పకడ్బందీగా లాక్ డౌన్ :: కెసిఆర్

రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. మరికొద్ది రోజులు ప్రజలు లాక్ డౌన్ కు సహకరించి, కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తే … Read More

ప్రగతి భవన్ లో సీఎం సమీక్షా

ప్రగతి భవన్ లో కోవిడ్19 పై సీఎం కేసీఆర్ సమీక్ష మొదలైనది. ఈ సమావేశానికి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరైనారు. కరోనా కట్టడిపై ప్రస్తుతం రాష్ట్రములో తీసుకుంటున్న చర్యలు, రేపటి ప్రధాని … Read More

మోదీకి సలహా ఇచ్చిన సోనియా గాంధీ

లాక్ డౌన్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా కంపెనీలను( (ఎంఎస్ఎంఈ) ఆదుకునేందుకు ఐదు సూచనలు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోనియా గాంధీ శనివారం … Read More

కిమ్ జోంగ్ ఇప్పుడు ఎలా ఉన్నాడు ?

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అనారోగ్యంపై వదంతుల వస్తున్న నేపథ్యంలో ప్రపంచం అంత అటు వైపే చూస్తుంది. అసలు కిమ్ ఏమి జరిగినది, అతని ఆరోగ్యం ఎలా ఉన్నది అనే అంశంపై సర్వత్రా ఆందోళన నెలకొన్నది. ఒక వైపు … Read More

మా రాష్ట్రం…మా భాషా …మా పేర్లు

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత మరో అడుగు ముందుకేసింది తెరాస సర్కార్. అనాదిగా వస్తున్న పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉతర్వులు జారీ చేసింది. ఇక నుండి ఖరీఫ్, రబీ కాలాలు అని … Read More

అక్కడ నుండి పైసలు తీసుకోండి

తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రకటించిన నగదు రూ. 1500/- రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే బ్యాంక్ అకౌంటుకు ఆధార కార్డు అనుసందానం లేనివారికి తపాలా కార్యాలయాల ద్వారా తీసుకొనే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తున్నది. ఎక్కువ … Read More

డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి ఎయిర్‌టెల్‌ స్పెషల్ 401 ఆఫర్

వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి ఎయిర్‌టెల్ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.401తో రీచార్జ్ చేసుకోవడం ద్వారా డిస్నీ+హాట్‌స్టార్ సాంవత్సరిక సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 28 రోజుల వ్యాలిడిటీతో 3జీబీ డేటాను … Read More

బిఆర్ కె భవన్ లో సిఎస్ తో ముగిసిన కేంద్ర బృందం భేటీ..

కరోనా కట్టడిపై తెలంగాణాలో తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందం పర్యటన చేపట్టింది. సచివాలయంలో 3 గంటలుగా పైగా ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్బంగా కరోనా, లాక్ డౌన్ పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించిన సిఎస్ … Read More

తెలంగాణను దాటేసిన ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పోటా పోటీగా తలపడుతున్నాయి. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో అంతకంతకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణాలో 983 కేసుల నమోదు కాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 61 కరోనా(కోవిడ్‌-19) … Read More

కేంద్ర కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్

కేంద్ర కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్పాల్గొన్న తెలంగాణా సీఎస్ సోమేశ్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డి ,తెలంగాణాలో నెలకొన్న లాక్ డౌన్ కరోనా పాజిటివ్ కేసుల పై వివరించిన సీఎస్