మంత్రి హరీశ్ పేషీకి తాళం

రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు కరోనా టెన్షన్ పట్టుకుంది. వారి దగ్గర పనిచేసే డ్రైవర్లు, పీఏలకు పాజిటివ్ రావడంతో ఆందోళన మొదలైంది. దాంతో చాలా మంది ఇండ్ల నుంచే పనిచేస్తున్నారు. ఫైళ్లను శానిటైజ్ చేసినంకనే ముడుతున్నరు. బాగా ఇంపార్టెంట్ … Read More

కొండపోచమ్మ సాగర్​ కాల్వకు గండి

మల్లన్న సాగర్​ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్​కు నీళ్లను తరలించే గ్రావిటీ కెనాల్​కు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లి సమీపంలో గండి పడింది. మిడ్​మానేరు నుంచి వివిధ దశల్లో లిఫ్టు చేసి తెచ్చిన నీళ్లు వృథాగా పోయాయి. శుక్రవారం తెల్లారి నుంచి … Read More

మెదక్ ప్రజలు “పద్మ”వ్యూహంలో చిక్కిన అభిమన్యులు: రాజశేఖర్ రెడ్డి

మెదక్ ప్రజల పరిస్థితి పద్మాదేవేందర్ రెడ్డి నాయకత్వంలో “పద్మ”వ్యూహంలో చిక్కిన అభిమన్యుడిలా అయిందని తెలంగాణ జన సమితి యువజన విభాగం అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. గతంలో జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు అయినపుడు హరీష్ రావు గారు అయన స్వార్థ … Read More

గ‌జ్వేల్‌లో కూత‌పెట్టిన రైలుబండి

ఎట్ట‌కేల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలాక‌ల‌లో రైలుబండి కూత పెట్టింది. దీంతో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఆనందం వ్య‌క్తం చేశారు. కేసీఆర్ అనుకున్న‌ది సాధించార‌ని స్థానిక ప్ర‌జ‌లు అంటున్నారు. గ‌త కొన్ని రోజులుగా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న జ‌రుగుతున్న ప‌నులు పూర్తి కావ‌డంతో… ట్ర‌య‌ల్ ర‌న్‌ని … Read More

క‌ర్నంపల్లి అంజిరెడ్డి జ్ఞాప‌కార్థంగా నిత్య‌వ‌స‌ర స‌రుకులు పంపిణీ‌

తండ్రి జ్ఞాప‌కార్థంగా పేద‌ల‌కు నిత్య‌వ‌స‌ర స‌రుకులు పంపిణీ చేయ‌డం మా కుటుంబానికి ఎంతో ఆనందంగా ఉంద‌ని ప‌ణీత్‌రెడ్డి అన్నారు. మెద‌క్ జిల్లా ధ‌రిప‌ల్లికి చెందిన క‌ర్నంపల్లి అంజిరెడ్డి ఏడేళ్ల క్రితం గుండెపోటుతో మ‌ర‌ణించారు. ఆయ‌న ఏడ‌వ వ‌ర్ధంతి సంధ‌ర్భ‌భంగా తా‌ను విధులు … Read More

బంగారు తెలంగాణ‌లో… క‌రెంటు బిల్లుల మోత ఏందీ ? : తెజ‌స

డెక్క‌న్ న్యూస్‌, మెద‌క్ ప్ర‌తినిధి శ్రీ‌కాంత్ చారి : కరోనా కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గర అధిక కరెంట్ బిల్లులు వసూల్ చేయ‌వ‌ద్ద‌ని మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న‌స‌మితి యువ‌జ‌న విభాగం అధ్యక్షుడు రాజశేఖ‌ర్ రెడ్డి డిమాండ్ చేశారు.. క‌రోనా లాక్‌డౌన్ … Read More

మెదక్ లో విజృంభిస్తున్న కరోనా

కరోనా వ్యాధి మెదక్ జిల్లాలో చాపకింద నీరులా పాకుతుంది. వైరస్ వచ్చిన మొదట్లో మెదక్ లో మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ తరువాత ఎక్కడ కూడా కరోనా కేసులు లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ లాక్ డౌన్ సడలింపులతో … Read More

రైతుబంధుకి అదే ఆఖ‌రి రోజు

రాష్ట్రంలో ఈ ఏడాది జనవరిలో కొత్తగా పాస్‌ పుస్తకాలు వచ్చినవారు, ఇంతకుముందే పాస్‌ పుస్తకాలు వచ్చినా రైతుబంధుకు దరఖాస్తు చేసుకోనివారు ఎవరైనా ఉంటే ఈ నెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం ఓ … Read More

ఈ సారి బోనాల పండుగ లేన‌ట్టే

ఆషాఢం వచ్చిందంటే చాలు.. అమ్మకు బోనం లేస్తుంది. వర్షాకాలం ఆరంభంలో మహమ్మారుల బారి నుంచి తమను కాపాడాలని.. వానలు సక్కగ కురువాలని, ఎవుసం మంచిగ సాగి.. గోళాలు బాగా నిండాలని గుండెలనిండా కోరుకొంటూ.. అమ్మవారిని కొలిచే సంబురం బోనాలు. కుండల్లో బెల్లంబువ్వ … Read More

గ్రామ రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సర్కారు కసరత్తు

ప‌రిపాల‌నలో స‌మూల మార్పులు తీసుకురావ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం తీవ్ర క‌స‌రత్తులు చేస్తోంది. ముఖ్యంగా మండ‌ల వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా ప‌ద్ద‌తిలో పెట్టాల‌ని, అందుకు త‌గిన ఏర్పాటు ముమ్మ‌రం చేసింది. అలాగే గ్రామ పాలన వ్యవస్థకు ప్రస్తుతం పట్టుగొమ్మగా ఉన్న గ్రామ రెవెన్యూ అధికారుల … Read More