ఎస్ అర్ నగర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ని సందర్శించనున్న కేంద్ర బృందం

రోజు రోజుకూ కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు పెరిగిపోతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ కు చెందిన బృందాలు పరిశీలనకు వచ్చాయి. నలుగురు సభ్యుల కేంద్ర బృందం హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను సందర్శించి క్షేత్ర స్థాయి అంచనాలను తయారు చేస్తున్నది. మధ్యాహ్నం ఎస్ అర్ నగర్ లోని ఆయుర్వేదిక్ హాస్పిటల్ ని సందర్శించనున్న కేంద్ర బృందం