హైదరాబాద్‌లో కొత్త కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన‌ పెన్నాంట్ టెక్నాలజీస్

అంత‌ర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థిక‌ సేవ‌ల ప‌రిశ్ర‌మ‌కు భ‌విష్య‌త్తులోనూ ఉప‌యోగ‌ప‌డేందుకు సిద్ధంగా ఉన్న సేవ‌లు అందించే ప్ర‌ముఖ ఫిన్‌టెక్ కంపెనీ అయిన పెన్నాంట్ టెక్నాల‌జీస్ త‌న కొత్త కార్పొరేట్ కార్యాల‌యాన్ని భార‌త‌దేశంలోని హైద‌రాబాద్ న‌గ‌రంలో గ‌ల సైబ‌ర్ గేట్‌వే వ‌ద్ద తెరిచిన‌ట్లు శ‌నివారం … Read More

రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022 ఎడిషన్

RSM2022 యొక్క 12వ ఎడిషన్ మార్చి 26 నుండి ఏప్రిల్ 3 వరకు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణలలో జరుగనున్నాయి. ఈ పండుగ భారతదేశం యొక్క గొప్ప & విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకుంటుంది. కేంద్ర విదేశీ వ్యవహారాలు … Read More

రెపోస్‌ ఎనర్జీతో భాగస్వామ్యం చేసుకున్న మహీంద్రా

మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా ట్రక్‌ అండ్‌ బస్‌ డివిజన్‌ (ఎంటీబీ) ఇప్పుడు రెపోస్‌ ఎనర్జీతో భాగస్వామ్యం చేసుకుని ఇంటి ముంగిటనే ఇంధన డెలివరీ డిమాండ్‌ను రెడీమేడ్‌ ఫ్యూయల్‌ బ్రౌజర్‌ ట్రక్స్‌ ద్వారా తీర్చనుంది. ఈ డోర్‌స్టెప్‌ ఫ్యూయల్‌ డెలివరీ మోడల్‌ … Read More

సికింద్రాబాద్‌లో మొట్టమొదటి స్టూడియో ప్రారంభించిన పెప్పర్‌ఫ్రై

భారతదేశపు నెంబర్‌ 1 ఫర్నిచర్‌, గృహ ఉత్పత్తుల మార్కెట్‌ ప్రాంగణం పెప్పర్‌ఫ్రై , తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో తమ మొదటి స్టూడియో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ ఆఫ్‌లైన్‌ విస్తరణ, సముచిత మార్కెట్‌లలో విస్తరించడంతో పాటుగా భారతదేశంలో ఫర్నిచర్‌ మరియు గృహ ఉత్పత్తుల విభాగంలో … Read More

ఉపాధ్యాయురాల‌ని కారులో ఎక్కించుకొని అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు

లిఫ్ట్ ఇస్తానంటూ ఉపాధ్యాయురాలిని నమ్మించి ఆపై బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడో ఉపాధ్యాయుడు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మంలో నివసిస్తున్న బానోతు కిశోర్ మహబూబ్‌నగర్ జిల్లా గార్ల మండలంలోని అంకన్నగూడెం పాఠశాలల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతడి భార్య కూడా ఉపాధ్యాయురాలే. భార్యాభర్తలు ఇద్దరూ … Read More

కొత్త సంవ‌త్స‌రంలో కొత్త ఆఫ‌ర్‌

భారతదేశపు ప్రముఖ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్, డాయిష్‌ పోస్ట్ DHL గ్రూప్‌లో భాగమైన బ్లూ డార్ట్ కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ‘ఉగాది ఎక్స్‌ప్రెస్’ ఆఫర్‌ ప్రవేశపెట్టింది. కస్టమర్లు తమ ప్రియమైన వారికి నూతన సంవత్సరపు ఆనందాన్ని, ఆప్యాయతను బహుమతులు, … Read More

యుజీఈటీ 2022 కోసం కొమెడ్‌ కె యుని–గేజ్‌ ప్రవేశ పరీక్ష

కొమెడ్‌ కె యుజీఈటీ మరియు యుని–గేజ్‌ ప్రవేశ పరీక్షలు జూన్‌ 19,2022 ఆదివారం జరుగనున్నాయి. దాదాపు 190 ఇంజినీరింగ్‌ కళాశాలలు మరియు 50కు పైగా సుప్రసిద్ధ ప్రైవేట్‌ మరియు డీమ్డ్‌ యూనివర్శిటీలలో ప్రవేశాల కోసం ఉమ్మడి పరీక్షగా దీనిని నిర్వహించనున్నారు. ఈ … Read More

విశాఖ‌లో మైల్యాబ్ కేంద్రం

భారతదేశపు ప్రముఖ బయోటెక్ కంపెనీ మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ విశాఖపట్నంలోని AMTZ వద్ద నూతన తయారీ కేంద్రాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సరికొత్త విభాగం అత్యాధునిక సాంకేతికతను వాడి అధిక నాణ్యత గల అనేక రకాల మాలిక్యులర్ … Read More

బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మార్చి 20 ఉదయం నాటికి ఇది వాయుగుండంగా మారనుందని తెలిపారు. అనంతరం మార్చి 21న తుఫానుగా మారే అవకాశం ఉంది. అనంతరం ఇది దాదాపు ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ 22 మార్చి, … Read More

ఎంపీ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన డాక్ట‌ర్. వ‌సుంధ‌ర‌

రాజ్య‌సభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగాకూకట్ పల్లి లోని తమ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు కిమ్స్ హాస్పిట‌ల్స్ కన్సల్టెంట్ గైనకాలాజిస్ట్ డా.వసుంధర. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ … Read More