కోర్టులకు వేసవి సెలవులు రద్దు

తెలంగాణలో కోర్టులకు వేసవి సెలవులు రద్దు అయ్యాయి. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని న్యాయస్థానాలకు వేసవి సెలవుల్ని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్‌ వల్ల కోర్టుల్లో కార్యకలాపాలు స్తంభించడంతో ఈ నిర్ణయం తీసుకున్న … Read More

మే 5 లోగా నివేదిక ఇవ్వండి : సీఎం కెసిఆర్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల ఆహార అవసరాలకు తగినట్లు, మార్కెట్ లో డిమాండు కలిగిన పంటలను సాగు చేసేటట్టు రైతులకు మార్గదర్శకం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వరి మాత్రమే కాకుండా ఇంకా ఏ పంటలు సాగు చేయడం వల్ల … Read More

తెలంగాణ విద్యుత్ సంస్థల భారీ విరాళం

తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులు కరోనా వ్యాప్తి నివారణ చర్యలకు ఉపయోగపడేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం అందించారు. తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్.పి.డి.సి.ఎల్, ఎన్పీడిసిఎల్ కు చెందిన ఉద్యోగులు, పెన్షనర్లు (అంతా కలిసి 70వేల మంది) తమ … Read More

కోవిడ్ ఆసుపత్రికి రూ.50 లక్షలు ఇచ్చిన రేవంత్ రెడ్డి.

తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నిర్మించిన 1500 పడకల కోవిడ్ ఆసుపత్రికి మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు ఇచ్చారు. మల్కాజ్ గిరి కలెక్టర్ ను కలిసి ఈ … Read More

విద్యాసాగర్ రావుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళి

తెలంగాణ జల నిపుణుడు ఆర్. విద్యాసాగర్ రావు సమైక్య పాలనలో సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించారని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. విద్యాసాగర్ రావు వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. … Read More

ఎస్ అర్ నగర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ని సందర్శించనున్న కేంద్ర బృందం

రోజు రోజుకూ కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు పెరిగిపోతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ కు చెందిన బృందాలు పరిశీలనకు వచ్చాయి. నలుగురు సభ్యుల కేంద్ర బృందం హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను సందర్శించి క్షేత్ర స్థాయి అంచనాలను తయారు చేస్తున్నది. మధ్యాహ్నం … Read More

కిమ్స్ సవీర నుండి ముగ్గురి కరోనా భాదితుల డిశ్చార్జ్

అనంతపురం పట్టణంలోని కిమ్స్ సవీర ఆసుపత్రి నుండి రోజు రోజుకు కరోనా భాదితులు డిశ్చార్జ్ అవుతున్నారు. గత కొన్ని రోజులగా కిమ్స్ సవీరలో చికిత్స పొందుతున్న ముగ్గురు ఇవాళ సాయంత్ర్రం డిశ్చార్జ్ చేస్తున్నట్లు ఆసుపత్రి క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ … Read More

తెలంగాణలో జాతీయ రహదారులను విస్తరించండి

మంచి రోడ్లు ప్రగతికి చిహ్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తో అన్నారు.మంగళవారం హైదరాబాద్ లోని NIC బిల్డింగ్ నుంచి మంత్రి వేముల కేంద్ర … Read More

సిద్దమైన కోహెడ పండ్ల మార్కెట్

తెలంగాణ ప్రజలకు పండ్ల మార్కెట్ అందుబాటులోకి రానుంది. కొహెడలోని పండ్ల మార్కెట్‌ను మూడు రోజుల్లో ప్రారంభిస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి వెల్లడించారు. పండ్లమార్కెట్‌ పనులను విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. మార్కెట్‌ ఏర్పాటు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని … Read More