వైకాపా నాయ‌కుల‌కు సిగ్గు శ‌రం ఉందా ? – వంగ‌ల‌పూడి అనిత‌

జగన్ సర్కార్ అరాచక పాలనలో మహిళలకు రక్షణ కరువయ్యిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో ఎవడో తెలుగుదేశం పార్టీ ఇడియట్ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడితే ఇది చంద్రబాబు ప్రోత్సాహంతోనే జరిగిందని మహిళా కమీషన్ … Read More

రాజీనామాల‌తో కొత్త డ్రామా : అనిత‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేయ‌డానికి సీఎం జ‌గ‌న్ కంక‌ణం కట్టుకున్నార‌ని మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. వైకాపా అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మూడు రాజ‌ధానుల పేరిట డ్రామాకు తెర‌లేపార‌న్నార‌ని ఆరోపించారు. అది కాస్తా ముగింపు లేని … Read More

కేసీఆర్‌ ఫాం హౌజ్‌లో క్షుద్ర‌పూజ‌లు – బండి సంజ‌య్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, అత‌ని కుటుంబంపై సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేశారు భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌. భార‌త్ రాష్ట్ర స‌మితి పేరు ప్ర‌క‌ట‌న ముందుకు సీఎం కేసీఆర్ త‌న ఫాం హౌజ్‌లో సకుటుంబ సమేతంగా తాంత్రిక … Read More

ఎవరెస్ట్ శిఖరంపై టిడిపి ఫ్లెక్సీని ప్రదర్శించిన 80 ఏళ్ల వృద్ధుడు

హిమాలయాల్లో సమున్నత శిఖరంగా పేరుగాంచిన మౌంట్ ఎవరెస్ట్ పై టిడిపి ఫ్లెక్సీ ఆవిష్కృతమైంది. గింజుపల్లి శివప్రసాద్ అనే వృద్ధుడు ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలను టిడిపి అధినేత చంద్రబాబు వెల్లడించారు. గింజుపల్లి శివప్రసాద్ వయసు 80 ఏళ్లని … Read More

మునుగోడు బ‌రిలో పెద్ద‌సారు పార్టీ

మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం మొదలుకావడంతో అన్ని పార్టీల నేతలు మునుగోడు కు చేరారు. ఎవరికీ వారు తమ ప్రచారం మొదలుపెట్టారు. ఎలాగైనా ఉప ఎన్నికలో గెలిచి తీరాలని వ్యూహాలు రచిస్తూ..ప్రజలకు దగ్గర అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉంటే … Read More

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌కి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ – కేటీఆర్‌

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతున్న మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. కోమ‌టిరెడ్డి క్విడ్ ప్రొకోకు పాల్ప‌డ్డారంటూ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేర‌కు శుక్ర‌వారం … Read More

కాళేశ్వ‌రం అవినీతిపై సీబిఐకి ఫిర్యాదు – ష‌ర్మిల

తెలంగాణ‌లోని కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవినీతి జ‌రిగింద‌న్నారు వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు ష‌ర్మిల. ఈ మేర‌కు ఢిల్లీలోని సీబీఐ కార్యాల‌యంలో ఫిర్యాదు చేశారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపించాలని ఈ రోజు ఢిల్లీలో సీబీఐకి … Read More

మాజీ ఎమ్మెల్యేను విచారించిన ఈడీ

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ ముందు హాజరయ్యారు. BS-3వాహనాలను BS-4గా మార్చి విక్రయించారనే కేసులో ఆయన ఈడీ ముందుహాజరయ్యారు . జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అతని కుమారుడు అశ్విత్ రెడ్డి కూడా ఈడీ విచారణకు … Read More

మునుగోడు బ‌రిలో కూసుకుంట్లే

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి శుక్రవారం సీఎం కేసీఆర్ పార్టీ బీ ఫాం అందజేశారు. ఉప ఎన్నికల ప్రచారం, తదితర ఖర్చుల కోసం పార్టీ నిధుల నుంచి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ రూ.40 లక్షల … Read More

అలియాభ‌ట్ సీమంతం

బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రస్తుతం అలియా గర్భిణీ కావడంతో ఆమె సీమంతం కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ జస్ట్‌ … Read More