మనవారిని కూడా జగ్రత్తగా ఉంచే సమయం: మలైకా

ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) నేపథ్యంలో బాలీవుడ్‌ సెలబ్రిటీలు తమ అభిమానులకు జాగ్రత్తగా ఉండాలంటూ తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. తాజాగా నటి మలైకా అరోరా కూడా తన అభిమానులను కరోనా వైరస్‌ నుంచి సంరక్షిం‍చుకోవాలంటూ సూచనలు ఇచ్చారు. మనల్ని … Read More

మనోహర్ పారికర్..గోవా ముఖ్యమంత్రి..మీకు తెలుసా?

ఓక గొప్ప వ్యక్తిని కోల్పోయింది మన దేశం‌‌‌‌….‌‌‌‌ అది గోవా పనాజీ ప్రాంతం…. ఒక యాభై సంవత్సరాల వయస్సు వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హెల్మెట్ పెట్టుకొని స్కూటర్ పై గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు…ఇంతలో వెనక నుంచి 25 … Read More

ఆ జాగ్రత్తలు పాటిస్తే కిడ్నీ సమస్యలు రావు

అవయవాల్లో కిడ్నీలకు చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. శుద్దిచేసిన రక్తాన్ని గుండెకి పంపి మనిషి జీవన ప్రమాణాన్ని పెంచేవి కిడ్నీలు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 85 కోట్ల మంది కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారని అంచనా. మనదేశంలో ప్రతి 10 మందిలో ఒకరు దీర్ఘకాలిక … Read More

విప‌త్తుల నివార‌ణ, ఎన్‌ఫోర్స్‌మెంట్ఏర్పాటటై ఏడాది

జీహెచ్ఎంసీలో విప‌త్తుల నివార‌ణ, ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ విభాగం ప్రారంభించి బుధ‌వారం నాటికి సంవ‌త్స‌రం పూర్త‌య్యింది. దేశంలో ముంబాయి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మిన‌హా విప‌త్తులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ప్ర‌త్యేకంగా త‌గు బ‌ల‌గంతో పాటు వాహ‌నాల‌తో కూడిన విభాగం కేవ‌లం గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్‌లో మాత్ర‌మే … Read More

ఎన్నిక‌ల వెబ్‌కాస్టింగ్‌కు ఆహ్వానం

లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల‌కు ఏప్రిల్ 11వ‌ తేదీన జ‌రిగే పోలింగ్‌ను లైవ్‌వెబ్ కాస్టింగ్ చేయ‌డానికి ఆస‌క్తి ఉన్న‌వారు త‌మ పేర్ల‌ను https://bit.lywebcat-2019 అనే వెబ్‌సైట్ ద్వారా గాని మైజీహెచ్ఎంసీ యాప్ ద్వారా గాని న‌మోదు చేసుకోవాల‌ని జీహెచ్ఎంసీ ఐటి విభాగం అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ … Read More

పిపిఎం రోడ్ల నిర్మాణ పురోగ‌తిపై జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ స‌మీక్ష‌

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ప్రివెంటీవ్ పీరియాడిక‌ల్ మెయింట‌నెన్స్‌ (పి.పి.ఎం) ప‌థ‌కంలో భాగంగా రూ. 251 కోట్ల వ్య‌యంతో 802 లేన్ కిలోమీట‌ర్ల రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను చేప‌ట్ట‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 503.39 లేన్ కిలోమీట‌ర్ల బిటిరోడ్డు నిర్మాణ ప‌నులు పూర్త‌య్యాయ‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ … Read More

ఐస్‌క్రీమ్‌లో బల్లి

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామంలో ఓ యువకుడు కొనుగోలు చేసిన ఐస్‌క్రీమ్‌లో బల్లి వచ్చింది. ఈ ఘటన స్థానికుల్లో ఆందోళన సృష్టించింది. రాంపూర్‌కు చెందిన వనం శ్రీకాంత్ అనే యువకుడు రంగాపూర్ శివారులో తోపుడు బండి వద్ద ఐస్‌క్రీం … Read More

లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు షాక్.. రిలీజ్ ఆపేయా లంటూ ఈసీకి ఫిర్యాదు

దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హంగామా మొదలైపోయింది. అయినా కూడా ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన ఎపిసోడ్ … Read More

కాంగ్రెస్‌తో ఎప్పుడూ, ఎక్కడా పొత్తుండద ు: తేల్చి చెప్పిన మాయావతి

ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌తో తాము పొత్తుపెట్టుకోబోమని బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి స్పష్టం చేశారు. అంతే కాకుండా మరోసారి కాంగ్రెస్‌తో ఎన్నికలకు వెళ్లబోమని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం పార్టీ కార్యకర్తలతో మీడియాతో మాట్లాడిన … Read More

పెళ్లి చేసుకున్న ‘పరుగు’ హీరోయిన్‌

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘పరుగు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి షీలా కౌర్‌ తాజాగా పెళ్లి పీటలెక్కారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న షీలా.. ప్రముఖ వ్యాపారవేత్త సంతోష్‌ రెడ్డిని బుధవారం చైన్నైలో వివాహం చేసుకున్నారు. … Read More