కొత్త‌గా ల‌క్ష‌న్న‌ర కోట్లు అప్పుచేయ‌నున్న స‌ర్కార్‌

ఇప్పటికే రూ. 2.90 లక్షల కోట్లు అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరింత భారీ ఎత్తున అప్పులు తెచ్చేందుకు గేట్లు తెరిచింది. కార్పొరేషన్ల పేరుతో ఈ ఏడాది మరో రూ. 1.50 లక్షల కోట్లు అప్పు చేసేందుకు లైన్ క్లియర్ చేసుకుంది. … Read More

స‌చివాల‌యం కూల్చివేత‌లో స్పీడ్ పెంచిన స‌ర్కార్

‌సచివాలయ భవనాల కూల్చివేతకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయ భవనాలను కూల్చివేసి ఆధునిక హంగులతో కొత్త భవన సముదాయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా గత సోమవారం రాష్ట్ర హైకోర్టు తీర్పునివ్వడంతో ప్రభుత్వం వేగం పెంచింది. … Read More

ప్రసవ సమయంలో కార్డియాక్ అరెస్టు.. తల్లీబిడ్డల ప్రాణాలు రక్షించిన కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు

కొవిడ్ భయంతో ఆసుపత్రులకు రాకపోవడంతో.. నివారించగల ఇతర మరణాల్లో 45% పెరుగుదల కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన 33 ఏళ్ల మహిళ.. 33 వారాల గర్భవతి. ఆమెకు ఉన్నట్టుండి కార్డియాక్ అరెస్టు కావడంతో హుటాహుటిన హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీకి తరలించారు. … Read More

సీఎం కేసీఆర్‌కి బ‌హిరంగ లేఖ రాసిన రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రికి కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌ఖ‌రావుకి మెద‌క్ జిల్లా ధ‌రిప‌ల్లి గ్రామానికి చెందిన యువ నాయ‌కుడు రాజ‌శేఖర్‌రెడ్డి బ‌హిరంగ లేఖ రాశారు. స్వ‌రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత అనేక కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసినందుక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. అలాగే ఆరో విడుత హ‌రిత‌హారం … Read More

కొత్త మండ‌లంగా అవ‌త‌రించిన మాసాయిపేట‌

ఎన్నో రోజుల క‌ళ‌ నెల‌వేరిన రోజు నేడు. ఎండ, వాన‌, చ‌లి ఇవి ఏవి తేడా లేకుండా ప్ర‌త్యేక మండ‌ల సాధ‌న కోసం చేసిన కృషి ఫ‌లించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత జిల్లాల విభ‌జ‌న‌తో పాటు ప‌లు మండాల‌ల‌ను కూడా … Read More

నా చావుకు ఆ ఎమ్మెల్యేనే కారణం

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కారణం అంటూ సూసైడ్‌ నోట్‌ కూడా రాశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నెక్కొండ … Read More

తూప్రాన్‌లో పెరుగుతున్న క‌రోనా మర‌ణాలు

ఇప్ప‌టికే క‌రోనా పాజిటివ్ కేసుల‌తో అల్లాడుతున్న తూప్రాన్‌లో మ‌ర‌ణాలు కూడా పెరుగుతున్నాయి. గ‌తంలో క‌రోనా వ్యాపారి చ‌నిపోగా మ‌ళ్లీ ఇవాళ కిర‌ణా వ్యాపారి మృతి చెంద‌డంతో ప‌ట్ట‌ణంలో భ‌యం గుప్ప‌ట్లో బ‌తుకుతోంది. గ‌త కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు పెర‌గ‌డం ప్ర‌జ‌ల్ని … Read More

ఘట్కేసర్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్ వ‌ద్దు

కరోనా లాక్ డౌన్ వల్ల గత కొన్ని నెలలుగా తాము అన్ని విధాలా నష్ట పోయామని ఘట్కేసర్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో మళ్ళీ స్వచ్చందంగా లాక్ డౌన్ పెట్టడం, దానికి మున్సిపల్ శాఖ మద్దతు తెలపడంపై వ్యాపార … Read More

తహశీల్దార్ ఆఫీసు ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం

తన తండ్రి పేరుపై ఉన్న 5 గుంటల భూమిని అధికారులు ఆన్ లైన్ నుంచి తొలగించారని, పైగా తమపై అక్రమ కేసు పెట్టారంటూ అన్నదమ్ములిద్దరు తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో … Read More

విశాఖ‌లో మ‌ళ్లీ గ్యాస్ లీక్, ఇద్ద‌రు మృతి

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ ఘటన మరువకముందే విశాఖపట్నంలో మరో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్‌ కెమికల్స్ లో రియాక్టర్ నుంచి విష వాయువు లీకవడంతో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు … Read More