24 ఏళ్ల యువకుడికి ప్రాణం పోసిన కిమ్స్ క‌ర్నూలు వైద్యులు

రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ (రిర్స్) అనే సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేయడం ద్వారా కర్నూలు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు 24 ఏళ్ల యువకుడి ప్రాణాలు కాపాడారు. అతడి ఎక్టోపిక్ మూత్రపిండంలో 2 రాళ్లు ఉండటంతో పాటు యువకుడి పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. … Read More

హ‌రిత‌విప్ల‌వ‌మే మా ల‌క్ష్యం : శ‌ంభీపూర్ రాజ్‌

ప్ర‌భుత్వం సూచించ‌న హ‌రిత‌విప్ల‌వం సృష్టించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజ్ అన్నారు. ఆరో విడుత హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా దుందిగల్ ఔటర్ రింగ్ రోడ్డు ఎక్సిట్ నం 5 పక్కన మంత్ర‌లు కేటీఆర్‌, త‌ల‌సానితో పాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజ్ … Read More

ధరిపల్లిలో ప్రారంభమైన హరితహారం

రాష్ట్రంలో హరితవిప్లవం రావాలి అని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండ‌లం ధరిపల్లి గ్రామంలో హరితహారం చేపట్టారు ప్రజాప్రతినిధులు. గ్రామ సర్పంచ్ నాగులపల్లి సిద్దిరాంరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాదు వాటిని … Read More

అందుకే స‌ర్పంచ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా?

మనోవేదన, అనారోగ్యంతో బాధపడుతున్న ఓ సర్పంచ్‌ ఉరివేసుకొని తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన వికారాబాద్‌ జిల్లా చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. పరిగి సీఐ లక్ష్మీరెడ్డి కథనం ప్రకారం.. పూడూరు మండలంలోని కొత్తపల్లికి చెందిన కావలి ఆనందం(35) గత … Read More

ఆలేరులో అలుపెర‌గ‌ని పోరాటం చేస్తాం : వనం శాంతి కుమార్‌

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నిన్న సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పద్మశాలి కులస్తులను కించపరుస్తూ, అసభ్యకర వ్యాఖ్యలతో కూడిన పెట్టిన పోస్టు పెనుదుమారం రేపుతోంది. తెలంగాణా రాష్ట్రములోని, జిల్లాలోని పద్మశాలి కులస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారంగా వీరు ఎవరి … Read More

అపోలో ఆసుపత్రి ఆగం చేసింది

కొండ నాలుక‌కు మందేస్తే.. ఉన్న నాలిక ఊడిన‌ట్టు… ఓ రోగం కోసం లేని రోగం అంట‌గట్టినారు ఆ ఆసుప‌త్రి సిబ్బంది. అస‌లే క‌రోనా అంటే గ‌జ గ‌జ వ‌ణుకుతున్న ప్ర‌జ‌లు.. మంచిగున్న మ‌నిషికి క‌రోనా ఉంద‌ని చెప్ప‌డంతో వారు మాన‌సిక వేద‌న‌కు … Read More

రోడ్డు ప్రమాదంలో మరణించిన డిస్ట్రిబ్యూటర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించిన ఎయిర్టెల్

నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో డిస్ట్రిబ్యూటర్గా సేవలందింస్తున్న దేవిరెడ్డి .మహేందర్ రెడ్డి వయస్సు 33 సంవత్సరాలు ఇటీవల నల్గొండ నుండి చిట్యాల ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న మహేందర్ రెడ్డి చనిపోవడంతో ఆ … Read More

తెలంగాణ జూనియర్ & సీనియర్ ఇంటర్మీడియట్ 2020 పరీక్షలలో ఉన్నత స్థానాలను పొందిన ఆకాష్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు

ఇటీవల ప్రకటించిన 2020 జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ మీడియేట్ బోర్డు పరీక్షా ఫలితాలలో జూనియర్ ఇంటర్ లో BiPC కేటగిరి 3rd Highest Mark, MPC కేటగిరిలో 3rd Highest Mark పొందారు.జాతీయ స్థాయిలో పరీక్షలకు సన్నద్ధము చేయుటలో అగ్రగామి … Read More

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం ఏం చెప్పాడో తెలుసా

తెలంగాణ ఉద్యోగులు, పింఛనుదార్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత మూడు నెలలుగా ఉద్యోగులు, పింఛనుదారులందరికీ లాక్ డౌన్ పరిస్థితుల వల్ల సగం జీతాలు మాత్రమే వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల ప్రారంభంలో అన్ లాక్ 1 ప్రారంభం కావడంతో … Read More

తెలంగాణ అసెంబ్లీలో క‌రోనా క‌ల‌క‌లం

తెలంగాణ అసెంబ్లీలో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. అసెంబ్లీలో మార్ష‌ల్ గా విధులు నిర్వ‌ర్తిస్తున్న జనార్ధ‌న్ రెడ్డి అనే వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. జ‌నార్ధ‌న్ రెడ్డి ఈ నెల 22(సోమ‌వారం) రాత్రి వ‌ర‌కూ డ్యూటీ లోనే ఉన్నారు. దీంతో … Read More