కేటీఆర్‌కి ప‌ట్టం క‌ట్ట‌డానికేనా ఆ స‌మావేశం

రానున్న రోజుల్ల్లో తెలంగాణ‌కు కేటీఆర్ సీఎం అయ్యోలా ఉన్నార‌ని ఆరోపించారు తెలంగాణ జ‌న స‌మితి మెద‌క్ జిల్లా యువ‌జ‌న నాయ‌కుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. రాష్ట్రంలోనే అందుబాటులో సీఎం ఉన్నా… ‘కౌన్సిల్​ ఆఫ్ మినిస్టర్స్ ’ఎలా జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నించారు.ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబుపై … Read More

‘నాకు న్యాయం జరుగలేదు.. నేను నక్సలైట్‌నవుతా’

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ దళిత యువకుడు తనకు న్యాయం జరుగలేదని, నక్సల్స్‌లో చేరడానికి అనుమతి కావాలని రాష్ట్రపతికి లేఖ రాశాడు. వేదుల్లాపల్లె గ్రామానికి చెందిన వరప్రసాద్‌ అనే దళిత యువకుడు వైసీపీ నాయకుడికి వ్యతిరేకంగా ముని … Read More

మ‌హిళా ఉద్యోగుల‌కు నెల‌స‌రి సెల‌వలు : సిగ్గుప‌డొద్దంటూ సీఈఓ స‌ల‌హా

మొహ‌మాటం, సిగ్గుప‌డ‌కుండా నెల‌స‌రి లీవ్ తీసుకోండి అంటూ సీఈఓ దీపింద‌ర్ గోయ‌ల్ ట్వీట్ చేశారు. జోమాటో త‌న సంస్థ‌లో ప‌నిచేస్తున్న మహిళ‌లు మరియు ట్రాన్స్ జెండ‌ర్స్ కు నెల‌స‌రి లీవ్ ప్ర‌క‌టించింది. నెల‌స‌రి టైమ్ లో రెస్ట్ తీసుకునేలా లీవ్ ఇవ్వ‌నుంది. … Read More

మూడు వారాల తర్వాత ప్లాస్మా దానం చేస్తా: డైరెక్ట‌ర్‌ రాజమౌళి

టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా సోకడంతో క్వారంటైన్ లోకి వెళ్లి రాజమౌళి మరోసారి లేటెస్ట్ గా నిర్వహించిన కరోనా పరీక్షల్లో తనకు నెగెటివ్ వచ్చినట్టు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కరోనా బారినపడిన తన కుటుంబ … Read More

ఏపీలో క‌రోనాతో ఒక్క‌రోజే 93 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్‌ వస్తున్న‌ వారి సంఖ్యతో పాటు మరణాల రేటు కూడా ఎక్కువగానే నమోదవుతోంది. కరోనా బారిన పడి ఒక్కరోజులోనే 93 మంది చనిపోయారు. తాజా లెక్కలతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల … Read More

విషమంగా ప్రణబ్‌ ఆరోగ్యం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయన్ను వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స కొనసాగిస్తున్నామని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్ఆర్) హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ప్రణబ్‌ ఆరోగ్యం మరింత క్షీణించడంతో తన తండ్రి త్వరగా కోలుకోవాలని … Read More

గ‌ర్బిణీలు ఈ చిట్కాలు పాటించండి : ‌డాక్ట‌ర్ స్ర‌వంతి

క‌రోనా మ‌హ‌మ్మారి స‌మయంలో సామాన్యుల కంటే గ‌ర్బిణీలు అతి జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు ప్ర‌ముఖ వైద్యురాలు స్ర‌వంతి. ప్రపంచం మొత్తాన్ని కోవిడ్-19 వైరస్ వణికిస్తోంది. చిన్న పెద్ద అని తేడాలు లేకుండా కోట్లాది మందికి కరోనా వైరస్ సోకుతుంది. భారతదేశంలో కూడా వైరస్ … Read More

మార్కెట్‌లోకి అతుల్యా

క్రిమిసంహారక పరిష్కారం కోసం మైక్రోవేవ్ టెక్నాలజీపై పనిచేస్తున్న ఏకైక భారతీయ వైద్య ఎంఎస్‌ఎంఇ మాసర్, కోవిడ్‌ 19 వ్యాప్తి సమయంలో ఉపరితలాలు, పరిసరాలు మరియు ఏరోసోల్‌లను క్రిమిరహితం చేయటానికి అతుల్యా అనే కొత్త ఉత్పత్తిని ప్రారంభించినట్లు ప్రకటించింది. భారత కేబినెట్ మంత్రి … Read More

చిన్నగాయమే కదా అని తీసి పారేయొద్దు

ఆటల్లో అయ్యే గాయాలకు శస్త్రచికిత్సలూ అవసరమే కొత్త టెక్నిక్ తో చీలమండ గాయం సరిచేసిన కిమ్స్ వైద్యులు కాస్త మధ్యవయసు వచ్చినప్పటి నుంచి ఫిట్ నెస్ మీద, వ్యాయామం మీద ఎక్కువ మందికి మోజు పుడుతుంది. 25-40 ఏళ్ల మధ్యవారిలో ఈ … Read More

స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చిన వారిపై దాడి హేయనీయం: తిరుపతి యాదవ్

తెలంగాణ సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ పెట్టి స్థానికులకు ఉద్యోగాలు కలిపిస్తున్న యువ పారిశ్రామిక వేత్త లక్కి రెడ్డి తిరుపతి రెడ్డిపై దాడి చేయడం హేయనీయమని తెరాస యువ నేత గద్ద తిరుపతి యాదవ్ అన్నారు. ఉద్యమ సమయాల్లో కేసీఆర్ … Read More