానే ఉందని.. ముఖ్యంగా రెండు డోసుల టీకాలు తీసుకున్నవారు దీని విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం అంతగా లేదని కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఫిజిషియన్ & డయాబెటాలజిస్ట్డా. ప్రవీణ్ కుమార్ … Read More

మ‌ల ద్వారం నుండి బ‌య‌ట‌కి వ‌చ్చిన పెద్ద ప్రేగు

మ‌ల ద్వారం నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన పెద్ద ప్రేగుకి అరుదైన శ‌స్త్ర‌చికిత్స చేసి రోగి ప్రాణాలు కాపాడారు కిమ్స్ స‌వీర వైద్యులు. బీహార్ రాష్ట్రానికి చెందిన వ్య‌క్తికి అరుదైన శ‌స్త్ర‌చికిత్స‌ను విజ‌యవంతం చేసి చరిత్ర సృష్టించారు. మ‌ల ద్వారం నుండి పెద్ద … Read More

తెలంగాణ‌లో నాలుగు వేలు దాటిన క‌రోనా కేసులు

తెలంగాణ క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఓవైపు ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించిన క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. నానాటికి కేసులు పెరిగిపోతున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో 1,20,243 శాంపిల్స్ పరీక్షించగా 4,416 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1,670 … Read More

జూనియర్‌ కళాశాలలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

పదిహేను నుంచి 18 సంవత్సరాల నడుమ వయసు చిన్నారులకు కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావడంతో, ఎక్స్‌లెన్సియా ఇన్ఫినిటమ్‌ తమ మొదటి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను 07జనవరి 2022 న ప్రారంభించింది. ఈ డ్రైవ్‌తో ఎక్స్‌లెన్సియా జూనియర్‌ కళాశాలల ఈసీఐఎల్‌ మరియు సుచిత్ర శాఖలలో … Read More

ఏపీలో ప‌ద‌మూడు వేలు దాటిన క‌రోనా కేసులు

పీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 44,516 కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా 13,212 మందికి పాజిటివ్ గా తేలింది. విశాఖ జిల్లాలో 2,244 పాజిటివ్ కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 1,585 కేసులు, అనంతపురం జిల్లాలో … Read More

విజ‌య‌సాయిరెడ్డికి ర‌ఘురామ గూబ‌ప‌గిలే పంచ్‌

ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌న నేతగా మారారు ఎంపీ ర‌ఘురామ‌రాజు. పార్టీలో వ‌చ్చిన విభేదాల వ‌ల్ల ఆయ‌న గ‌త కొంత కాలంగా పార్టీకి దూర‌మైనారు. కానీ వైకాపా నేత‌ల‌తో మాత్రంలో సోష‌ల్ మీడియాలో మాట‌ల యుద్దం మాత్రం ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ముఖ్యంగా … Read More

బ‌రువు పెర‌గ‌ట్లేద‌ని చూస్తే.. గుండెలో స‌మ‌స్య

పుట్టుక‌తోనే గుండె ర‌క్త‌నాళాల్లో ఫిస్టులా ఏర్ప‌డిన ఓ చిన్నారికి విశాఖ‌ప‌ట్నంలోని కిమ్స్ ఐకాన్ వైద్యులు అత్యాధునిక చికిత్స‌తో ఆప‌రేష‌న్ అక్క‌ర్లేకుండానే ప్రాణ‌దానం చేశారు. ఆ చిన్నారి వ‌య‌సుకు త‌గినంత‌గా బ‌రువు పెర‌గ‌డం లేదు. ఐదేళ్ల వ‌య‌సులో క‌నీసం 18 కిలోల బ‌రువు … Read More

స్టార్ హీరోయిన్ హ‌త్య, భ‌ర్త‌పై అనుమానం

స్టార్ హీరోయిన్‌ని చంపి గోనే సంచిలో దాచిపెట్టారు. చివ‌రి ఆ హ‌త్య కేసు ఆమె భ‌ర్త మెడ‌కే చుట్టుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే… బంగ్లాదేశ్‌ న‌టి మ‌స్సింగ్ కేసు విషాదాంత‌మైంది. కొద్దిరోజుల క్రితం క‌నిపించ‌కుండా పోయిన న‌టి రైమా ఇస్లాం షిము విగ‌త‌జీవిగా … Read More