తలసేమియా వ్యాధిపై సందేహాలు సమాధానాలు : నరేందర్ కుమార్ తోట
తలసేమియా వ్యాధితో బాధ పడుతున్నవారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనే అంశంపై కిమ్స్ డాక్టర్ నరేందర్ కుమార్ తోట సమాధానాలు
Telugu News, Latest Telugu News, Telugu Breaking News, Hyderabad Deccan News
Telugu News Portal
తలసేమియా వ్యాధితో బాధ పడుతున్నవారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనే అంశంపై కిమ్స్ డాక్టర్ నరేందర్ కుమార్ తోట సమాధానాలు
సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి వావి వరసలు మరిచిపోతున్నారు. అక్క, తమ్ముడు, అన్నా,చెల్లి, పిన్ని ఇలా ఏ సంబంధం లేదు. తమకు కావాల్సిందాని కోసం కుటుంబ విలువలను మంటగలుపుతున్నారు. సొంత చిన్నాన్న కొడుకుతో ఓ యువతి వెళ్లిపోయింది. వరుసకు సోదరుడు అయ్యే … Read More
గిద్దలూరు పట్టణ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు హైవే రోడ్డు టివిఎస్ షోరూమ్ ఎదురుగా ఈ కారు ప్రమాదం జరిగినట్టు సమాచారం. మద్యం మత్తులో కారులో యువకుని వీరంగం సృష్టించడంతో అదుపుతప్పి ఓ స్కూటర్ పైకి దూసుకువెళ్లి అటుపై … Read More
రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి ఈటెల భూమల వ్యవహారం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలోని అచ్చంపేట, హాకీంపేట, చిన్న శంకరంపేట మండలం ధరిపల్లి పరిధిలోని కొంత మంది వ్యక్తుల సిలింగ్ భూములను వివిధ … Read More
తెలంగాణ ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి గా పిట్ల సిద్దార్థ ముదిరాజ్ ని నియమిస్తూ తెలంగాణ ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు . ఈ సందర్భం గా పిట్ల సిద్దార్థ … Read More
హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో ఉన్న స్పా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న స్పా యజమానులపై ఇప్పటికే పెటీ కేసులు నమోదు చేసి హెచ్చరించారు. నిన్న స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న బంజారాహిల్స్ రోడ్ … Read More
స్పా పేరుతో చీకటి కార్యకలపాలు చేస్తున్న వారి ఆట కట్టించారు పోలీసులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం సోమాజిగూడలోని జికె స్పాని గత కొన్ని సంవత్సరాలు ఓ మహిళ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే స్పా ముసుగులో గత కొన్ని రోజులుగా … Read More
ఎంఎల్ఏ కె.పీ. వివేకానంద గారి చేతుల మీదుగా మల్లంపేటలో ఆర్ ఆర్ బాంక్విట్ హాట్ ప్రారంభోత్సవం జరిగింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చిన్న సమూహాలు, సమావేశాలకు తగినట్లుగా అన్ని సదుపాయాలు, ఆధునిక హంగులతో 75 మందికి వసతి కల్పించే విధంగా ఈ … Read More
ఇండియాలో ఇలాంటి టెక్నాలజీని ప్రవేశ పెట్టిన మొదటి ఆసుపత్రిగా మ్యాక్సీవిజన్ కంటి సంరక్షణ వైద్య సేవలలో అగ్రగామిగా ఉన్న మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్, ఆసుపత్రి ప్రాంగణాన్ని క్రిమిసంహారకంగా చేసే బైపోలార్ అయోనైజర్ అనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టింది.వైరస్ను నిష్క్రియం … Read More
అంతర్జాతీయ క్షయ వ్యాధి దినోత్సవం – మార్చి 24 డాక్టర్. కోనా మురళీధర్ రెడ్డి,కన్సల్టెంట్ ఇంటర్వేషనల్ పల్మోనాలజిస్ట్కిమ్స్ సవీర, అనంతపురం. ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయ (టిబి) వ్యాధి దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్బంగా క్షయ వ్యాధి … Read More