ఇళ్ల అద్దె వసూలు చేయరాదని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

కోవిడ్ 19 విస్తరణ – దాని నిలువరణ కోసం అమలు చేస్తోన్న లాక్ డౌన్ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు 2005 సెక్షన్ 38 (2) (1), ఎపిడమిక్ డిసీజ్ యాక్టు 1897 ల ప్రకారం సంక్రమించిన అధికారాల మేరకు మార్చి, … Read More

కరోనా కట్టడిలో తెలంగాణలో బెటర్ : మంత్రి ఈటెల

దేశంలోని పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ ఎంతో మెరుగుగా ఉంది అని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు. ఇప్పటి వరకు 970 కేసులు నమోదయ్యాయని తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం అయన మాట్లాడుతూ తెలంగాణ … Read More

రైతుకి కష్టం రానివ్వం : పల్లా

తెలంగాణ కరోనా కష్ట సమయంలో ఏ ఒక్క రైతుకు కూడా కష్టం రానివ్వం అని రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. విపక్షాలు అర్ధం లేని విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి కష్టకాలం లో దేశం లో ఏ … Read More

మీరు సహకరిస్తే మంచి ఫలితాలు వస్తాయి : కెసిఆర్

కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డౌన్ వల్ల, కరోనా వైరస్ సోకిన వారిని ఎప్పటికప్పుడు గుర్తించి కట్టడి చేస్తున్న కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం … Read More

రైతుల సంగతి సరే మా సంగతి ఏందీ ?

కరోన మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తున్న పరిస్థితి లో కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయడం హర్షించదగ్గ విషయం ఇలాంటి పరిస్థితుల్లో AEO లకు కనీస వసతులు కల్పించడం లేదని వ్యవసాయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు … Read More

ఆ కోరిక తీర్చాలని అడిగిన భర్త ! సీఎంని వేడుకున్న భార్య

కరోనా రావడంతో మానవ సంబంధాలు కూడా మంట కలిసిపోతున్నాయి. ఒక్కడై రావడం… ఒక్కడై పోవడం… అనే ఆ నలుగురు సినిమా పాటను గుర్తు చేస్తుంది. మనిషి ఎలా పుట్టాడు అన్నది కాదు ఇక్కడ.. మనిషి ఎలా చనిపోయాడు అన్నది ముఖ్యం ఆలా … Read More

అనుమానం వస్తే అక్కడ 28 రోజుల ఉండాలి ‌

కరోనని కట్టడి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్‌ గడువును 28 రోజులకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. కోవిడ్‌-19 ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ 14 … Read More

మీరు దానితో ఇబ్బంది పడుతున్నారా ? అయితే 108 కాల్ చేయండి

లాక్ డౌన్ కారణంగా మానసిక ఇబ్బందులకు గురవుతే తక్షణమే కౌన్సిలింగ్ కోసం 108 కాల్ చేయాలనీ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

పెద్ద ఎత్తున్న వరిధాన్యం కొనుగోలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున్న వరిధాన్యం కొనుగోలు ప్రారంభమైనది. ఈ రోజు వరకు 5040 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 10 లక్షల 23 వేల 564 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు రాష్ట్ర రైతుబందు సమితి చైర్మన్ … Read More

పక్కింటి వారితో కూడా కాంటాక్ట్‌లో ఉండకూడదు

సూర్యాపేట జిల్లాలో పాజిటివ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హై లెవల్ టీమ్‌గా క్షేత్రస్థాయిలో సందర్శించామని మహేందర్ రెడ్డి  అన్నారు. జిల్లా అధికార యంత్రాంగానికి మరింత సపోర్ట్‌ను ఇవ్వడానికి వచ్చామన్నారు. కరోనా కట్టడికి తెలంగాణ … Read More